Breaking News

Monthly Archives: April 2026

నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్

-వారం రోజుల్లో లక్ష్యం పూర్తి కావాలి-ఇక నుండి నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిపై భారీ మొత్తంలో అపరాధ రుసుం విధింపు-సెట్ కాన్ఫరెన్స్ లో అధికారులకు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం , నేటి పత్రిక ప్రజావార్త :నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు మరియు ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో కమిషనర్ మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా అన్ని వార్డుల్లో వారం రోజుల పాటు …

Read More »

అక్రమ ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు

-పారదర్శక ఇసుక నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాన్సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ లక్ష్యాన్ని నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు.ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌లకు గడువు పొడిగింపు ఇవ్వడం, నాలుగు కొత్త పట్టా భూముల్లో ఇసుక రీచ్‌లను …

Read More »

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ఫైల్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు- డిప్యూటీ డైరెక్టర్ రంగరాజు అల్లాడి

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ఫైల్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రంగరాజు అన్నారు. శనివారం మధ్యాహ్నం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, నూతన భవనంలోని మీటింగ్ హాల్ లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం టి డి ఆర్ బాండ్స్ బిల్డింగ్ ప్లాన్ లపై డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఓపెన్ ఫారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం పొడిగించిన …

Read More »

బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయం

-విజయవాడ నగరపాలక అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమని విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విఎంసి సిబ్బందితో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశసేవకుడిగా భారత చరిత్రలో చిరస్థాయిగా …

Read More »

ఈనెల 9, 10 తేదీలలో విజయవాడలో కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో స్వయం సహాయక సంఘాల మహిళ వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విషయమై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యం కల్పించే నిమిత్తం కొనుగోలుదారులు.. అమ్మకందారుల సమ్మేళనాన్ని ఈనెల 9, 10 తేదీలలో విజయవాడ గాంధీనగర్ లోని చాంబర్ …

Read More »

మీకోసం అర్జిదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని, “మీకోసం” కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జిదారునికి నాణ్యమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. …

Read More »

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదు

-సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్‌ కుమార్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీమతి నుపూర్ అజయ్ కుమార్ తెలిపారు.. స్థానిక కానూరు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ తో కలిసి నిర్వహించిన సంయుక్త ప్రెస్ మీట్ లో సోమవారం సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నూపుర్ అజయ్‌ కుమార్ …

Read More »

మీ సమస్య పరిష్కారానికి నా భరోసా

-అర్జీదారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న పీజీఆర్ఎస్‌ వ్యవస్థ -సత్వర పరిష్కారంతో పాటు సంతృప్తికర సేవలందించే దిశగా చర్యలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోంది. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల నుంచి అందుతున్న అర్జీలకు తక్షణ స్పందన ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా, …

Read More »

‘జలధార’తో ప్రతి ఎకరాకు సాగునీరు: మంత్రి కందుల దుర్గేష్

-నీటి సంరక్షణపై 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై మంత్రి దుర్గేష్ అధ్యక్షతన సుదీర్ఘ సమీక్ష..భూగర్భ జలాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు, సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం -“ప్రతి గ్రామానికి ‘నీటి బడ్జెట్’ – ప్రతి రైతుకు ‘సాగు భరోసా’.” -“సాగునీటి సంఘాలే ఈ జల యజ్ఞానికి డ్రైవింగ్ ఫోర్స్.” – ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌గా ‘జలధార’:మంత్రి దుర్గేష్ -చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్రమం -నీటి భద్రత అంశంలో రైతులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచన..ఈ కార్యక్రమానికి …

Read More »

రైతులకు మద్దతుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…పారదర్శకంగా కొనుగోళ్లు

-ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు కనీస మద్దతు ధర (MSP) అందేలా ప్రభుత్వం చేపట్టిన రబీ ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో భాగంగా తాళ్లపూడి మండలం గజ్జారం రైతు సేవా కేంద్రం (RSK) వద్ద ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ (PPC) ను కోవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. రైతులకు న్యాయమైన ధర అందేలా …

Read More »