Breaking News

Tag Archives: vijaya

దేశానికే దిక్సూచిగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి :దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి కులం,పార్టీ,కులం అనేది చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం పని చేస్తుంది అని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం నాడు ఐదవ రోజు ‘గడప గడపకు వైస్సార్సీపీ’ కార్యక్రమంలో భాగాంగా స్థానిక 20వ డివిజన్ లో రణధీర్ నగర్ కట్ట ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్,రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు తో కలిసి ఇంటి …

Read More »

నిర్దేశిత ఎం ఆర్ పి ధరలకే నిత్యావసర వస్తువులు విక్రయించాలి…

-నగరంలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు …

Read More »

రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. 1 లక్షా 20 వేల కోట్లు మహిళలకు అందించాం..

-స్వయం సహాయక సంఘాలకు ఎటువంటి హామీ లేకుండా రూ. 20 లక్షల వరకూ బ్యాంకు రుణాలు.. -వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకం క్రింద 7.97 లక్షల సంఘాలకు రూ. 9,180 కోట్లు అందించాం.. -మహిళా సాధికారిత సాధన దిశగా మహిళా సంక్షేమ పథకాలు అమలు.. -మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇంతవరకూ 1 లక్షా 20 వేల కోట్లు మహిళలకు అందించామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా …

Read More »

జిల్లాల విభజనలో భాగంగా మార్చి మూడో తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు సూచనలను స్వీకరించడం జరుగుతుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల విభజనలో భాగంగా మార్చి మూడో తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు సూచనలను స్వీకరించడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ కెఆర్ విజయ్ కుమార్ అన్నారు. నగరంలోని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధవారం ప్రకాశం గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు సూచనలను సంబంధిత జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ కె ఆర్ విజయకుమార్ సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన …

Read More »