Breaking News

Latest News

జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం చేయాలి… : మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం గావించాలని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాన్ని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరిగిన జాతీయ రహదారులు, రెవిన్యూ అధికారుల సమన్వయ సమావేశంలో మంత్రి జెసితో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించి ఉయ్యూరు, కంకిపాడు వద్ద అసంపూర్తి పనులు, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి పెండింగ్ పనులు, ఖమ్మం-విజయవాడ మధ్య …

Read More »

మేయర్ అద్యక్షతన స్థాయీ సంఘ సాధారణ సమావేశము…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సాధారణ సమావేశము, మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి అద్యక్షతన సోమవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగినది. మహదేవ్ అప్పాజీ రావు, పడిగపాటి చైతన్య రెడ్డి, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, కొంగిటాల లక్ష్మీపతి, యర్రగొర్ల తిరుపతమ్మ, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, సెక్రటరి చంద్రయ్య, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, …

Read More »

అట్టడుగు ప్రజలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం…

-ఆ రాజ్యాధికారం వైపు దళిత, బలహీన, మైనార్టీ వర్గాలు అడుగులు వేసేందుకే 50 శాతం పైగా పదవులు కేటాయింపు… -దుర్గాబాయి దేశ్ ముఖ్ స్థాపించిన సాంఘిక సంక్షేమ మండలికి వన్నెతేవాలి… -ఆయసి, య, బిసి, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం కల్పించాం… -ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి -రాష్ట్ర మంత్రులు అంజాద్ భాషా, అది మూలపు సురేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అట్టడుగువర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆశయమని రాజ్యాధి కారం వైపు యసి, …

Read More »

స్పందనలో 40 అర్జీల రాక…

-గతవారం వరకు రెవెన్యూ శాఖకు చెందిన 36,737 ధరఖాస్తుల్లో నేటి వరకు 35,077 పరిష్కారం -సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 40 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి …

Read More »

మన బడి నాడు-నేడు రెండవ దశలో భాగంగా జిల్లా స్థాయి సాంకేతిక శిక్షణ…

-పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి బెస్ట్ టాయిలెట్స్ నిర్మాణంపై శ్రద్ధ పెట్టండి… -నాడు-నేడు పనుల నాణ్యతలో రాజీ పడొద్దు… -జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడు-నేడు కింద పాఠశాలల అభివృద్ధిలో చేపట్టిన పనులు స్టాండర్డ్సుకు అనుగుణంగా ఉంచడంలో సంబంధింత ఇంజనీర్లు, గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీ సెక్రటర్ల పాత్ర చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. సోమవారం స్థానిక ఐవిప్యాలెస్ లో నాడు-నేడు రెండవ దశలో భాగంగా పనుల నిర్వహణపై పంచాయతీరాజ్, సమగ్ర …

Read More »

భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు వేగవంతం చేయాలి… : కలెక్టర్ జె. నివాస్

-స్వరాజ్య మైదానంలో ఖాళీ చేసిన భవనాలను యుద్ధప్రాతిపదికపై తొలగించండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని స్వరాజ్య మైదానంలో భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతోపాటు స్మృతివనం పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక స్వరాజ్య మైదానాన్ని సందర్శించి డా.బిఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. సుమారు 20 ఏకరాల విసీరణంలో రూ. 249 కోట్ల …

Read More »

మహిళ సాధికారతకు పెద్దపీట వేస్తున్న జగనన్న సర్కార్… : మల్లాది విష్ణు 

-ఎమ్మెల్యే ని కలిసిన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కష్టించి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మ‌ల్లాది విష్ణు అన్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేష‌న్ నూతన డైరక్టర్ గా నియమితులైన బలిజేపల్లి మాధవీలత  ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మల్లాది విష్ణు ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాధవీలత దంపతులను ఎమ్మెల్యే  సత్కరించి అభినందనలు తెలిపారు. మహిళ సాధికారత దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని …

Read More »

ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసింది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన కలుసుకొని వారితో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే …

Read More »

పూణేలో వీఎంసీ బృందం ప‌ర్య‌ట‌న…

-ఆధునిక టెక్నాలజీ వాహనాల పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అభివృద్ది చ‌ర్య‌ల్లో భాగంగా నగరపాలక సంస్థ వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్వ‌ర్యంలో కార్పొరేటర్లు బొల్లా విజయకుమార్, బి.ఎస్.వి జానారెడ్డి, సి.హెచ్ రామమోహన రావు, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు లతో కూడిన బృంద సభ్యులు రెండు రోజుల పాటు పూణే నగరంలో పర్యటించనున్నారు. న‌గ‌రంలో KAM-AVIDA ENVIRO ENGINEERS PVT. LTD వారి ఆహ్వ‌నం మేర‌కు వీఎంసీ బృందం సోమవారం పూణేలో కంపెనీలోని ఆధునిక …

Read More »

స్పందనకు ప్రజల నుంచి విశేష స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిర్యాదుదారులు సమస్యకు న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలో తగు విచారణ జరిపి, చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తాస్తున్నామని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. సోమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌, అధికారుల‌తో క‌లిసి మేయ‌ర్ బాధితుల నుంచి ఆర్జీల‌ను స్వీక‌రించారు. స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 2, ఇంజనీరింగ్ – 4, పట్టణ ప్రణాళిక -8, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – …

Read More »