-కలెక్టర్ కీర్తి చేకూరి -ప్రజా సమస్యలపై తక్షణ స్పందన… శాశ్వత పరిష్కారాలే లక్ష్యం – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారాలు చూపాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సమస్యలు తిరిగి “రీ ఓపెన్” కాకుండా, మూల కారణాలను గుర్తించి పూర్తి స్థాయిలో పరిష్కారం కల్పించడం ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలు …
Read More »Monthly Archives: April 2026
చెరువుల పూడిక తీతతో భూగర్భ జలాల పెంపు లక్ష్యం
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జలధార కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జలధార కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం చెరువుల పూడిక తీత పనులను చేపట్టి, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వాటిని పూర్తి చేసి భూగర్భ జలాల స్థాయిని పెంపొందించడం అని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో నిర్వహించిన “జలధార” కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. అనంతరం …
Read More »ప్రజా అర్జీలను సకాలంలో పరిష్కరించాలి:పరిపాలనాధికారి ఎం. సుజాత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ పరిపాలనాధికారిణి ఎం. సుజాత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం ఆర్డీవో కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల క్రింద ప్రజల నుండి అందిన అర్జీలు, వినతులను ఆమె స్వీకరించారు.ఈ సందర్భంగా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిపై సత్వర విచారణ చేపట్టి తగిన పరిష్కారం …
Read More »గ్రంథాలయాల ఆధునీకరణే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి కందుల దుర్గేష్
-ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజుకు మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం. -బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు -పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. …
Read More »ఏప్రిల్ 7న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా
-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు -జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీ (మంగళవారం ) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ సన్ రైస్ సాఫ్ట్వేర్ …
Read More »ప్రజల సస్పస్యకు నాణ్యమైన పరిష్కారాలను అందించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలకు నాణ్యమైన పరిష్కారాల అందించాలని విజయవాడకు సంస్థ కమిషనర్ ధ్యానచంద్రా అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం సోమవారం ప్రధాన కార్యాలయంలో గల గమామిడి కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా …
Read More »పారిశుధ్య నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదు.. కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం శ్రీనగర్, పిఎస్ నగర్, వసంతరాయపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల తీరును పరిశీలించి, పలుచోట్ల పేరుకుపోయిన చెత్తను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్లను చూసి అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సుందరీకరణ మరియు ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, …
Read More »గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా, ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దేశిత గడువులోగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ ను అదనపు కమిషనర్ నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలను …
Read More »నీటి భద్రతకు సమష్టిగా ముందడుగు వేద్దాం
-ఇప్పుడే కాపాడుదాం… రేపటి తరాలకు భద్రత కల్పిద్దాం -100 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధిద్దాం -ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు -విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైన జలధార- నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా ముందడుగు వేద్దామని విజయవాడ ఎంపీ …
Read More »జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 97 అర్జీలు
-ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలి -గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ప్రతీక అని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి అధికారి బాధ్యత అని, జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 97 అర్జీలు వచ్చాయని, ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో …
Read More »
Prajavartha Online Telugu News