Breaking News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భముగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రిని అనుసరించి ప్రాజెక్ట్ నిర్మాణం పనులను చాలా ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి స్పీల్ వే ని ఆసక్తిగా పరిశీలించి స్వయంగా తన సెల్ ఫోన్ లో ఆ చిత్రాలను బందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *