విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డా. బి. ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించవలెనని APSWREI సొసైటీ కార్యదర్శి పి. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని …
Read More »Daily Archives: March 5, 2025
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు కౌన్సిలర్స్ కు శిక్షణ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గుంటూరు V రాయల్ పార్క్ హోటల్ నందు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS) వారు రాష్ట్రంలో పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ICTC) కౌన్సిలర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని “SOCH & Data Management Training” పై నిర్వహించబడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో కౌన్సిలర్లకు నేషనల్ ఎయిడ్స్ కార్యక్రమంలో (NACP) డేటాను నిర్వహించే విధానాన్ని, సోచ్(SOCH) నిర్వహణ డేటా నిర్వహణ NACO నిర్దేశించిన మార్గదర్శకాలు, రికార్డులను భద్రపరచు …
Read More »రెండవ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ 2025
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు రెండవ రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ 2025 నాగార్జున యూనివర్సిటీ రోడ్డులోని డాక్టర్ స్పోర్ట్స్ అకాడమీ, ఎమ్మెస్సార్ ఎమ్మెస్సార్ ప్రసాద్ క్రికెట్ అకాడమీ మరియు విజయకుమార్ కొరియర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్ లకు ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎం. శ్రీనివాసరావు ముఖ్య కార్య నిర్వహణ అధికారి, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ గుంటూరు వారు హాజరై క్రికెట్ …
Read More »అధికారులు సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ …
Read More »పెండింగ్ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగంగా చేస్తున్నామని, 3 వంతెనల వద్ద నుండి శారదా కాలనీ రోడ్ విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తునామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం 3 వంతెనల ప్రాంతం నుండి చేపట్టాల్సిన రోడ్ విస్తరణ పనుల మార్కింగ్ ని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరావతి రోడ్ నుండి 3 వంతెనల …
Read More »సకాలంలో పన్నులు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని కమర్షియల్ సంస్థలను సీజ్ చేయడం, నివాసాలకు ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు మిర్చి యార్డ్, నల్లపాడు రోడ్, శ్యామల నగర్, స్తంభాల గరువు, హనమయ్య నగర్, నల్లచెరువు, ఎల్ఆర్ గాంధీ నగర్, స్వర్ణాంధ్ర నగర్ తదితర ప్రాంతాల్లో కమర్షియల్ సంస్థ సీజ్, ఇతర నివాసాలకు …
Read More »విధులకు హాజరై పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్యం కోసం శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు సకాలంలో విధులకు హాజరై పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం పాల ఆసుపత్రి దగ్గర మస్టర్ పాయింట్, నెహ్రు నగర్, మోతీలాల్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే నగరంలో …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి…
-జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో ఆ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మెప్మా, డి ఆర్ డి ఏ, ఐసిడిఎస్, మైనారిటీ, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై …
Read More »సీఐఐ తిరుపతి వార్షిక సమావేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాసీఐఐ తిరుపతి చైర్మన్ గా స్విచ్ గేర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ జగన్నాథ్ అనిరుధ్ నియమితులయ్యారు. సీఐఐ తిరుపతి వైస్ చైర్మన్ గా కజారియా సిరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్పీ రాజేంద్రన్ నియమితులయ్యారు. సీఐఐ తిరుపతి వార్షిక సమావేశం ఈ రోజు తిరుపతిలో జరిగింది. 2025-26 సంవత్సరానికి సీఐఐ తిరుపతి నూతన కార్యవర్గాన్ని సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ వి.మురళీకృష్ణ ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి సీఐఐ తిరుపతి …
Read More »నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమాలు…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంకల్ప పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత శిక్షణా మరియు ఉపాధి కార్యక్రమలను టి ఎన్ శోభన్ బాబు, ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్డిఏ మరియు స్కిల్ కమిటీ కన్వీనర్, మరియు సుశీల దేవి , డిపిఓ మరియు స్పెషల్ ఆఫీసర్ నారావారిపల్లి పర్యవేక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమలు చేపడుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న పరిశ్రమలు, …
Read More »
Prajavartha Online Telugu News