Breaking News

Monthly Archives: April 2026

ఉత్తరాంధ్రలో ప్రతిరోజూ పెట్టుబడుల పండుగే

-అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తాం -160 గిగా వాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంలో 50 శాతానికి పైగా సాధించాం -విద్యుత్ భారాన్ని భరిస్తున్నాం… విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం -నాడు ప్రొక్లెయిన్లతో కూల్చివేతలు… నేడు అభివృద్ధి పనులు -అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నాం -కిల్లర్ పార్టీని దూరంగా పెట్టండి -రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌కు చెందిన రెండు ప్లాంట్లకు సీఎం చంద్రబాబు భూమిపూజ అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలపై విద్యుత్ భారాన్ని వేయకుండా… ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని… …

Read More »

రాష్ట్రానికి రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అమరావతి

-తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా రాజధాని నిర్మాణాలు -హైరైజ్, ఐకానిక్ నిర్మాణాలపై ప్రత్యేక ప్రణాళిక -సీఎం చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం -ముఖ్యమంత్రితో సమావేశమైన బిట్స్ పిలానీ ప్రతినిధులు -2027 విద్యా సంవత్సరం నుంచి బిట్స్ పిలానీ అడ్మిషన్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించే రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దే్శం చేశారు. రాజధానిలో చేపట్టే నిర్మాణాలు ఐకానిక్ గా ఉండటంతో పాటు తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా …

Read More »

భారత జనగణనలో ఉత్సాహంగా పాల్గొందాం! సెల్ఫ్ ఎన్యుమెరేషన్ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని అందిద్దాం

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు -గురువారం నాడు కాకినాడ రూరల్ లోఉన్న తన స్వంత ఇంట్లో ఆర్దీఓ మల్లిబాబు జనగణన టీమ్ సమక్షంలో సెల్ఫ్ ఎన్యుమెరేషన్ ప్రక్రియను విజయంతంగా పూర్తి చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ “విద్యార్థుల నైతిక విలువల ” సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు దంపతులు కాకినాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ “ విద్యార్థుల నైతిక విలువల” సలహాదారు పద్మశ్రీ మరియు బ్రహ్మశ్రీ చాగంటి …

Read More »

ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాలులు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. రేపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాలులు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం (24-04-26) రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో …

Read More »

అక్రమ మద్యం, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు

-పారదర్శకత కోసం సురక్షా యాప్ స్కానింగ్ తప్పనిసరి -అధికారులను హెచ్చరించిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ ఏలూరు/రాజమండ్రి,  నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ మద్యం నియంత్రణ, పారదర్శకత పెంపుపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ దృష్టి సారించారు. ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల పరిధిలోని జిల్లాలపై ఎస్‌హెచ్‌ఓల వారీగా గురు వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఏలూరు, భీమవరం, కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి జిల్లాల పనితీరును పరిశీలిస్తూ అక్రమ మద్యం నియంత్రణ, డిజిటల్ మానిటరింగ్, ఆదాయ …

Read More »

ఏపీలో ‘ర్యాంప్’ (RAMP) అమలుపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సమీక్ష

– ఎంఎంస్ఎంఈల బ‌లోపేతంపై ప్ర‌భుత్వ చ‌ర్య‌లు వివ‌రించిన మంత్రి కొండ‌ప‌ల్లి – ఏపీలో ర్యాంప్ అమ‌లుపై ప్ర‌పంచ‌బ్యాంక్ ప్ర‌తినిధుల హ‌ర్షం అమ‌రావ‌తి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ర్యాంప్ (Raising and Accelerating MSME Performance) కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం, భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వీరు గురువారం మంగ‌ళ‌గిరిలోని ఏపీ ఎంస్ఎంఈ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో ఏపీ ఎంఎస్ఎంఈ …

Read More »

ప్రజాదర్బార్ వినతికి వెంటనే స్పందన

-గృహిణికి ఉపాధి భరోసా కల్పించిన P-4 మార్గదర్శి బొండా సిద్దార్ధ -నాగలక్ష్మి కుటుంబానికి రూ.30,000 వేల రూపాయల టిఫిన్ బండి ని అందజేసిన మార్గదర్శి బొండా సిద్దార్ధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు గురువారం ప్రజాదర్బార్‌లో గతవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సింగినగర్ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే గృహిణి తన కుటుంబ పోషణ కోసం టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, ప్రస్తుతం రోజువారీ రూ.30 రూపాయలు అద్దె బండి పై ఆధారపడుతూ …

Read More »

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-రవాణా రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవల దిశగా మరో అడుగు -సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు భద్రతకు తోడ్పడనున్న వాహన ఫిట్‌నెస్ సెంటర్…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కపుగున్నేరి గ్రామంలో విష్ణు వెహికల్ వెల్నెస్ టెస్టింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (వాహన ఫిట్‌నెస్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. …

Read More »

కనకదుర్గమ్మ అమ్మవారికి భారీ బంగారు ఆభరణం కానుక

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి మంగళవారం ఒక భక్తుడు భారీ బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు. నిజామాబాద్‌లోని ద్వారకా నగర్‌కు చెందిన భక్తుడు తోడుపునూరి శ్రీనివాస్, అమ్మవారిపై ఉన్న భక్తితో 107.500 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందజేశారు. ఈ హారంలో పచ్చలు మరియు ఎరుపు రాళ్లు (కెంపులు) పొదిగి ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం, ఈ బంగారు ఆభరణం విలువ …

Read More »

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం

-అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేసి, సాక్షులకు రక్షణ కల్పించాలని డిమాండ్ -రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు దళిత సంఘాల నిరసన జ్వాలలు -రెండు రోజుల్లో అనంతబాబు లొంగిపోకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, దళిత నాయకులు, రాజకీయ పార్టీలు భారీ ఎత్తున నిరసనలకు దిగాయి. సాక్షులను బెదిరించడం, డబ్బు ఆశ చూపించి కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన …

Read More »