Breaking News

Monthly Archives: January 2025

దేశ భద్రతను కాపాడటంలో సైనికుల పాత్ర ఎనలేనిది

-బిజెపి ఆర్గనైజేషన్ సెక్రెటరీ మధుకర్ జి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపేట కేబీఎన్ కళాశాలలో ఆర్మీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ మధుకర్ జి, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జి ఆర్ కె పోలవరపు సాంస్కృతిక సమితి ప్రెసిడెంట్ గోళ్ళ నారాయణరావు, ఏపీ బిజెపి ముస్లిం …

Read More »

సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసింది

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఉంటుందని.. అలా 99.4 శాతం హామీలను అమలు పరిచిన ఘనత రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే …

Read More »

ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా క్లస్టర్ విధానం

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాఠశాలలో పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు పాఠశాలల పై పర్యవేక్షణ విధానం పై జిల్లా కలెక్టర్ కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, డి ఈ. ఓ కె వి.ఎన్ కుమార్ తో కలిసి ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎం లతో …

Read More »

తహశీల్దార్ కుప్పయ్య సేవలు ఎనలేనివి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖకు తహశీల్దార్ కుప్పయ్య సేవలు ఎనలేనివని, వారికి విధులు పట్ల ఉన్న అంకిత భావం చాలా గొప్పదని, సౌమ్యులు అని వారి సేవలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పలువురు కొనియాడారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కుప్పయ్య తహశీల్దార్ పదవీ విరమణ వీడ్కోలు సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు కలెక్టరేట్ సిబ్బంది హాజరయ్యారు. కలెక్టర్ …

Read More »

ఫిబ్రవరి 3 న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కొరకు అధికారులకు సూచనలు

ఫిబ్రవరి 3 న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కొరకు ఏర్పాట్లను సెనేట్ హాల్ నందు పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఉదయం 9 గం. నుండి 11 గంటల లోపు జెసి ఛాంబర్ నందు అందజేయాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పలు జిల్లాలలో డిప్యూటీ …

Read More »

తిరుపతి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జరుగు విక్రమ్ కుమార్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా పని చేస్తున్న యు.చెన్నయ్య ను చిత్తూరు జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా డిప్యుటేషన్ పై నియమిస్తూ అలాగే వారికి ఎస్సీ కార్పొరేషన్ కార్య నిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జి.ఓ మేరకు వారు తిరుపతి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారి బాధ్యతల నుండి రిలీవ్ అవగా తిరుపతి జిల్లాకు నూతన జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా డైరెక్టరేట్ …

Read More »

36 వ రహదారి భద్రతా మాసోత్సవాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 36 వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి నగరం లోని స్వి మ్స్ సర్కిల్లో స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీమతి అతికానాజ్ మరియు రహదారి భద్రతా విభాగ వైద్యురాలు డాక్టర్ పూజ వాణి ఉపాధ్యాయ గుడ్ సమారిటన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులని తక్షణమే వైద్యశాలకు తరలించే …

Read More »

సూళ్లూరుపేట లోని ఎస్ వి ఎస్ ఎస్ సి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో సూళ్లూరుపేట లోని ఎస్ వి ఎస్ ఎస్ సి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ( SVSSC Govt Degree College,Sullurpet) నందు 04-02- 2025 అనగా ఈ మంగళవారం  ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: SVSSC Govt Degree College, Shar Road, Sullurpet, Tirupati Dist. …

Read More »

నోడల్ అధికారులతో సమీక్ష

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ ఎంఎల్ సి ఎన్నికల నిర్వహణపై రూపొందించిన నిబంధనావళి పుస్తకాన్ని క్షుణ్ణంగా ఆకాళింపు చేసుకుని నోడల్ అధికారులు ఎన్నికల విధులు పకడ్బంధీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ …

Read More »

పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి ఫిబ్రవరి 27 న జరిగే ఎన్నికలకు సంబంధించి స్థానిక ఏ.సి కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చే గదులు , రిసెప్షన్ సెంటర్లు , డిస్ట్రిబ్యూషన్ సెంటర్ , కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల నుండి ఏ.సి కళాశాలకు వచ్చే వాహనాలు …

Read More »