అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బహుమతులు , క్రీడా సామాగ్రిని పరిశీలించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు మార్చి 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ అనూరాధ, మంత్రులు, ఎమ్మెల్యేలతో గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. 18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు …
Read More »Daily Archives: March 11, 2025
సులభతర వాణిజ్యం,కంప్లెయన్స్ రిడక్షన్ లో ఎపిని ఉత్తమంగా నిలిపేందుకు చర్యలు : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సులభతర వాణిజ్యం మరియు కంప్లెయన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం మరియు కంప్లెయెన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి సిఎస్ మరియు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ కు చెందిన రాష్ట్రానికి నోడలు అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేషన్ వందన గుర్నాని(Vandana Gurnani) ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ …
Read More »నేడు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం
-ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు (12.3.25) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్ కాంప్లెక్సుల్లో జరిగే సమావేశంలో ఉపాధ్యాయుల 100% హాజరు ఉండేలా చూడాలని ఆర్జేడీలను, డీఈవోలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం (నేడు) ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పనిచేస్తుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 5.00 గంటల వరకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఇంటర్మీడియేట్ పరీక్షలు జరుగుతున్న APOSS పరీక్షా కేంద్రాలు, …
Read More »సైన్సు & టెక్నాలజీ రంగంలో యువతకు స్ఫూర్తిగా గోరా టెక్నో హబ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “యువత అత్యాధునిక సైన్సు & టెక్నాలజీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగించడానికే విజయవాడ నాస్తికకేంద్రం గోదా టెక్నోపాటి ని ప్రారంభిస్తోంది. యువతని అత్యాధునిక సైన్సు, టెర్నాలజీ ఎడల ఆసక్తిని, ప్రేరణ కలిగించి వారిని రాబోయే సైంటిస్టులుగా తీర్చిదిద్దడమే గోరా టెక్నో పాజ్ ధ్యేయం” అని మంగళవారం నాస్తికకేంద్రంలో గోదా టెక్నో సాబ్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గోదా టెక్నో హల్ చైర్మన్ సమరం పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సైన్సు & టెక్నాలజీ రంగంలో అత్యాధునికంగా జరిగిన …
Read More »బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వదరస్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ విభాగాలలో నూతన పరిశోధనలు సంకేత ఆవిష్కరణలు కొనసాగించ గలిగె భవిష్యత్తుకు ఏ విధం గా ఉపయోగపడతాయి అనే అంశం పై 11, 12 తేదీలలో ఈ రెండు రోజుల సదస్సు లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిష్ణా తులైన మేధావి వర్గం పలు పరిశోధనలు సాంకేతిక మార్పులు …
Read More »బయో టెక్నాలజీ విభాగం. ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు బ్రోచుర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలోని బయో టెక్నాలజీ విభాగం. ఆధ్వర్యంలో లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వదరస్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ విభాగాలలో నూతన పరిశోధనలు సంకేత ఆవిష్కరణలు కొనసాగించ గలిగె భవిష్యత్తుకు ఏ విధం గా ఉపయోగపడతాయి అనే అంశం పై ఈ సదస్సు నిర్వహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిష్ణా తులైన మేధావి వర్గం పలు పరిశోధనలు సాంకేతిక మార్పులు ఆవిష్కరణల పై చర్చిస్తారని ఆమె తెలిపారు. …
Read More »డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SERP CEO మరియు ప్రభుత్వ EX అఫిషియో మెంబర్ అయిన వాకాటి కరుణ IAS ఇబ్రహీంపట్నం మండలములోని ఈలప్రోలు గ్రామాన్ని సందర్శించి గ్రామసంఘము లోని డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం అయి 2025-2026 సంవత్సరానికి సంబంధించి సభ్యుల యొక్క జీవనోపాదుల ప్రణాళికలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే అంశం పైన చర్చించడం జరిగింది ఇబ్రహీంపట్నం మండలంలోని ఈలపోలు గ్రామాన్ని మోడల్ గా తీసుకొని సభ్యుల యొక్క జీవనోపాదుల ప్రణాళికను తయారు చేయడం మరియు వ్యక్తిగత అవసరాలు, …
Read More »ఎగ్జిబిషన్ సొసైటీ పూర్వ వైభవానికి కృషి
– వనరుల సద్వినియోగంతో కార్యకలాపాలకు పునరుత్తేజం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాల చరిత్ర ఉన్న కృష్ణా పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్ సొసైటీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేయడం జరుగుతుందని, సొసైటీ కార్యకలాపాలకు జవసత్వాలు తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు. 1975 మొదలు సొసైటీ కార్యకలాపాల్లో చోటుచేసుకున్న ఘటనలను సభ్యులు …
Read More »ఈ నెల 20లోగా ఐగాట్ కర్మయోగి కోర్సులను పూర్తిచేయాలి
– నిరంతర స్వీయ అభ్యసనంతో సమర్థవంతంగా విధుల నిర్వహణ – అధికారులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునికతకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా సేవలందించాలన్నా.. భవిష్యత్తు కార్యాచరణకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నా నిరంతర అభ్యసన అవసరమని.. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ కర్మయోగి భారత్ ద్వారా అందించే ఆన్లైన్ కోర్సులను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసి, సర్టిఫికెట్లు పొందాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం …
Read More »మా భూములను మాకు ఇప్పించండి… : ఎం.శంకర్రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ప్బోర్డు భూములను కూడా ఆక్రమించి రాజకీయ అధికారబలంతో అక్రమ నిర్మాణాలు చేపట్టి, ప్రశ్నించే వారిని బెదిరిస్తూ మదనపల్లి శాసనసభ్యులు కబ్జా చేశారని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన బాధితుడు ఎం.శంకర్రెడ్డి ఆరోపించారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సుల్తాన్ కాలంలో మా పూర్వీకులు కొనుగోలు చేసిన భూములను మా ఆధీనంలో గత కొన్నిసంవత్సరాలుగా ఉన్నాయని వాటిని స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించి దౌర్జన్యంగా సొంత బిల్డింగులు నిర్మాణం చేశారని, వీటిపై మేము …
Read More »
Prajavartha Online Telugu News