-వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త చర్యలు పాటించాలి…. -చలివేంద్రాలను ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి… -జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి ఎండలను అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, వడదెబ్బ బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యల పై జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ …
Read More »Tag Archives: vijaya
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు భేష్..
-ఆధునాతన మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేసిన వరల్డ్ బ్యాంకు బృందం.. -వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఆగస్టీ టానో కౌమే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం పట్ల వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఆగస్టీ టానో కౌమే సంతృప్తి వ్యక్తం చేశారు. వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఆగస్టీ టానో కౌమే ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకుల ప్రతినిధుల బృందం, రాష్ట్ర వైద్య ఆరోగ్య …
Read More »జగనన్న లేఔట్ల గృహ నిర్మాణ పనుల్లో వారం వారం పురోగతిని సాధించాలి.
-వెనుకబడిన మండల అధికారులపై చర్యలు తప్పవు. -జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన జగనన్న లేఔట్స్ గృహ నిర్మాణాలు, నాడు నేడు పనులు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు వారం వారం పురోగతిని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు , జాయింట్ కలెక్టర్ నుపూరు అజయ్, డిఆర్వో కె. మోహన్ కుమార్ స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు మండలాధికారులతో సమీక్షించారు . ఈ …
Read More »నవరత్నాలు ద్వైవార్షిక మంజూరులో జిల్లాలో 21,597 లబ్దిదారులకు 33.44 కోట్లు ఆర్థిక లబ్ది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారందరికీ నవరత్నాలతో తిరిగి లబ్ది చేకూర్చడం జరిగిదని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఆన్ లైన్ ద్వారా లబ్ది దారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం మనస్సున్న ప్రభుత్వమని అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతనైన లబ్ది …
Read More »జి20 సదస్సుల నిర్వహణలో రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జి20 సమావేశాల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కొత్తడిల్లీ వేదికగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ పాల్గొనగా, జి20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపధ్యంలో ఈ సమావేశం ప్రాధన్యతను సంతరించుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల సిఎంలు, గవర్నర్లు, లెఫ్టినెంట్ …
Read More »బ్యాంకర్స్ మీటింగ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నందు బుధవారం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆధ్వర్యం లో బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వై.ఎస్.ఆర్. టిడ్కో (హౌసింగ్) లోన్స్ రివ్యూ మరియు జగనన్న తోడు, ఫి.యం.స్వానిది లబ్దిదారులకు, పలు సంక్షేమ పధకములు, పేద ప్రజలకు అందజేయు విషయము నందు అర్జీ దారుల అర్హతలమేరకు పరిశీలనా మరియు సంక్షేమ పధకములు వేగముగా అందచేయుటలో వారు నిర్వర్తించ వలసిన పాత్ర, తదితర అంశంల పై …
Read More »ఆర్థిక సహాయం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కు చెందిన కాగిత రాజ్ కుమార్ కి వైద్య ఖర్చులు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ చైర్మన్, నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయనగర్ కాలనీలో పర్యటించినప్పుడు రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురుంచి అవినాష్ కు వివరించగా తక్షణమే స్పందించిన ఆయన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం …
Read More »జాతీయ జెండా ప్రజాస్వామ్యానికి ప్రతీక… : సీఎం వైఎస్ జగన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను వీక్షించి రాష్ట్ర ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. జాతీయ జెండా ప్రజాస్వామ్యానికి ప్రతీక నేడు ఎగిరిన ఈ జాతీయ …
Read More »బాలల సంరక్షణకు మరింత శ్రద్ద వహించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల అక్రమ రవాణా బాలికల పై లైంగిక వేదింపులు బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనకు అధికారులు స్వచ్చంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. జిల్లా బాలల సంరక్షణ కమిటితో జిల్లా కలెక్టర్ డిల్లీరావు బాలల సంరక్షణ పై తీసుకోవాల్సిన చర్యలపై గూగుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో బాలల సంరక్షణ కమిటి సభ్యులు సమర్థవంతంగా పనిచేసి బాలల సంరక్షణకు మరింత శ్రద్ద వహించాలన్నారు. బాలల పై …
Read More »ఏపిజెఎ ఆధ్వర్యంలో బాలింతలకు చీరలు, పండ్లు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని బాలింతలకు బెజవాడ ప్రెస్క్లబ్, ఎ.పి. జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎ.పి.జె.ఎ.) ప్రతినిధులు చీరలు, పండ్లు సోమవారం పంచిపెట్టారు. బెజవాడ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు చందన మధు మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లుగా బాలింతలకు తమ వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సెంటినీ ఆస్పత్రితో కలిసి బెజవాడ ప్రెస్క్లబ్ నగరంలోని జర్నలిస్టులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను తక్కువ చార్జీలకే అందించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, …
Read More »
Prajavartha Online Telugu News