-89.49 శాతం ఉత్తీర్ణత -విద్యార్థులకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,538 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,115 మంది విద్యార్థులు పాసయ్యారు, 89.49 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విద్యార్థులను అభినందించారు. గురువారం విడుదల చేసిన …
Read More »Monthly Archives: April 2026
విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు
-మంత్రి లోకేష్ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలు… హోం మంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంత్రి లోకేష్ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత …
Read More »ఏపీ సచివాలయం డిస్పెన్సరీలో మాక్ డ్రిల్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచన మేరకు ఏపీ సచివాలయంలోని డిస్పెన్సరీలో డాక్టర్లు, సిబ్బంది మాక్ డ్రిల్ ను గురువారం నాడు నిర్వహించారు. ఏవైనా ఆయిల్స్, కెమికల్స్, యాసిడ్స్ శరీరంపై పడినప్పుడు కాలిన గాయాలతో వచ్చిన వారికి అత్యవసరంగా ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై మాక్ డ్రిల్ లో చూపించారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించామని, అంబులెన్స్లో కాలిన గాయాలతో వచ్చిన వారికి వెనువెంటనే ఎలాంటి చికిత్స అందిస్తారన్నదానిపై ఇక్కడ …
Read More »“ఉచిత కోచింగ్ క్యాంప్ – ఆవో ఉర్దూ సీఖే”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో, ఉర్దూ భాష అభివృద్ధి లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ సారథ్యంలో “ఉచిత కోచింగ్ క్యాంప్ – ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం మే 1 నుండి మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. “ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం సందర్భంగా, ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ అధ్యక్షతన లిటరరీ కమిటీ సమావేశం నిర్వహించబడింది. లిటరరీ కమిటీ సహకారంతో రూపుదిద్దిన “ఆవో ఉర్దూ సీఖే …
Read More »కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డయిందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, వైఎస్సార్ కడపలో 26, తిరుపతిలో 25, నెల్లూరులో 25, ప్రకాశంలో 22, మార్కాపురంలో 15, నంద్యాలలో 14, చిత్తూరు 13, …
Read More »బాలా త్రిపురసుందరీ సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి ప్రతిష్టను జయప్రదం చేయండి
-యువనేత నారా లోకేష్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని రాజశ్యామల యాగం -కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారంకంపాడులో నిర్మించిన శ్రీముఖ లింగేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రముఖమైనదిగా నిలుస్తుంది -రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నాం -ఏపీ సమాచార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొవ్వ మండలంలోని కారకంపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాత్రిపురసుందరీ సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులంతా జయప్రదం చేయాలని రాష్ట్ర సమాచార, …
Read More »మెప్మా మరియు నేటివ్ అరకు కాఫీ అవగాహన ఒప్పందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో మహిళల సాధికారతకు కొత్త దిశగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరియు నేటివ్ అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ కార్యక్రమం మిషన్ డైరెక్టర్ శ్రీమతి వాకాటి కరుణ, ఐ.ఏ.ఎస్. ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ పేద మహిళలు, మరియు ఉత్సాహవంతమైన మహిళా వ్యాపారవేత్తలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం. …
Read More »జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-మే 1 నుండి మే 31 వరకు జనగణన ప్రక్రియ కొనసాగుతుంది: ఎమ్మెల్యే యార్లగడ్డ -దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనగణనే బలమైన పునాది -ప్రతి ఇంటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలి : యార్లగడ్డ -ప్రజలందరూ జనగణనను విజయవంతం చేయాలని పిలుపు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ఆయన …
Read More »అంకితభావానికి, నిబద్ధతకి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిమ్మకాయల వెంకటరమణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యతల నిర్వహణలో మాత్రమే కాకుండా, అచెంచల నిబద్ధతకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ ప్రతిష్టను మరింతగా పెంపొందించే వారిలో కీలక పాత్ర పోషించినవారు నిమ్మకాయల వెంకటరమణ. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అంచెంచెలుగా ఎదుగుతూ అజాతశత్రువుగా నిలిచిన వ్యక్తి ఈయన. ఇండియాలో ప్రతిష్టాత్మకమైన వందేభారత్ నడిపిన ప్రతిభాశాలిగా అనితర సాధ్యమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అవిశ్రాంతంగా రైల్వేలో ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది తద్వారా ఎందరికో గురువుగా, మార్గదర్శకంగా నిలిచిన ప్రతిభాశాలి. వాటిలో ఈటిటిసిలో …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ సూపరిండెంట్ పి.నమ్రత్ కుమార్ ఉద్యోగ విరమణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ చేసిన నమ్రత్ కుమార్ ని జిఎంసి అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన సభలో అభినందించారు. కార్యక్రమంలో వివిధ సెక్షన్ల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »
Prajavartha Online Telugu News