-విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి -ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు తీసుకువస్తాం -గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు -దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు -మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం -వైసీపీ హయాంలో సీఎం సతీమణి కోసం క్యాంప్ ఆఫీసు చాలా వింతగా ఉంది -వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్! -ప్రజలందరూ కలిసి ప్రధాని రోడ్ షో, బహిరంగ సభను విజయవంతం చేయాలి -విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర …
Read More »Monthly Archives: January 2025
వ్యాపారస్తులకి అండగా వుండటమే కాదు వారి సమస్యలను పరిష్కరిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా డూండీ ప్రమాణ స్వీకారం -ఎంపి కేశినేని శివనాథ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన డూండీ -డూండీకి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలి. వ్యాపారస్తుల్లో ఎక్కువగా ఆర్యవైశ్యులే వున్నారు. వారి సంక్షేమం కోసం, అభివృద్ది కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం లోని గాంధీ మున్సిపల్ హైస్కూల్ లో ఆదివారం ఆర్యవైశ్య …
Read More »ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం
-కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అవసరమైన రాయితీలను కల్పిస్తుందని వెల్లడి -హైదరాబాదులోని హైటెక్స్ లో జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(APTA) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పర్యాటక, సినీ రంగంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని.. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని ప్రతి పారిశ్రామికవేత్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల …
Read More »BEE Boosts Energy Efficiency Initiatives
-Collaboration Drives Energy Efficiency Promotion -Telangana Government Prioritizes 24/7 Quality Power Supply While Adhering to Global -Government Aims to Make Telangana the Most Energy-Efficient State for Economic Growth – Sandeep Kumar Sultania -BEE’s Star Labeling Programme: Achieving Energy Savings worth Rs 30,000 Crore Annually Pioneering Innovations in Energy Conservation -Smart Savings with Star-Labeled Appliances – Milind Deore, Secretary BEE Hyderabad, …
Read More »ఈ నెల 7 వ తేదీన మంగళవారం సీసీఎల్ఎ మంగళగిరి నందు రెవెన్యూ మరియు రీసర్వే అంశాలపై వర్క్ షాప్…
-హాజరు కానున్న ఆర్డీవో లు, సబ్ కలెక్టర్: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 7వ తేదీన మంగళవారం సీసీఎల్ఏ మంగళగిరి కార్యాలయం నందు ఆర్డీవోలకు మరియు సబ్ కలెక్టర్ లకు రెవెన్యూ మరియు రీ సర్వే అంశాలపై వర్క్ షాప్ నిర్వహించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట ఆర్డీవోలు మరియు గూడూరు సబ్ కలెక్టర్ వారు సదరు సీసీఎల్ఎ వర్క్ షాప్ నకు హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ …
Read More »ఏ పి గెట్ హెల్దీ అనే నినాదంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ కోస్టల్ హెల్త్ కారిడార్ లో అందుబాటులో అత్యాధునిక వైద్య సర్వీసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 36వ వార్షికోత్సవ సందర్భంగా ఏ.పి గెట్ హెల్దీ అనే నినాదంతో కోస్టల్ కారిడార్ లో గుంటూరు,ఒంగోలు,విజయవాడ మరియు ఏలూరు లలో 925 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవలను సమాజంలో పౌరులందరికీ అందిస్తుంది. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్(JCI ) వంటి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ గుర్తింపు ద్వారా అత్యాధునిక వైద్య పరికరాలు,అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు,అధునాతనమైన వైద్య చికిత్సలు …
Read More »పేదరికాన్ని దూరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్.ఓ.సి పత్రాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన రాష్ట్రంలోని పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పునియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 2 వ డివిజన్ కు చెందిన గారపరెడ్డి కనకదుర్గకు రూ.60,000, 15 వ డివిజన్ కు చెందిన బోడె స్పందనకు రూ.50,000, 12డి వ …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ …
Read More »అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం కమిషనర్ గారు లాంచెస్టర్ రోడ్, సాయికృష్ణ నగర్, ఆనందపేట, బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల …
Read More »విద్యార్థులకు సృజనాత్మకంగా బోధించాలి
-పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజు.వి IAS., -ఆరు రోజుల పాటు కేజీబీవీ టీచర్లకు ఇండక్షన్ ట్రైనింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీచర్లు తరగతి గదికే పరిమితం కాకుండా నాణ్యమైన విద్యను సృజనాత్మకంగా బోధించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు, వారి జీవితం, నడవడిక, సత్ప్రవర్తనపై దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజు.వి IAS., అన్నారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రాలయోలా కాలేజీ ఎస్-జె సెంటర్లో కేజీబీవీ టీచర్లకు జరుగుతున్న ఆరు రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరో …
Read More »
Prajavartha Online Telugu News