New York, Neti Patrika Prajavartha : Communist Party of India (CPI) National Secretary K. Ramakrishna met with leaders and members of the Communist Party USA (CPUSA) in New York and exchanged views on current political developments in India, the United States, and the broader international situation. The meeting was attended by CPUSA Co-Chairs Rossana Cambron and Joe Sims, Ani Toncheva, …
Read More »Daily Archives: August 21, 2026
K. Ramakrishna Meets Padma Bhushan Dr. Nori Dattatreyudu in New York
New York, Neti Patrika Prajavartha : CPI National Secretary K. Ramakrishna met renowned radiation oncologist and Padma Bhushan awardee Dr. Nori Dattatreyudu during his visit to New York. Dr. Nori was conferred the Padma Bhushan in 2026 for his distinguished contributions to medicine. The two had a warm and cordial interaction and exchanged views on issues of mutual interest. Ramakrishna …
Read More »చిరంజీవి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. కళారంగం, సినీ రంగం ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి గారు తన …
Read More »భక్తుల సౌకర్యమే మా మొదటి ప్రాధాన్యత
-అన్నప్రసాదo, లడ్డు పోటు భవనాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే విప్ యార్లగడ్డ వెంకటరావు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, ఆలయ చైర్మన్ అధికారులు సిబ్బందితో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) -ముఖ్యమంత్రి సహకారంతో నే లడ్డు పోటు అన్నప్రసాద భవనాలు నిర్మాణం -నూతన రాజధాని అమరావతిలో అమ్మవారి ఆలయం ప్రత్యేక పాత్ర పోషించనుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దశాబ్ద కాలం నుంచి ఎదురుచూస్తున్న అన్న ప్రసాద భవనం …
Read More »శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధ వెంకన్న, రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె. నాగుల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తదితరులు హాజరయ్యారు. ఈ …
Read More »ఎపి డిఎస్సి-98 (ఎంటిఎస్) టీచర్స్ ఫెడరేషన్ వినతిపత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి డిఎస్సి-98 (ఎంటిఎస్) టీచర్స్ ఫెడరేషన్ మినిమం టైమ్ స్కేల్ (ఎంటిఎస్) ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచాలని ఐదుగురు ఎమ్మెల్సీలకు మెమోరాండం ఇచ్చి లోకేష్ వద్ద నుండి భరోసా తీసుకోవడం జరిగింది. ఈరోజు శాసనసభ లాబీలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని, ఎమ్మెల్సీలైన వేపాడ చిరంజీవిని, పేరాబత్తుల రాజశేఖర్ని ప్రస్తుతం వరకు కలిసి మన సమస్యలపై వినతి చేయగా ఐదుగురు ఎమ్మెల్సీల సంతకాలతో మాకు 62 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు పెంపుదల, రెగ్యులర్ కొరకు …
Read More »గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం
-గ్రంథాలయ సెస్ నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు జమ చేయడం చారిత్రాత్మక నిర్ణయం – 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు స్వాగతించదగినవి… -ఎం. ఎస్ బేగ్ చైర్మెన్ జిల్లా గ్రంథాలయ సంస్థ, ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చైర్పర్సన్ బేగ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి చేసిన కీలక ప్రకటనలను హృదయపూర్వకంగా అభినందించారు. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గ్రంథాలయ సెస్ ద్వారా వచ్చే నిధులను నేరుగా జిల్లా …
Read More »International RBSM Concludes Successfully in Visakhapatnam with 70 MoUs Worth USD 120,000
-Overseas buyers and local enterprises commend Andhra Pradesh Government’s initiative to provide global market access to MSMEs Visakhapatnam, Neti Patrika Prajavartha : The three-day International Reverse Buyer–Seller Meet (RBSM), organised jointly by the Andhra Pradesh MSME Development Corporation (AP MSMEDC) and the Federation of Indian Export Organisations (FIEO) under the Raising and Accelerating MSME Performance (RAMP) Scheme, concluded successfully today …
Read More »
Prajavartha Online Telugu News