Breaking News

Tag Archives: ibrahimpatnam

డిఎంజి కార్యాలయంలో మైనింగ్ లీజుదారులు, గనులశాఖ అధికారుల 2 రోజుల వర్క్‌షాప్‌…

-వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డైరెక్టర్‌ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి -గనులశాఖలో ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను లీజుదారులకు వివరించిన అధికారులు… -రాష్ట్ర వ్యాప్తంగా వర్క్‌షాప్‌నకు హాజరైన పలువురు లీజుదారులు… -వర్క్ షాప్‌లో పాల్గొన్న గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు… ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ (డిఎంజి)  విజి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని డిఎంజి కార్యాలయంలో గనుల …

Read More »

వైఎస్ఆర్ జగనన్నకాలనీ ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా మౌలికసదుపాయాలను సిద్దం చెయ్యాలి…

-సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు నిర్మాణంలో భాగంగా లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మెరక పనులను పూర్తి చేసి ఇళ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధికారును ఆదేశించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఇళ్ల స్థలాలు, వీటీపీఎస్ ల్యాండ్ ఇన్సపెక్షన్, నవేపోపవరంలో ప్రైవేట్ మరియు పారెస్టు ల్యాండ్స్ ను సబ్ …

Read More »

ఇంకా ప్రభుత్వ పధకాల పొందని వారిని గుర్తించి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడండి… : జిల్లా కలెక్టర్ జె.నివాస్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంకా ప్రభుత్వ పధకాలు పొందని నిరుపేదలను గుర్తించి వారికి సంక్షేమ పధకాల లబ్దిని అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్టున్న సంక్షేమ కార్యక్రమాలపై నిరుపేద ప్రజలకు అవగాహన కలిగించి, సామాజిక పెన్షన్, రైస్ కార్డు, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు, రైతు భరోసా, …

Read More »