Breaking News

Daily Archives: April 22, 2025

అన్నక్యాంటీన్లలో అందే ఆహారంపై ప్రజలు తగిన సూచనలను క్యూఆర్ కోడ్ ద్వారా అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో అందే ఆహారంపై ప్రజలు తగిన సూచనలను క్యూఆర్ కోడ్ ద్వారా అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి, టిఫిన్ చేస్తున్న ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్యాంటీన్ ల్లో అందే ఆహారంపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా అందిస్తున్నఅభిప్రాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా అభిప్రాయాల మేరకు ఇప్పటికే …

Read More »

మెరుగైన పారిశుధ్య పనులు జరిగేలా ప్రజారోగ్య అధికారులు భాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, డివిజన్ల వారీగా మెరుగైన పారిశుధ్య పనులు జరిగేలా ప్రజారోగ్య అధికారులు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ గారు గోరంట్ల, అరండల్ పేట, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య …

Read More »

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోజాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పి డి లు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట …

Read More »

జిల్లాలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పట్టిషంగా అమలు చేయాలి

-అనీమియా నివారణ దిశగా కృషి చేయాలి -అప్పుడే పుట్టిన పిల్లలనుంచి ఎదిగే పిల్లలు వరకు పోషకాహారాన్ని ఎలా అందించాలో అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ -పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటి కప్పుడు సరిసూసుకోవాలి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -గర్భవతులు బాలింతలు ఇత్త వయసు పిల్లలు చిన్న పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చేయడమే లక్ష్యంగా పోషణ పక్వాడ: జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాక !. జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ, సెర్ఫ్ , ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ మరియు రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈనెల 23, 24వ తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో తెలిపారు. ఈనెల 23 న ఉదయం 9 గంటలకు శ్రీ సిటీని సందర్శించి అనంతరం 10 నుండి 11 30 గంటల వరకు శ్రీ సిటీ ఎండి మరియు శ్రీ సిటీ ఎంఎస్ఎం ఈ/ ఇండస్ట్రీస్ …

Read More »

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏటా క్రీడా పోటీలు

-క్రీడల్లో రాణిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు -రాష్ట్రంలో 125 ఆటిజం కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు -ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల కార్యక్రమంలో పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు. వి. IAS. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు. వి. IAS అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి హీల్ ప్యారడైజ్ లో సమగ్ర …

Read More »

అమరావతిలో భారతదేశపు తొలి క్వాంటం కంప్యూటింగ్ గ్రామం దిశగా అడుగులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ గ్రామాన్ని అమరావతిలో నిర్మించాలనే ఉద్యేశంతో ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుంది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ప్రాజెక్టులో L&T ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టనుండగా, IBM అధునాతన క్వాంటం విధానాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ప్రాజెక్టు నిర్మాణానికి 50 ఎకరాలు కేటాయించింది. …

Read More »

కిశోర బాలికల సమగ్రాభివృధికి పటిష్ట చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ సదరన్ గ్రాండ్ హోటల్ నందు మంగళవారం ప్రిన్సిపల్ సెక్రటరీ, మహిళాభివృద్ధి. శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ,ఆంధ్రప్రదేశ్, గుంటూరు వారి ఆదేశాలననుసరించి మంగళవారం వేసవి సెలవులు సందర్భంగా కిశోరి బాలలకు ప్రత్యేకమైన క్యాలెండర్ ను రూపొందించి, కిశోరి వికాసం కార్యక్రమము పై అవగహన కలిగించుటకు గాను కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణా మరియు ఏలూరు జిల్లాలలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నందలి సి.డి.పి.ఓ …

Read More »

13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 0.50 ఎంఎల్డి. మైక్రో ఫిల్టర్లను కే పి టి పాలెం లో పునరుద్ధరన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుద్ధి చేసిన సురక్షితమైన మంచినీటిని సరఫరా చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్యులు మచిలీపట్నం మండలంలోని గుండు పాలెం, వాడపాలెం లలో ఒక్కొక్కటి 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 0.50 ఎంఎల్డి. మైక్రో ఫిల్టర్లను, కే పి టి పాలెం లో పునరుద్ధరించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

ధరిత్రిని కాలుష్యం నుండి కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలు పర్యావరణను పరిరక్షించి ధరిత్రిని కాలుష్యం నుండి కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ధరిత్రి దినోత్సవం (Earth Day) పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరిత్రీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమం అన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు మద్దతును తెలియజేయడానికి, ప్రజలలో …

Read More »