Breaking News

Tag Archives: vijayawada

జనసేన ధార్మిక సేవ మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భంగా జనసేన ధార్మిక సేవ మండలి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం కనకదుర్గ నగర్ వద్ద నుంచి మంగళవాయిద్యాల తో వందలాది మందితో అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 25 మంది సభ్యులతో కనకదుర్గ …

Read More »

ప్ర‌క్క రాష్ట్రంలో ఉండి ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ ప‌ట్టిస్తున్న చంద్ర‌బాబు… : మంత్రి వెలంప‌ల్లి

-తాగునీరు, డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిష్కారించండి -న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌లో అధికారుల‌కు మంత్రి వెలంప‌ల్లి అదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క్క రాష్ట్రంలో ఉండి, ప్ర‌జ‌ల‌ను త‌ప్ప‌దోవ ప‌ట్టించే విధంగా నిర‌స‌న‌లు చేయ‌డం వారికే చెల్లింద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. బుధవారం పర్యటనలో 41వ డివిజన్ మసీదు రోడ్డు , హరిజనవాడ, దర్గా, ఆశ్రమం రోడ్డు పి.ఆర్.కె.బిల్డింగు రోడ్డు, సభాపతి రోడ్డు మీదుగా స్వాతి సెంటరు త‌దిత‌ర ప్రాంతాల‌ను మంత్రి అధికారుల‌తో క‌లిసి పర్యటించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం కృష్ణలంక ApSrm స్కూల్ ఆవరణలో స్థానిక 21 వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …

Read More »

రైల్వే సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్‌ శిబిరాలు…

-దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య -డివిజినల్‌ రైల్వే మేనేజర్లతో భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించిన జనరల్‌ మేనేజర్‌ -జోన్‌లో భద్రత, లోడిరగ్‌, సమయపాలన మరియు నూతన ఆవిష్కరణలపై సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌  గజానన్‌ మాల్య కోవిడ్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రత, సరుకు లోడిరగ్‌, రైళ్ల నిర్వహణలో సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం నుండి నేడు అనగా 03 ఆగస్టు 2021 తేదీన సమీక్షా …

Read More »

ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు…

-పరిశ్రమలు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం… -మానవాళి మనుగడకు హాని జరగకుండా పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి… -కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని 54 పరిశ్రమలను మూసివేయాలని, 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించాం… -పనిగట్టుకుని అమర్ రాజా పరిశ్రమపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదనేది పూర్తిగా అవాస్తవం… -రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హాని జరగకుండా ఏపరిశ్రమ అయినా …

Read More »

రాష్ట్రస్థాయి స్వాతంత్య దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై సమీక్ష…

-జిల్లా కలెక్టరు, పోలీస్ కమిషనర్, తదితరులతో కలిసి స్టేడియం పరిశీలించిన సియం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రస్థాయి 75వ స్వాతంత్య దినోత్సవ నిర్వహణకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు జె. నివాస్ ఆదేశించారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలోని క్రీడాప్రాధికార సంస్థ హాలులో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షించి స్టేడియంలో చేపట్టవల్సిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, నగర పోలీస్ …

Read More »

వేర్ ఏ మా స్క్.. సేవ్ ఏ లైఫ్…

-మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా కట్టాల్సిందే… -కోవిడ్-19 ప్రొటోకాల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ఏర్పాటు… – సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మాస్క్ లేనివారిని గుర్తించి జరిమానా విధించేందుకు నగరంలో కోవిడ్-19 ప్రొటోకాల్ ఎన్‌ఫోర్స్ మెంట్ 15 బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని విజయవాడ సబ్ కలెక్టరు జి. సాయి సూర్య ప్రవీణ్ చంద్ చెప్పారు. నగరంలో 3 సర్కిల్స్ పరిధిలో రెవెన్యూ, వియంసి, పోలీస్ సిబ్బందితో కూడిన కోవిడ్ – …

Read More »

రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేపట్టాలన్నదే జగనన్న ఆశయం…

-వ్యవసాయానికి తొలిమెట్టు విత్తనం.. మేలురకం విత్తనం ద్వారానే రైతులకు అధిక దిగుబడులు… -రైతు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విత్తనాభివృద్ధి సంస్థ ది కీలకపాత్ర… -ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయాన్ని రైతులు పండుగలా చేపట్టాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆశయమని రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి అధిక దిగుబడులు సాధించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పరిష్కార వేదిక : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యం తోనే తూర్పు నియోజకవర్గంలో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.మంగళవారం స్థానిక 12 వ డివిజిన్లో అయ్యప్పనగర్ ,51 వ సచివాలయం వద్ద డివిజిన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ …

Read More »

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ లోని షిరిడీసాయి నగర్, ప్రశాంత్ నగర్ లలో కార్పొరేటర్  ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ లో జరుగుతున్న ప్రగతి పనులను పరిశీలించారు. షిరిడీ సాయి నగర్ లో ఇటీవల నిర్మించిన రోడ్లను పరిశీలించిన …

Read More »