మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోవు నైరుతి రుతుపవనాల సమయంలో విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి ఆర్డీవోలు జిల్లా అధికారులతో రానున్న నైరుతి రుతుపవనాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లపై గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా …
Read More »Daily Archives: April 22, 2025
విద్యార్థులకు కళ్లజోళ్ళు పంపిణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు సమగ్ర శిక్ష సహకారంతో స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ 5 పాఠశాలలో విద్యార్ధిని విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష్యులు డాక్టర్ వి.శ్రీదేవి మాట్లాడుతూ దృష్యం ఐకేర్ ప్రాజెక్ట్ లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ పట్టణంలో ఉన్న 20 గవర్నమెంట్ ఉన్నత పాఠశాలల్లో మాక్స్ విజన్ సహకారంతో 6754 మందిని పరీక్షించగా అందులో 1351 విద్యార్థులకు కళ్లజోళ్ళు అవసరం అయ్యాయని, గత వారం …
Read More »దోమల వ్యాప్తి అరికట్టేందుకు నీటి నిల్వ వనరులను నిర్మూలించండి..
-మలేరియా డెంగ్యూ వ్యాధి నమోదు కాని జిల్లాగా తీర్చిదిద్దండి.. -2030 నాటికి దేశ వ్యాప్త మలేరియా నిర్మూలన లక్ష్యం.. -శాఖల సమన్వయంతో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించండి.. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా …
Read More »నేషనల్ జియో గ్రాఫికల్ ప్రాజెక్టు శిక్షణను సర్వే అధికారులు సద్వినియోగం చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్వే ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్న నేషనల్ జియో గ్రాఫికల్ ప్రాజెక్టు శిక్షణను సర్వే అధికారులు సద్వినియోగం చేసుకోవాలని డిఆర్వో ఎం. లక్ష్మీ నరసింహాం అన్నారు. స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా జిల్లా సర్వే అధికారులకు నిర్వహిస్తున్న నేషనల్ జియో గ్రాఫికల్ ప్రాజెక్టు శిక్షణకు డిఆర్వో ఎం. లక్ష్మీ నరసింహం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సదర్భంగా ఆయన మట్లాడుతూ జియోగ్రాఫికల్ సర్వేలో మార్పులు చేర్పులకు …
Read More »నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పరీక్ష కేంద్రాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మే 4వ తేదీన నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ పరీక్షకు సుమారు13 వేల మంది అభ్యర్థులు …
Read More »ఏకాగత్ర తో నిజమైన శక్తిని సాధించడమే యోగా
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ శక్తులన్నింటిని ఏకం చేసి సామాజిక స్థితికి చేకూర్చి ఏకాగత్ర తో నిజమైన శక్తిని సాధించడమే యోగా అని, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఒక్కటే మార్గమని నగర పాలక సంస్థ కమీషనర్ హెచ్ .ఎం.ధ్యాన చంద్ర ఐ.ఏ.ఎస్.అన్నారు. అమరావతి యోగా మరియు యోరోబిక్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళ వారం నిర్వహించిన వేసవి ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని కమీషనర్ ధ్యాన చంద్ర ప్రారంభించారు …
Read More »డీసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతుండాలి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డీసెల్టింగ్ పనులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, డ్రైన్ వీధి, సుబ్బారామయ్య వీధి, నెహ్రు రోడ్డు, బాబు రాజేంద్ర ప్రసాద్ రోడ్డు, గాంధీజీ మహిళా కళాశాల అన్న క్యాంటీన్, యం.జి రోడ్డు, ఈట్ స్ట్రీట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డీసిల్టింగ్ పనులను నిరంతరం …
Read More »బెంగళూరులో కే 100, వైట్ టాప్ రోడ్స్ ప్రాజెక్టులను పరిశీలించిన విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేటర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బృహత్ బెంగళూరు మహానగర పాలికే (గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్) లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేశారు. బీబీఎంసీ లో గల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజయవాడ కార్పొరేటర్లకు ఆహ్వానం పలికిన బిబియం సి చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఐ.ఏ.ఎస్, గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సవాళ్లు, కార్పొరేషన్ స్థితి గతులను వివరించారు. ముందుగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ లను పరిచయం చేస్తూ, …
Read More »ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి..
-పి.ఆర్.సి. కమిషన్ను తక్షణమే నియామించాలి.. -ఒక విడత DA మంజూరు చేయాలి.. -ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించండి.. -గురుకుల పాఠశాల ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచండి. -• ఏపి ఎన్జిజీవో నేతలు కె.వి. శివారెడ్డి, ఎ.విద్యాసాగర్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని వేతన సవరణకు సంబంధించిన వేతన సవరణ కమిషనర్ ని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలలో కనీసం ఒక విడత డియ్యను …
Read More »డబుల్ ఇంజన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి… : కేంద్ర మంత్రి శ్రీపాద యశోద్ నాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ ,మహా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనా దీపక్ సాకోర్ లు బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పవన్ జీ బిజెపి నేతలను ఇరువురు మంత్రులకు పరిచయం చేశారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News