విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచ శత ఆంద్రా నాట్య సంఘం వారు 500 మంది ఆంధ్ర నాట్య నృత్య కళాకారులతో ప్రదర్శించిన ఆంధ్ర నాట్యానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ కార్యక్రమానికి ఎనలేని కృషి చేసిన కర్త కర్మ క్రియ అయినా శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ నాట్యాచార్యులు పిల్లా ఉమామహేశ్వరుడు పాత్రుడు కి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాని పోతిన వెంకట మహేష్ …
Read More »Tag Archives: vijayawada
సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు రెండో రోజు సైతం ఆదరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు రెండో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 37, 53 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. వివిధ రకాల అనారోగ్యాలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, …
Read More »ప్రజల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది… : బొండా రవితేజ
-బీసెంట్ రోడ్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బొండా రవితేజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బీ సెంట్ రోడ్ నందు మున్నా, సత్య, రవి, కిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బొండా రవితేజ పాల్గొని అత్యంత రద్దీగా ఉండే బీ సెంట్ రోడ్లో కొనుగోలుదారులు, ప్రయాణికులు, కార్మికులకు స్వయంగా చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం …
Read More »ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల కార్యక్రమం
-రేపు తుమ్మలపల్లి కళా క్షత్రంలో స్వర సంధ్య మ్యూజికల్ కార్యక్రమం -విశ్వసనీయతకు మారుపేరు ఆకాశవాణి – నేటి తరానికీ స్ఫూర్తిదాయకం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారని అందులో భాగంగా ఆకాశవాణి రీజినల్ ఛానెల్ మేనేజర్ ఎమ్. సోమేశ్వరరావు, ఆకాశవాణి కార్యక్రమ విభాగాధిపతి జి. దివ్య, న్యూస్ విభాగాధిపతి టి. హెన్రీ రాజ్ లు శనివారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో …
Read More »కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం
-విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త -ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన -మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు -సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో …
Read More »ఘనంగా ముందురోజే బొండా రవితేజ జన్మదిన వేడుకలు, ప్రత్యేక జన్మదిన గీతం విడుదల
-సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉండటమే మా కుటుంబ లక్ష్యం – బొండా రవితేజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ఈరోజు ఆదివారం రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బొండా రవితేజ & బొండా సిద్దార్ధ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగానే జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, …
Read More »స్టార్టప్లు పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగాలి
-అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి -యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి -డిజిటల్ మార్కెటింగ్కు చేరువ కావాలి -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు స్టార్టప్ల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారాలు సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో ముందుకు సాగితే పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగగలవని …
Read More »స్వయం ఉపాధి దిశగా మహిళలకు ప్రత్యేక శిక్షణలు
– పుట్టగొడుగుల పెంపకం లాభదాయక స్వయం ఉపాధి మార్గం – ఎస్హెచ్జీ మహిళలు అవకాశాలను వినియోగించుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గొల్లపూడిలోని డీఆర్డీఏ కార్యాలయంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పుట్టగొడుగుల పెంపకం. డిజైనింగ్ వస్త్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహమే లక్ష్యం
-ప్రకృతి సేద్య ఉత్పత్తులతో రైతులు, వినియోగదారులకూ మేలు -ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ను సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వీ గ్రీన్ విల్లాస్లోప్రారంభించిన మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయంసమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా …
Read More »అత్యాధునిక సాంకేతికతతో పట్టాదారు పాసు పుస్తకాలు
– ఎన్నడూ లేని విధంగా సురక్షిత ఫీచర్లతో పంపిణీ – భూ యాజమాన్య వ్యవస్థలో సరికొత్త మైలురాయి.. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని.. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం ఎ.కొండూరు మండలం, మాధవరంలో జరిగిన పట్టాదారు పాసుపుస్తకాల …
Read More »
Prajavartha Online Telugu News