గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కోయంబత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ లో అనుసరిస్తున్న త్రాగునీటి సరఫరా విధానం, అందుకు వినియోగిస్తున్నసాంకేతిక పద్దతుల ద్వారా ప్రజలకు మెరుగైన త్రాగునీటి సరఫరా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. కోయంబత్తూర్ లో జరుగుతున్న రీజినల్ వర్క్ షాప్, క్షేత్ర స్థాయి పరిశీలనలో నగర కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కోయంబత్తూర్ కార్పోరేషన్ లో శుక్రవారం జరిగిన వర్క్ షాప్ లో అమృత్ 2.0 డైరెక్టర్ ఇషా కాలియా ట్యాప్ నుండి త్రాగునీటిని …
Read More »Monthly Archives: January 2025
నగరంలో ఎన్నికల నియామావళి అమలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జనవరి 29 వ తేది నుండే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎన్నికల నియామావళి అమలులో …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం ఎన్నికల కోసం గుంటూరు తూర్పు (94), పశ్చిమ నియోజకవర్గం(95)ల్లో 1000 మంది దాటిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ చేస్తూ ప్రకటించిన డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గం ఏఈఆర్ఓ, జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా …
Read More »తడి పొడి చెత్త సేకరణపై నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణపై నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల ఆకస్మిక తనిఖీ, పర్యవేక్షణలో భాగంగా వరుసగా శుక్రవారం కూడా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెల్లవారుజామునే తనిఖీలు నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో ( రాజుపేట, నేషనల్ కాలేజీ రోడ్డు, నాగ పోతురాజు సెంటర్, డంపింగ్ యార్డ్ ప్రదేశాలలో ) ఆకస్మిక తనిఖీలు చేసి …
Read More »ప్రభుత్వ శాఖల్లో సమాచార శాఖ అధికారుల పాత్ర కీలకం
– సుంకర శ్రీనివాసరావు సేవలు ఆదర్శప్రాయం – కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధైన సమాచార శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది సేవలు అత్యంత కీలకమని.. సుదీర్ఘకాలం పాటు సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డివిజనల్ పీఆర్వోగా పదవీ విరమణ చేసిన సుంకర శ్రీనివాసరావు అందించిన సేవలు నేటితరం అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కృష్ణా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ …
Read More »ఎస్ సి సబ్ క్లాసిఫికేషన్ పై, వన్ మాన్ కమిషన్ చైర్మన్ పర్యటన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఎస్సీ సబ్ క్లాస్సిఫికేషన్ రిజర్వేషన్ విధానాల ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి ప్రత్యేకమైన సిఫార్సులను సూచించేందుకు ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్. (రిటైర్డ్) ని వన్ మాన్ కమిషన్గా నియమించింది. ఈ కమిషన్ అనేక అంశాలను పరిశీలించి, రాష్ట్రంలోని పలు ఉప వర్గాల సంక్షేమాన్ని పరిరక్షించేలా స్పష్టమైన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనుంది. అందులో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి రెల్లిస్ కాలనీ ప్రజలను, అంగన్వాడి, …
Read More »కబేళాను మరింత అభివృద్ధి చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కబేళను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కబేళ, వైవిఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబేళాను మరింత అభివృద్ధి చేయాలని, కబిలాలు కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం పరుచుకోవాలని, నిత్యం వ్యర్థ నిర్వహణ చేస్తుండాలని అన్నారు. 58వ డివిజన్లో గల …
Read More »స్త్రీలకు రక్షణ కల్పించాలి
-మెరుగైన ప్రసూతి వైద్య సేవలు అందించాలి -గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ వర్ధంతి ని ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ సారధ్యంలో నిర్వహించారు. గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలో గల ట్రస్ట్ కార్యాలయంలో ఆర్ఆర్ గాంధీ నాగరాజాన్ తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ట్రస్ట్ కార్యాలయం నుండి కళ్ళకు గంతలు కట్టుకొని, …
Read More »అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ ల వారీగా అండర్, అన్ అసెస్మెంట్ ల క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాలని, అలాగే ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం కమిషనర్ గారు నల్లచెరువు, నంబూరి సుభాని కాలనీ, శివరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూళ్లు, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ …
Read More »ఎన్నికల్లో 12 మంది అభ్యర్ధులు తుది పోటీలో ఉన్నారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్నఎన్నికల్లో 12 మంది అభ్యర్ధులు తుది పోటీలో ఉన్నారని, నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన గురువారం ముగ్గురు కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News