Breaking News

Daily Archives: March 23, 2025

నగరంలో “తార్నాక కేఫ్” ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మొగల్రాజపురం లో శాంతినగర్ రెండవ లైన్ లో “తార్నాక కేఫ్ “ఫలహార శాల తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు తబిష్ నిషార్, శ్రీరామ్, వివేక్ లు మాట్లాడుతూ మా కేఫ్ లో మా ప్రత్యేకత” స్వీట్ బెన్నీ దోశ ,” “బెన్నీదోశ” ఆవు వెన్నతో నగర వాసులకు అందిస్తామని అన్నారు. మరియుఅన్ని రకములు వెజె బిర్యానీ లు ఎంతో రుచికరమైన ఫలహారాలు నాణ్యమైన …

Read More »

గుండె జబ్బులు పట్ల నిర్లక్ష్యం తగదు

– డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ హాస్పిటల్ సౌజన్యంతో గుంటూరులోని జెకెసి కళాశాల ఆవరణలో దాదాపు 700 మంది గుండె జబ్బుల రోగులకు ప్రముఖ కార్డియోతొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్ మరియు హార్ట్ & లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో వైద్య శిబిరం ఘనంగా జరిగింది. వివిధ జిల్లాల నుండి దీర్ఘకాలంగా గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతూ హాజరైన వందలాది …

Read More »

మచిలీపట్నం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో షాహెదీ దివాస్

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో షాహెదీ దివాస్ మార్చి 23 2 1930 బ్రిటిష్ వారి చేతిలో పూరి గావించిన భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ వంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ నందు 15 మంది యువతతో రక్తదానం నిర్వహించడం జరిగింది. …

Read More »

ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ షాహెదీ దివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యవజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజీలో షాహిదీ దివాస్ అమరవీరుల దినోత్సవం మార్చి 23 1930 భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ,లను బ్రిటిష్ వారు ఉరితీసిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు …

Read More »

ఈ నెల 24వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం… :  కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు గా తాండ్ర వెంకట సాంబశివరావు ఎన్నిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీకి విజయవాడ నగర లోని స్వాతంత్య్ర సమరయోధులు భవనం లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో రాష్టం లోని 130 స్థానిక అసోసియేషన్ సంఘాల మాజీ సైనిక సభ్యులు ఐక్యత తో పాల్గొని ఒకే రాష్ట ఒకే సంఘం అనే నినాదం తో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు గా తాండ్ర వెంకట సాంబశివరావు ఎన్నిక అయ్యారు. ఉపాధ్యక్షులు గా పీ.విశ్విశ్వర రావు, …

Read More »

వైభవంగా ఉషా బహుమతులు పండుగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉషా సాహితి పత్రికల నేతృత్వంలో జరిగిన బహుమతులు పండుగ విజయవాడ కేబీఎన్ కాలేజీ ఆవరణలో ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉషా ఎడిటర్ ఇన్ చీఫ్ శరత్ చంద్ర అధ్యక్షత వహించారు. ఉషా నేతృత్వంలో జరిగిన సుజనా ఫౌండేషన్ నవలలు పోటీ, వెలగపూడి సీతారామయ్య కథ నవలలు పోటీ, తటవర్తి భారతి ప్రపంచం స్థాయి కథల పోటీ, సింగీతం ఘటికా చల రావు తల్లిదండ్రుల స్మారకంగా, తాడికొండ దామోదర్ రావు తన తండ్రి తానికొండ నాగయ్య …

Read More »

నవలల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉషా మాస పత్రిక -సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ప్రతిష్టాత్మకంగా నవలల పోటీలు నిర్వహించారు.. స్థానిక కే బీ ఎన్ కళాశాలలో ఆదివారం బహుమతుల పండుగ పేరుతో రచయితలను ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొని విజేతలైన రచయితలకు బహుమతులు అంద చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ రచయితలు, కవుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రచయితలను ప్రోత్సహించడం ద్వారా …

Read More »

సోమవారం మార్చి 24 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం మార్చి 24 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు …

Read More »

రుషికొండ బీచ్ కు ‘బ్లూఫ్లాగ్’ ధ్రువీకరణ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

-రుషికొండ బీచ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చి బ్లూ ఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్న మంత్రి దుర్గేష్ -‘బ్లూఫ్లాగ్’ పునరుద్ధరణపై మాట ఇచ్చి నిలబెట్టుకున్నామన్న మంత్రి దుర్గేష్ -‘బ్లూఫ్లాగ్’ పునరుద్ధరణ కోసం కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ -ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలో మరికొన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలోని …

Read More »