Breaking News

పేద‌ల‌కు అండ‌గా ఆరోగ్య‌శ్రీ‌… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

-12 మందికి 3లక్షల 50వేల రూపాయల సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రజారోగ్యానికి వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శనివారం బ్రాహ్మణ విధిలోని దేవదాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 12 మంది లబ్దిదారులకు 3లక్షల 50వేల రూపాయలు (CMRF) చెక్కులను అందచేశారు. చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్య‌శ్రీ‌ని ప్ర‌చారానికివాడుకున్నార‌ని, నేడు జ‌గ‌న‌న్న దాదాపు 2435 వ్యాధుల‌కు ఆరోగ్య‌శ్రీ ద్వారా చికిత్స‌లు అందించ‌బ‌డ‌తుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, 54 వ డివిజన్ కార్పొరేటర్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *