Breaking News

Daily Archives: March 9, 2025

ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యవజన వ్యవహారాలు మరియు క్రీడ మంత్రిత్వ శాఖ నెహ్రూవ కేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో భాగంగా నాలుగవ రోజు స్థానిక మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కేరళ నుంచి వచ్చిన యూత్ అందరికీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కి అప్పారావు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి స్వారీ ప్రసాద్ వారికి సాదరంగా స్వాగతం పలికి కొత్త కార్యక్రమం ప్రారంభించారు. …

Read More »

వాసవ్య లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి మరియు హెచ్.సి.యల్ పౌండేషన్ సంయుక్త ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు లో స్థానిక నాస్తిక కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాలపర్తి ఇందిరాణి, కవయిత్రి, హోస్టన్, యు.యస్ పాల్గొన్నారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కుటుంబంలో గాని సమాజంలో గాని విజయ పధంలోనికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా వారు మానసికంగా మరియు శారీరకంగా రెండు విషయాలలో దృడంగా ఉండాలని ఆమె అన్నారు. మన దైనందిన జీవితంలో ఎన్నో …

Read More »

వక్స్ సవరణ బిల్లు వక్స్ ఆస్తులను నాశనం చేయడానికి, ఆక్రమించడానికి కుట్ర…

-మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాం- ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కు 5 కోట్ల మంది ముస్లింలు ఈమెయిల్స్, ముస్లిం పర్సనల్ లా బోర్డు, అన్ని ప్రముఖ కేంద్ర, రాష్ట్ర ముస్లిం సంస్థలు, ప్రముఖుల జేపీసీలో ప్రాతినిధ్యం, బిల్లులోని ప్రతి ఒక నిబంధన పై సహేతుకమైన చర్చ, రాతపూర్వక పత్రాలు సమర్పించి నప్పటికీ, ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడానికి బదులు బిల్లు మరింత …

Read More »

ఈనెల 11న మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లక్కరాజు రామారావు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లక్కరాజు రామారావు మాట్లాడుతూ నౌకరీ దో నషా నహీ అనే పోస్టర్ ఆవిష్కరించినారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ రోజు రోజుకు నిరుద్యోగ సమస్య, యువత భవిష్యత్తు మత్తు పదార్థాలకు బానిస అవుతు బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం చేసినారు. …

Read More »

నన్ను నమ్మించి మోసం చేసిన జనసేన నాయకులు

-కలికిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చెలిమి అస్లామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాంట్రాక్టు ఇప్పిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకుని జనసేన పార్టీ నాయకులు మోసం చేశారని అన్నమయ్య జిల్లా, కలికిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చెలిమి అస్లామ్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలికిరికి చెందిన జనసేన పార్టీ నాయకులు దారం హరి, అనిత అనువారు గత …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి భీమవరపు నీరజ  నేతృత్వంలో చిట్టినగర్ పుల్లేటిగుర్తి ప్రసాద్ అన్నపూర్ణమ్మ గార్ల కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జరిగిన వేడుకలో రాష్ట్రం నలుమూలల నుంచి అనేకమంది మహిళామణులు పాల్గొని మహిళల అభ్యున్నతికి తద్వార రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల పురోగతికి తగిన సలహాలు సూచనలు …

Read More »

మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నాం

-చంద్రబాబు దార్శనికతతోనే స్వయం సహాయక సంఘాల వృద్ధి -ఎన్టీఆర్ మహిళలకు కల్పించిన ఆస్తి, రాజకీయ హక్కులతో విప్లవాత్మక మార్పులు -మహిళా దినోత్సవం సందర్భంగా ఆటోలు, కుట్టు మిషన్లు పంపిణీ -పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : అన్నింటా సగం… అభివృద్ధిలో సగం అన్నట్లు దూసుకు పోతున్న మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో …

Read More »