Breaking News

Monthly Archives: January 2025

అంబేద్క‌ర్ రాజ్యాంగం… ఇత‌ర దేశాల‌కూ ఆద‌ర్శం

-ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది -ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ సంక్షేమ డైరీ ఆవిష్క‌ర‌ణ‌ -విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జేఏసీతో స‌మావేశం -ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ ప‌థ‌కం అమ‌లులోనూ వైసీపీ మోసం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : స‌మాజంలో అస‌మాన‌త‌లు తొల‌గించ‌డానికి ఎంతో క్రుషి చేసిన వ్య‌క్తి రాజ్యంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కొనియాడారు. ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, …

Read More »

పట్టుదల కృషితో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు స్ఫూర్తి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టుదల కృషితో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో సంక్రాంతి స్టెమ్ క్రీడల పోటీలు- 2025 కార్యక్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళనారాయణరావు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా హ్యారీ పోటర్ నవల రచయిత్రి తన జీవితంలో …

Read More »

ఈ నెల 11న జరగబోయే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం వారు కుల సంఘ నాయకులు వడ్డెర ఓబన్న గారి 221 వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలని వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల సంజీవయ్య రాయుడు అన్నారు ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంజీవ రాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర్ల మహాసభ ఈనెల 11వ తేదీ విజయవాడ …

Read More »

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో జిల్లా లో గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యజమానులు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల యజమానుల తో సమావేశము నిర్వహించ బడినది. ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతముల నుండి వారి స్వస్థలాలకు వచ్చే ప్రయానికుల నుండి నిర్ణీత చార్జీల కంటే అధిక చార్జీల ను వసూలు చేసిన మరియు ప్రయాణ …

Read More »

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 09-01-2025 వ తేదీన …

Read More »

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక సమస్యలపై ఎంతో అవగాహన కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ హెచ్ ఐ.వి ఎయిడ్స్ కంట్రోల్ అదనపు డైరెక్టర్ డా.సరస్వతి అన్నారు. గురువారం రెడ్ క్రాస్ కార్యాలయంలో మారుతి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కథల జాతీయస్థాయి పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతి దేవి మాట్లాడుతూ హెచ్ఐవి …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్స‌వ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపధ్యంలో హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుధ్య పనులను, రోడ్ల ప్యాచ్ వర్క్ లను పక్కాగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రినివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ హెలిప్యాడ్ నుండి సభ జరిగే హనుమయ్య కంపెనీ వరకు అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన …

Read More »

సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలని, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను తొలి దశలోనే అడ్డుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గారు కోబాల్ట్ పేట, పట్టాభిపురం, తారకరామ నగర్ ప్రాంతాల్లో పర్యటించి సచివాలయ కార్యదర్శులకు, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే పారిశుధ్యం, వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా సమస్యలపై సచివాలయ కార్యదర్శులు సంయుక్తంగా భాద్యత తీసుకోవాలని, …

Read More »

అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్

-19 మంది అధికారులు, సిబ్బంది సమక్షంలో దాడులు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : బుర్రీలంక ఇసుక రిచ్ పాయింట్ వద్ద అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. కడియం మండలం వేమగిరి సమీపంలోని బుర్రీలంక గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం అక్రమ మైనింగ్ చేస్తున్న నేపథ్యంలో రెవిన్యూ, మైనింగ్, పోలీస్ ,టాస్క్ ఫోర్స్ బృందం …

Read More »

“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ

-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా 5 వరకూ అభ్యతరాల స్వీకరణ -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, కలెక్టరు వారి కార్యాలయం నందు ఖాళీగా ఉన్న “ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” పోస్టునకు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు గాను తేదీ: 22.09.2024 న నోటిఫికేషన్ ద్వారా అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను తేదీ:23.09.2024 నుండి 02.10.2024 వరకు స్వీకరించడం జరిగిందనీ జిల్లా …

Read More »