Breaking News

Tag Archives: vijaya

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళికాయుత ఏర్పాట్లు

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాత‌, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళికాయుతంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావుతో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు. ఓట‌ర్ల జాబితా న‌వీక‌ర‌ణ‌, వివిధ ఫారాల ప‌రిష్కారం, క్రిటిక‌ల్‌, వ‌ల్న‌ర‌బుల్ పోలింగ్ స్టేష‌న్ల గుర్తింపు ప్ర‌క్రియ, పోలింగ్ స్టేష‌న్ల‌లో ఏర్పాట్లు, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ), ఎన్నిక‌ల …

Read More »

దేశానికి మణి దీపం అంబేద్కర్ మహనీయుని కాంస్య విగ్రహం….

-మహాద్భుత విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజా సహకారం అవసరం… -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగబద్ధమైన హక్కులకు ఆద్యుడు, భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఒక మహనీయుని జ్ఞాపకాన్ని విగ్రహం రూపంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో ప్రతిష్టించడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.శనివారం నాడు గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 4వ డివిజన్ కి చెందిన దాసం ఉమామహేశ్వర రాజుకి రూ.7,00,000 19వ డివిజన్ కి చెందిన వరిగొండ సూర్యకళ కి రూ.2,50,000/- 22వ డివిజన్ కి చెందిన కసిరెడ్డి పేరెడ్డి రూ.1,30,000 …

Read More »

ప్రజల వద్దకే పాలనను చేరువ చేసిన వైసీపీ ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అధికారంలో వచ్చిన నాటి నుండి సచివాలయ, వలంటీర్ వ్యవస్థ లను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే పాలనను చేరువ చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం 8వ డివిజన్ 63వ సచివాలయ మరియు 20వ డివిజన్ 101 సచివాలయ పరిధిలో జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా సచివాలయాల పరిధిలో అందించిన …

Read More »

క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీల రెండు రోజుల స‌మీక్షకు ఏర్పాట్లు పూర్తి

– ఎస్ఎస్ఆర్‌-2024, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త స‌ద‌స్సుకు ఢిల్లీ నుంచి ఈసీఐ ప్ర‌తినిధుల బృందం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ-2024, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌పై ఈ నెల 22వ తేదీ శుక్ర‌వారం నుంచి రెండురోజుల పాటు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీల‌తో స‌మీక్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని.. ఇందుకు సంబంధించి నోవాటెల్‌లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌న్న‌ద్ధ‌త …

Read More »

భవిష్యత్తు తరాలకు భరోసా సీఎం జగన్

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -30 వ డివిజన్ 251 వ సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలబడుతున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 30 వ డివిజన్ 251 వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ …

Read More »

బాల మిత్ర బాలల హక్కుల కోసం వాసవ్య లో శిక్షణా శిభిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి మరియు కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బెంజ్ సర్కిల్ నందుగల వాసవ్య మహిళా మండలి లో ఒకరోజు శిక్షణా శిభిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కె.జి.వి సరిత, యస్.పి.ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, సి.ఐ.డి శిక్షణను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులను రూపుమాపడానికి ప్రతిఒక్కరూ సహకారాన్ని అందివ్వాలని అన్నారు. దీనివల్ల జరుగే అనర్ధాలను పాఠశాల దశ నుండే …

Read More »

కంప్యూటర్ కోర్సు లో శిక్షణ కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్స్ స్టెల్లా కళాశాలలో ఇటర్మీడియట్ విద్యార్థులు కోసం కంప్యూటర్ కోర్సు లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నగరం లోని రైట్ కంప్యూటర్స్ వారు ఈ కోర్సు నీ నిర్వహించారు రైట్ కంప్యూటర్స్ సంస్థ డైరెక్టర్ సయ్యద్ బాషా గారు డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్సు ఎమ్మెస్ ఆఫీస్ కాన్సెప్ట్స్ నీ నేర్పించారు. Dr రామకృష్ణ ఇంటర్మీడియేట్ వైస్ సెప్రిన్సిపల్ మాట్లాడుతూ స్టెల్లా కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు , నైపణ్యాభివృద్ధి కి కూడా కృషి చేస్తుందని,ప్రస్తుతం జాబ్ …

Read More »

డాక్ట‌ర్ వీజీఆర్‌కు అరుదైన నాటా పుర‌స్కారం…

-మ‌ధుమేహ వ్యాధి నియంత్ర‌ణకు వీజీఆర్ చేసిన కృషిని గుర్తించిన నాటా -అభినందించిన ప‌లువురు వైద్య ప్ర‌ముఖులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవ‌ల అమెరికాలోని డ‌ల్లాస్ న‌గ‌రంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగిన నాటా-2023 వేడుక‌ల్లో విజ‌య‌వాడ న‌గ‌రానికి చెందిన ప్ర‌ముఖ మ‌ధుమేహ వైద్య నిపుణులు డాక్ట‌ర్ కె.వేణుగోపాల‌రెడ్డి(వీజీఆర్‌)కు అరుదైన నాటా పుర‌స్కారం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా గురువారంనాడు మొగ‌ల్రాజ‌పురంలోని డాక్ట‌ర్ వీజీఆర్ డ‌యాబెటిస్ హాస్ప‌ట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ వీజీఆర్ మాట్లాడుతూ, గ‌డ‌చిన 17సంవ‌త్స‌రాల‌కుపైగా మ‌ధుమేహ వ్యాధి నియంత్ర‌ణ‌, నివార‌ణ‌పై …

Read More »

దోమల నివారణకు సామాజిక చైతన్యం అవసరము..

-ప్రై డే డ్రై డే ని పకడ్భందిగా నిర్వహించాలి.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాణాంతకమైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ దోమల నివారణ పై పూర్తి అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ కీటక జనిత వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేది వరుకు నిర్వహించే మలేరియా నివారణ మాసోత్సవాలను పురష్కరించుకుని సోమవారం జిల్లా …

Read More »