-జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబందిత అధికారులను ఆదేశించారు. నేటి బుదవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సూళ్ళురుపేట డివిజన్ డి.ఎఫ్.ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారిక తో కలిసి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ …
Read More »Daily Archives: March 5, 2025
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – II పబ్లిక్ పరీక్షలకు 28,591 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధవారంప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 28,591 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-II పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 28,101 మంది, ఒకేషనల్లో 1,030 మంది మొత్తం …
Read More »వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్
-నోరుంది కదాని ఇష్టారీతిన మాట్లాడితే మేమూ అనగలం… జగన్ కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ అని -వై నాట్ 175 అంటే 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారు -వైసీపీ తాడు బొంగరం లేని పార్టీ -ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చేది.. పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు -జర్మనీ విధానాన్నే పవన్ కళ్యాణ్ విడమర్చి చెప్పారు -పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదు -యువతను నిలువునా మోసం చేసి 44 లక్షల ఉద్యోగాలిచ్చామని కథలు చెబుతున్నాడు -గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ …
Read More »ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం
-రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు -రెండవ రోజు జర్మనీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన మంత్రి బృందం -పెట్టుబడులు ఒడిసిపట్టేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తోన్న మంత్రి కందుల దుర్గేష్ టీమ్ -ఐటీబీ-2025లో తనదైన శైలిలో ప్రసంగం.. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి దుర్గేష్ -భారత రాయబారి అజిత్ గుప్తే తో కలసి వరల్డ్ మీడియా కాన్ఫరెన్స్ లో వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -ప్రపంచ దిగ్గజ …
Read More »బాలికలు విద్యలో రాణిం చడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి
-జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి, కే.విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాలికలు విద్యలో రాణించడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి, కే.విజయ కుమారి అన్నారు. మంగళవారం గణేష్ చౌక్ వద్ద ఉన్న ప్రభుత్వ వెనుక బడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఆత్మ స్థైర్యం, స్వీయ రక్షణ అవగాహన సదస్సులో ఐ సి డి ఎస్, పి డి కే …
Read More »పి.డి.యస్ .రైస్ బహిరంగ వేలం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో వివిధ 6 A కేసులలో సీజ్ చేయబడిన 47.274 MTS పిడిఎస్ రైస్ (ప్రజా పంపిణీ బియ్యాన్ని) తూర్పుగోదావరి జిల్లా, గోపలపురంలో గల యం.యల్. యస్ పాయింట్ నందు నిల్వ చేయడం జరిగి, విచారణ అనంతరం 6A- కేసులు ముగియడంతో సీజ్ చేయబడిన సదరు 47.274 MTS ప్రజా పంపిణీ బియ్యాన్ని కిలో ఒక్కింటికి రూ. 30/- చొప్పున ధర నిర్ణయించి బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి ఉంచడం జరిగినదని జిల్లా జాయింట్ కలెక్టరు …
Read More »బీసీ కులాల నుండి మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-26 సంవత్సరమునకుగాను గతంలో ప్రకటించిన విధముగా 10 శాతం మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. ఈ ఉత్తర్వులు ప్రకారం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 13 దుకాణాలలో 11 శెట్టిబలిజ కులానికి, 01 గౌడ కులానికి, 01 గౌడ్ కులానికి కేటాయించడం జరిగినది. తదనుగుణంగా జనవరి 24 వ తేదీన జిల్లా కలెక్టర్ , మరియు బీ.సీ. జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ , వివిధ బీసీ కుల …
Read More »ఏడు శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
-మార్చి 8 వ తేదీన శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదిక గా సాంస్కృతిక, వివిధ శాఖల స్టాల్ల్స్ ప్రదర్శన -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక సాధికారిత , భద్రతా, రక్షణ చర్యలు ఇనుమడించేలా ఏడు శాఖల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం అమరావతి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ …
Read More »యువతను భవిష్యత్తు వినూత్న ఆవిష్కర్తలగా తీర్చిదిద్దడమే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లక్ష్యం
-డిల్లీలో జరిగిన అటల్ టింకరింగ్ ల్యాబ్ పోస్ట్ బడ్జెట్ వెబినార్ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా అటల్ టింకరింగ్(ATL) ల్యాబ్స్ ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యా సంస్థలు, యూనిసెఫ్ తో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. బుధవారం డిల్లీలో జరిగిన అటల్ టింకరింగ్ ల్యాబ్ పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో ప్యానల్ మెంబర్ గా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో …
Read More »రాష్ట్రంలోని సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకుందాం
– రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు మైనింగ్ వ్యవస్థే కీలకం – తూర్పు కనుమలు, సీమలో అపార నిక్షేపాలున్నాయి – వాల్యూ యాడెడ్ పరిశ్రమల స్థాపన కూడా అత్యవసరం – నిపుణులు, వర్శిటీ ప్రొఫెసర్లతో అడ్వైజరీ కమిటీ ఏర్పాడు చేద్దాం – ఆంధ్రా యూనివర్విటీ జియాలజీ ప్రొఫెసర్లతో సమావేవంలో మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు క్రిటికల్ మైన్స్, స్ట్రాటజికల్ మైన్స్ అత్యంత కీలకమని వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News