Breaking News

Tag Archives: ibrahimpatnam

ఇబ్రహీంపట్నంలో స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు ప్రారంభం

-ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) , మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం రాత్రి ప్రారంభించారు. టీడీపీ సీనియర్ నాయకులు రావి ఫణి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి దోహదం చేస్తాయని మంత్రి బిసి …

Read More »

షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429 వ ఉరుసు మహోత్సవాలకు మంగ‌ళ‌వారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్, టిడిపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ల‌తో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా …

Read More »

కృష్ణ, గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-ఇబ్ర‌హీంప‌ట్నం ప‌విత్ర సంగమం వ‌ద్ద జ‌ల‌హార‌తి -గోదావ‌రి జ‌లాల‌కు హార‌తి ఇచ్చిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే తొలిసారిగా న‌దుల అనుసంధానం చేసి చూపించిన అప‌ర భ‌గీర‌ధుడు. ప‌ట్టీసీమ ద్వారా కృష్ణా-గోదావ‌రి న‌దుల‌ను అనుసంధానం చేసిన విజ‌నరీ లీడ‌ర్ సీఎం చంద్ర‌బాబునాయుడు అని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన గోదావ‌రి జ‌లాల‌కు బుధ‌వారం జల వనరుల శాఖ మంత్రి …

Read More »

మైల‌వరం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం ప్ర‌ణాళిక సిద్దం…త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబుకి అంద‌జేత : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో స్వ‌ర్ణాంధ్ర విజన్ -2047 మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ డాక్యుమెంటేష‌న్ పై స‌మీక్షా స‌మావేశం -ఈ స‌మావేశంలో ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -అగ్రిక‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్, టూరిజం, స్పోర్ట్స్, ఇండ‌స్ట్రీ ప‌రంగా అభివృద్దికి అవ‌కాశం -విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి రాజ‌ధాని అభివృద్ధిపై ఆధార‌ప‌డిన మైల‌వ‌రం అభివృద్ధి ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర విజన్ -2047 కి సంబంధించి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశానుసారం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి ప్ర‌ణాళిక సిద్ధమైంది. త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబుకి …

Read More »

బుడమేరు గట్టు రక్షణకు రిటైనింగ్ వాల్.

-సీజన్ మొదలయ్యే లోగా పనులు పూర్తిచేయాలి -బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు. -గతంలో బుడమేరు గట్టుకు 3 గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత వర్షాకాలంలో ఆకస్మికంగా వచ్చిన వరదకు బుడమేరుకు 3 గండ్లు పడి విజయవాడ ను ముంచెత్తడంతో అప్పటికప్పుడు అత్యవసరంగా యుధ్దప్రాతిపదికన భారీ వర్షాల్లో సైతం బుడమేరు గట్టుమీదనే ఉండి 3గండ్లను పూడ్చి విజయవాడకు వరదముంపును నివారించడం జరిగింది. ఐతే బుడమేరు వరద నుండి విజయవాడ నగరానికి శాశ్వత ప్రాతిపదికన …

Read More »

ఎంఎస్ఎంఈ స‌ర్వేలో వేగం పెంచండి

– పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి స‌ర్వే ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది – య‌జ‌మానుల‌కు ఆర్థికంగా చేయూత‌నిచ్చేందుకు దోహ‌దం చేస్తుంది – యూనిట్ నిర్వ‌హ‌ణ‌ను మెరుగుప‌రిచే శిక్ష‌ణ అందించేందుకూ వీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చేప‌ట్టిన సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌ల (ఎంఎస్ఎంఈ) స‌ర్వేలో వేగం పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి సిబ్బందిని ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఇబ్ర‌హీంప‌ట్నం మూల‌పాడులో గ్రామ స‌చివాల‌య సిబ్బంది …

Read More »

విద్యార్థుల‌కు కీలక సమయం.. అలసత్వం వద్దు..

– పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయండి.. – చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.. – ఉపాధ్యాయులకు అత్యవసరమైతేనే శెలవు మంజూరు – జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 30 రోజులు అత్యంత కీలక సమయ‌మ‌ని.. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయడంతో పాటు వివిధ స‌బ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని, అత్యవసరమైతే తప్ప …

Read More »

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి…

-సీఎం చంద్రబాబు  సూచించినట్లు ప్రతి 30 మంది ఓటర్లకు ఒక పరిశీలకుడిని నియమించాలి. -తొలి ప్రాధాన్యత ఓటుపై అవగాహన కల్పించాలి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి అనే దుష్టశక్తిని ఒకసారి భూమిలో పాతిపెడితే సరిపోదని, అతనికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్ కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుని ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల …

Read More »

షాబుఖారి బాబా ద‌ర్గా మ‌హోన్న‌త‌మైనది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఉరుసు మ‌హోత్స‌వాలు హాజరైన ఎంపి, ఎమ్మెల్యే వ‌సంత‌, ఎమ్మెల్సీ జ‌నార్ధ‌న్ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కుల‌, మ‌తాల‌కు అతీతంగా నిర్వ‌హించే షాబుఖారి బాబా ద‌ర్గా ఉరుసు ఎంతో మ‌హోన్న‌త‌మైన‌దని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428 వ ఉరుసు మహోత్సవాలకు శ‌నివారం ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, ఎమ్మెల్సీ జ‌నార్థ‌న్, రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరాతో క‌లిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ …

Read More »

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఇబ్ర‌హీంప‌ట్నం లో వ‌డ్డె ఓబ‌న్న జ‌యంతోత్స‌వాలు -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తొలిత‌రం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు వ‌డ్డె ఓబ‌న్న చిర‌స్మ‌ర‌ణీయుడు. బ్రిటీషు వారిపై ఓబ‌న్న జరిపిన పోరాట పటిమ నేటి యువ‌త‌రానికి స్ఫూర్తిదాయకమ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం రింగ్ సెంట‌ర్ వ‌ద్ద కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ వ‌డియ‌రాజుల సంక్షేమ సంఘం నిర్వ‌హించిన వ‌డ్డె ఓబ‌న్నా జ‌యంతోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్, ఎమ్మెల్సీ జ‌నార్థ‌న్ ల‌తో క‌లిసి పాల్గొన్నారు. …

Read More »