Breaking News

Monthly Archives: April 2026

ఎస్.ఎస్.సి స్పాట్ కేంద్రాలలో ట్యాబ్ ఆధారిత మూల్యాంకనాన్ని రద్దు చేయాలి- ఎస్.టి.యు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :ఎస్.ఎస్.సి స్పాట్ వాల్యుయేషన్ నందు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మూల్యాంకన విధానంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆం.ప్ర. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివలన మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమై ఉపాధ్యాయులు రాత్రి 9, 10 గంటల వరకు స్పాట్ కేంద్రంలో గడపవలసి వస్తుందని తెలిపారు. నాణ్యమైన ట్యాబ్ …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆశీస్సులతో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంచ కోదండపాణి కుమార్తె అంచా సాహితీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాయపాలెం వెళ్లే రూటు నారా లోకేష్ ఏరియా లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సంసాని విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి, కోశాధికారి యర్రపు అభిలాష్, కార్యదర్శి సంసాని హేమ లక్ష్మి, నేను …

Read More »

త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :ప్రస్తుత వేసవి కాలంలో గుంటూరు నగర వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులుచర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ రూపొందించినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులే వ్యక్తిగత బాధ్యత …

Read More »

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై దాడిని తీవ్రంగా ఖండించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు కలిసి చేసిన దాడిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి గూండాగిరీ చర్యలకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేస్తూ హైదరాబాదులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే స్వయంగా …

Read More »

ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలు తక్షణమే పునరుద్దరించాలి… జి.కోటేశ్వరరావు డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :ఆరోగ్యశ్రీ పధకం క్రింద ప్రవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 3 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు లెనిన్ సెంటర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలవ్యాధిలో రాష్ట్రంలో ప్రవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ …

Read More »

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి అని నిరూపించాలి

–కలెక్టర్లు జలధార కార్యక్రమాన్ని సవాల్ గా తీసుకోవాలి –100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు ఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి –జలధారతో భూమికి జలహారతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జలధార-జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం తాడిపత్రిలో జలధార-జలహారతి కార్యక్రమాన్ని ముగించుకుని అమరావతికి చేరుకోగానే క్యాంప్ కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. …

Read More »

ఫలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి

– అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్-రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు-మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక …

Read More »

ఎన్టీఆర్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన ఎన్టీఆర్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :ఎన్టీఆర్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ప్రాణాలను రక్షించే అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత ఈ విధమైన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఆనందదాయకమని …

Read More »

లోకేష్ యువగళం ఉద్యమం – అమరావతి చట్టబద్ధతకు మార్గం

-మంత్రి లోకేష్‌కు జేఏసీ కృతజ్ఞతలు -1631 రోజుల ఉద్యమ విజయం -రైతుల త్యాగాలకు న్యాయం -మహిళా రైతుల గౌరవానికి న్యాయం -అమర రైతుల ఆత్మలకు శాంతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక విజయమని అమరావతి విద్యార్థి, యువజన జేఏసీ నాయకుడు మద్దుకూరి రామబ్రహ్మం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.గత ప్రభుత్వంలో ఎదురైన అవమానాలు, అనిశ్చితులను తట్టుకుని సాగిన అమరావతి ఉద్యమం చివరకు ఫలించింది. 2019 నుంచి కొనసాగిన ఈ …

Read More »

BJP 47th Foundation Day

Vijayawada, Neti Patrika Prajavartha :On the occasion of the Bharatiya Janata Party’s (BJP) 47th Foundation Day, a BJP flag-hoisting ceremony was held across Divisions 3, 4, and 5 of Gunadala Mandal. Organized under the leadership of BJP Shakti Kendra Pramukh Dr. Tarun Kakani, the event was attended by senior leaders Satish Jasti and Piyush Desai; BJP Andhra Pradesh State Mahila …

Read More »