మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సత్వరమే నిధులు విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల వారిగా, జిల్లాలో వాటిని అమలు చేసే శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని, దీనిపై సమీక్షించడం జరుగుతుందన్నారు. …
Read More »Monthly Archives: January 2025
వికలాంగులకి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత
-తెలంగాణ జోనల్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లూయిస్ బ్రెయిలీ 216వ బ్రెయిలీ జయంతి ఉత్సవాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ ఆఫీసులో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ దినేష్ కుమార్ గారు సభా అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ జోన్ (బ్యాంకు పరిపాలన పరంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని హైదరాబాద్ జోనుగా జోనుగా పిలుస్తుంది) …
Read More »పొదుపు సంఘాల సమైక్య సభ్యులతో సమీక్ష సమావేశం
-ఆర్థిక అభివృద్ధికై సూచనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సాధికారదే లక్ష్యంగా పొదుపు సంఘాల అభివృద్ధికై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం నాడు 16 డివిజన్ రామలింగేశ్వర నగర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటనారాయణ, ఆర్పీలతో విక్టరీ టౌన్ లెవెల్ ఫెడరేషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎలా, వారు తీసుకున్న లోన్లతో వారికి ఉపాధి ఎలా కలుగుతుంది వంటి విషయాలపై చర్చించారు. విక్టరీ సమైక్యవారు …
Read More »నిర్ణీత గడువు లోపు సమస్యలను పరిష్కరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును అధికారులందరూ నిర్ధారించిన గడువులోపు పరిష్కారం అందించాలని, ప్రతి సమస్యను స్వయంగా …
Read More »ముత్యాలం పాడు సాయిబాబా మందిరంలో కనుల పండువగా ధనుర్మాసోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలం పాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్థం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. సాయిబాబా మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ శనివారం విశేషంగా 1008 లఘు గంగాళములతో పాయస నివేదన (కూడారై), 13న శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణం కనుల పండువగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ధనుర్మాసోత్సవాల్లో …
Read More »ఆంధ్రప్రదేశ్ డిజిపి ద్వారక తిరుమలరావు కి షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపీఎస్ కి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రం అందజేశారు కమిటీ సభ్యులు. ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు మెమెంటో అందజేసి ఆహ్వాన పత్రం అందజేశారు కమిటీ సభ్యులు. షాబుఖారీ బాబా దర్గా 500 సంవత్సరాల పైగా పురాతన చరిత్ర మరియు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఎంతో విశిష్టత కలిగిందని,జనవరి 9,10,11 తేదీలలో జరిగే ఉరుసు …
Read More »సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలకు హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు
-ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రబుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు దాటిన రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు పేర్కొన్నారు.అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, మహిళలకు 1500 వంటి పథకాలను నీరుగర్చారు అని అన్నారు.తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో కూటమికి …
Read More »ఈ నెల 6 నుంచి విజయవాడలో రెండు రోజుల పాలీటెక్ ఫెస్ట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విజయవాడలో ఈ నెల 6, 7 తేదీల్లో రెండురోజుల పాటు పాలీటెక్ ఫెస్ట్ (2కే24-25) నిర్వహించనుంది. నగరంలోని లబ్బీపేట, ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఈ ఫెస్ట్ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ ఫెస్ట్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిప్లొమా విద్యార్థులు టెక్నికల్ ప్రాజెక్టుల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది ఉత్తమ వేదికగా నిలవనుంది. ఈ ఏడాది పాలీటెక్ ఫెస్ట్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు, …
Read More »దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ కుమార్తె, దాడి పూర్ణిమ లక్ష్మీ ఓణిల వేడుక యన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఈ వేడుకల్లో పాల్గొని చిన్నారి దాడి పూర్ణిమ లక్ష్మీ ను ఆశీర్వదించారు.
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »
Prajavartha Online Telugu News