Breaking News

Daily Archives: July 24, 2026

చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో విస్తృతంగా పరిశ్రమల ఏర్పాటు -పారిశ్రామీకరణతో స్థానికంగానే ఉద్యోగాలు -విద్యకు ప్రాధాన్యమిస్తున్న సీఎం చంద్రబాబు -పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సంక్షేమ పథకాలు అమలు -మెగా పీటీఎంతో విద్యార్థుల ప్రగతి మరింత పురోగతి : మంత్రి సవిత -స్టేషన్ పేట ఎంజేపీలో ఘనంగా మెగా పీటీఎం నర్సాపురం, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఉన్నత విద్య పూర్తికాగానే స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు …

Read More »

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్య

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత -త్వరలో మరో డీఎస్సీ నిర్వహణ -క్వాలిఫైడ్ టీచర్లతో విద్యా బోధన -సన్నబియ్యంతో విద్యార్థులకు రుచికరమైన భోజనం -విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ -విద్యార్థుల డ్రాపౌట్ల నివారణే లక్ష్యం -ఇంట్లో ఎందరు విద్యార్థులున్నా అందరికీ తల్లికి వందనం -మెగా పీటీఎంలతో విద్యార్థుల ప్రగతి మరింత పురోగతి -వంద రోజుల యాక్షన్ ప్లాన్ తో పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాక -జగన్ ది కేవలం ప్రచార పిచ్చి …

Read More »

రాష్ట్ర వైద్యానికి ‘సంజీవని’ జవసత్వాలు

-10.51 లక్షల మందికి సమగ్ర ఆరోగ్య ఖాతాలు -2.48 లక్షల మంది రోగులకు వైద్యుల‌తో నేరుగా అపాయింట్‌మెంట్లు -ఎన్సీడీ 4.0 కింద గుర్తించిన 2.72 కోట్ల మంది ఆరోగ్య వివ‌రాలు సంజీవ‌నితో అనుసంధానం -‘ఆర్‌బియ‌స్‌కె’ విద్యార్థుల వివ‌రాలు కూడా -రేపు క‌ర్నూలు జిల్లా ఆస్పరిలో ‘సంజీవ‌ని’ని ప్రారంభించ‌నున్న సీఎం చంద్రబాబు -వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామంలో పరీక్ష చేయించుకున్న రోగి జిల్లా, బోధనాస్పత్రికి వెళ్లినా.. అతడి ఆరోగ్య చరిత్ర వెంటనే వైద్యుల ముందుకు …

Read More »

ప్రపంచ వేదికపై ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల ఘనత

-పోలియో టీకాపై కీలక పరిశోధనకు ‘ది లాన్సెట్’ గుర్తింపు’ -ఆంధ్ర, కర్నూలు మెడికల్ కాలేజీలకు అంతర్జాతీయ గౌరవం.. -పరిశోధక వైద్యులు చక్రవర్తి, విజయానంద్ కు మంత్రి -సత్య కుమార్ అభినందనలు.. -ఇదే స్ఫూర్తిని మిగిలిన కళాశాలలు కూడా కొనసాగించాలని మంత్రి ఆకాంక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రపంచస్థాయి వైద్య పరిశోధనల్లో తమ ప్రతిభను చాటాయి. చిన్నారులకు ఇచ్చే పోలియో టీకాపై నిర్వహించిన కీలక అంతర్జాతీయ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాత ది లాన్సెట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో …

Read More »

దేవాలయాలపై విషప్రచారం చేయడం తగదు…

-జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ నేడు తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఇటీవల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంపై కొందరు చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటి ఈ అంశాన్ని పరిశీలించింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అనుపమ అందించిన వివరాలు, సంబంధిత రికార్డులు మరియు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం, చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టమైందని నాయకులు …

Read More »

రెవిన్యూ విభాగానికి సంబంధించిన సేవలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రెవిన్యూ విభాగానికి సంబంధించిన సేవలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని, రెవిన్యూ సేవల్లో జాప్యం వహిస్తే అందుకు బాద్యులైన వారి పై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ రెవిన్యూ అధికారులను, ఇన్స్పెక్టర్ లను హెచ్చరించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ నందు రెవిన్యూ అధికారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ …

Read More »

సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గడువు నేటితో ముగియనున్నందున సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ ఐ. కిషోర్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. …

Read More »

ఇంజినీరింగ్ అధికారులు సంయుక్త పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన పార్క్ ల స్థలాలను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సంయుక్త పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం పెద్దపలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రోడ్, విజయదుర్గా నగర్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలనిఅధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విస్తృతంగా …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞత సభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అలాగే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుచుటకు సిపిఎస్-టు-ఓపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పోలీసుల సమాఖ్య సంఘం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం గాంధీనగర్ లోని స్థానిక ఎన్జీవో హోంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సిపిఎస్ టు ఓ పి ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పోలీసుల సమాఖ్య కోఆర్డినేటర్లు కే. లక్ష్మి …

Read More »

అగ్ని మాపక శాఖలో ప్రమోషన్ల పోరులో కులం కార్డు తగదు…

-అవినాష్ జయసింహ అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి- హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, ప్రదీప్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనల ప్రకారం పదవిలో ఉన్న సాటి కులస్తుడిపై దళితకులమనే గుర్తింపును దుర్వినియోగం చేస్తూ అసత్య ఆరోపణలు చేసిన ఫైర్ డిపార్ట్మెంట్ డీఎఫ్ఓ అధికారి అవినాష్ జైసింహపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, చార్లెస్ ప్రదీప్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో న్యాయవాదులు మాట్లాడుతూ తన …

Read More »