– జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు – యువ ఆవిష్కర్తల మేధో ప్రదర్శనకు సరైన వేదిక – జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (National Technology Day) సందర్భంగా విజయవాడ, ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)లో స్టార్టప్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆలోచనలతో …
Read More »Tag Archives: vijayawada
అద్దాల మేడలు కాదు ఆసుపత్రులు కట్టండి… : పేర్ని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాడు వైద్యునిగా తయారయ్యే దారి ప్రభుత్వ వైద్య కళాశాలలే అని, అభివృద్ధి పేరిట లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పిపిపి విధానాన్ని ఉపసంహరించుకుని నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను వాటికి అనుబంధంగా ఆసుపత్రులను తక్షణమే పూర్తి చేయాలని లేని పక్షంలో 2029 ఎన్నికల కౌంటింగ్ జరిగే సాయంత్రం వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటి పోరాటం చేస్తుందని వైసిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. …
Read More »సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ లో వేరికోస్ వైన్స్ చికిత్సలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 37, 53 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు వేరికోస్ వెయిన్స్ కు ప్రముఖ వాస్క్యూలర్ సర్జన్ ఎస్ డీ కే శశిధర్ పలు సమస్యలకు వైద్య సహాయం అందించారు. సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దద్దోజనం పంపిణీ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు షేక్ షాకీర్ రేష్మ కుమారుడు రిహాన్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలను డొక్కా సీతమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని డొక్కా సీతమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలవకు నిదర్శనంగా నిలిచే దద్దోజనం పాత గవర్నమెంట్ హాస్పిటల్ లోని పేషెంట్స్ కి, గర్భిణీ స్త్రీలకి అక్కడికి చూపించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఫ్రూట్స్ తో తయారుచేసిన దద్దోజనం పంపిణీ చేయడం …
Read More »కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 పై విజయవాడలో మెగా అవగాహన కార్యక్రమం నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 పై మెగా అవగాహన కార్యక్రమం 08.05.2026 న విజయవాడలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, విద్యార్థులు మరియు ఇతర భాగస్వామ్య వర్గాల్లో కొత్త పన్ను వ్యవస్థలో ప్రవేశపెట్టిన ప్రధాన సంస్కరణలు, సరళీకృత విధానాలు మరియు పన్ను చెల్లింపుదారుల అనుకూల దృష్టికోణంపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదాయపు పన్ను శాఖ, నిపుణులు, విద్యావేత్తలు మరియు ప్రజల మధ్య పరస్పర చర్చలకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. …
Read More »పేద ముస్లిం విద్యార్థులను మేం చదివిస్తాం
-కీలక నిర్ణయం తీసుకున్న వక్ఫ్ బోర్డ్ -చదువులో మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య -దేశ చరిత్రలో ఈ నిర్ణయం ఒక నూతన అధ్యాయం -టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ముస్లిం విద్యార్థులు చదువుకునే స్తోమత లేక ఆగిపోయే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు ప్రజలు
-ముఖ్యమంత్రి దృష్టికి చేరిన విజయవాడ సమస్యలు -సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించిన సీఎం -త్వరలో పెన్షన్ లపై ప్రభుత్వం కొత్త పాలసీ -గత ప్రభుత్వ పెద్దలు ఎవరు ప్రజల దగ్గరికి వెళ్లింది లేదు -విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 45 వ డివిజన్ ప్రజాదర్బార్లో ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కు ఎంపీ కేశినేని చిన్ని హాజరై ప్రజల నుండి నేరుగా సమస్యలు …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46 వ డివిజన్.కు చెందిన ముదిలి శంకరరావు గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. బైపాస్ సర్జరీ కోసం 5,00,000/- ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బాధితుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. అతని వైద్య సహాయం కోరుతూ సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దీనికి సంబంధించినా ఎల్వోసీ నీ రోగి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో 49 డివిజన్ జనసేన అధ్యక్షుడు బాదర్ల …
Read More »అసంఘటిత రంగ కార్మికులకు మెరుగైన సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్గంధం చంద్రుడు IAS ఈ రోజు విజయవాడలోఉన్నలేబర్ అడ్డాలు అయిన బెంజ్ సర్కిల్ మరియు రాణిగారి తోట పాటుతదితర ప్రాంతాలను సందర్శించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్ (ILAC) ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు. లేబర్ అడ్డాల వద్ద భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డుల జారీ, వారి రిజిస్ట్రేషన్ రీన్యువల్ మరియు e-SHRAM …
Read More »ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్హెచ్జీల ముద్ర!
– వినియోగ సామగ్రిలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రాధాన్యం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ్ఞప్తిపై గౌరవ సీఎం సానుకూల స్పందన – అధికారిక ఆదేశాలకు గ్రీన్ సిగ్నల్, ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ – ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందడుగు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయ సంఘాల (ఎస్హెచ్జీ) ఆర్థిక స్వావలంబనకు మరింత ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే కార్యాలయ వినియోగ సామగ్రిని స్వయం సహాయ సంఘాల నుంచి సేకరించే విధానం …
Read More »
Prajavartha Online Telugu News