-తెదేపా కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి -మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది ఇబ్రహింపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం సీటు తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి కోరారు. ఇబ్రహింపట్నంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తమకు నమ్మకం ఉందని, ప్రతి బహిరంగ వేదికలలో బీసీలకు న్యాయం చేస్తానని, ఎన్నికల్లో స్థానం కల్పిస్తానని అనేకసార్లు …
Read More »Tag Archives: ibrahimpatnam
విద్యార్థుల ప్రతిభ అనన్య సామాన్యం…!!
-స్వామి నారాయణ గురుకుల పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే వసంత…!! -ఘనంగా స్వామి నారాయణ గురుకుల పాఠశాల వార్షిక బహుమతి ప్రధానోత్సవం…!! ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ పరిధిలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభ అనన్యసామాన్యం అంటూ అభినందించారు. స్వామి నారాయణ గురుకుల పాఠశాల వార్షిక బహుమతుల ప్రధానోత్సవం లో భాగంగా ఆయన ముఖ్య …
Read More »ముదిరాజులు ను మైలవరం నియోజకవర్గం అధ్యక్షులుగా బురం శంకర్రావు…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ముదిరాజ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ సిరిబోయిన శివాజీ అడ్వకేట్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తుమ్మా శ్రీనివాసరావు ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చేతుల మీదుగా కొండపల్లి రెండో వార్డు చెందిన బురం శంకర్రావు ముదిరాజులు ను మైలవరం నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బురం శంకర్రావు కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శంకర్రావు మాట్లాడుతూ నియోజకవర్గ …
Read More »వసంత వెంకట కృష్ణ ప్రసాద్ త్వరగా కోలుకోవాలి… : కాపు సేవా సమితి అధ్యక్షులు
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం స్థానిక కేతనకొండ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నేడు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని మైలవరం కాపు సేవా సమితి అధ్యక్షులు పయ్యావుల రాము ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అనునిత్యం ప్రజల సమస్యలను తీరుస్తూ పాటుపడుతున్న వ్యక్తి కరోనా మహమ్మారి బారినపడటం చాలా బాధాకరమని, …
Read More »పరిష్కారానికి వచ్చే అన్ని సర్వీసులకు అప్పటికప్పుడే పరిష్కారం చూపాలి… : కలెక్టర్ జె.నివాస్
-ములపాడు-1 గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ -దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం వంటి అనుమానిత లక్షణాలు ఉన్న వారికే కోవిడ్ పరీక్షలు చేయాలి… -సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయానికి వచ్చే అన్ని సర్వీసులకు అప్పటికప్పుడే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మూలపాడు-1 గ్రామ సచివాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.సచివాలయంలోని అన్ని రికార్డులను పరిశీలించారు.ప్రజలకు …
Read More »సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగ పిల్లలకు విద్యను అందించే ప్రత్యేక పాఠశాలలో అన్ని వసతులు కల్పించి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని అన్నమ్మ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పిల్లలతో ఆయన ముచ్చటించి పాఠ్యాంశాలను ఏ విధంగా బోధిస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని అన్ని గదులను, వంటశాలను, వాష్ రూమ్ లను …
Read More »జగనన్న పాల వెల్లువ పధకము శిక్షణ కార్యక్రమం…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నంలో జగనన్న పాల వెల్లువ పధకమునకు సంభందించి ఏ యంసియూ పరికరాల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. జగనన్న పాల వెల్లువ పధకము లో భాగంగా ఆటోమాటిక్ మిల్క్ కలెక్షన్ పరికరము గురించి కార్యదర్సి, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సచివాలయముల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లకు డిజిటల్ అసిస్టెంట్ లకు శిక్షణా కార్యక్రమము జరిగినది. ఈ సందర్భంగా జగనన్న పాలవెల్లువ కింద అందే …
Read More »జగన్న స్వచ్చ సంకల్పం ద్వారా ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దాలి…
-జూపూడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చి దిద్దేందుకు అధికారులు కృషి చేయాలి… -చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోంది… -సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయో మెట్రిక్ విధానాన్ని అమలుచేయాలి… -జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఆహ్లాదరమైన వాతావరణంలో జీవనం సాగించేలా జగన్న స్వచ్చ సంకల్పం ద్వారా ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దే విధంగా అధికారులు కృషి చెయ్యాలని జాయింట్ కలెక్టరు …
Read More »ఇబ్రహీంపట్నం లో ఘనంగా మహనేత వర్దంతి వేడుకలు…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహనేత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్దంతి సందర్బంగా గురువారం ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు స్థానిక నాయకులతో కలసి మహనేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రింగ్ సెంటర్ లో ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మహనేత స్వర్గీయ రాజశేఖరరెడ్డి భౌతికంగా మన నుంచి దూరమై 12 …
Read More »డిఎంజి కార్యాలయంలో మైనింగ్ లీజుదారులు, గనులశాఖ అధికారుల 2 రోజుల వర్క్షాప్…
-వర్క్షాప్ను ప్రారంభించిన డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి -గనులశాఖలో ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను లీజుదారులకు వివరించిన అధికారులు… -రాష్ట్ర వ్యాప్తంగా వర్క్షాప్నకు హాజరైన పలువురు లీజుదారులు… -వర్క్ షాప్లో పాల్గొన్న గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు… ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని డిఎంజి కార్యాలయంలో గనుల …
Read More »
Prajavartha Online Telugu News