విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాపు నాయకులు బేతు రామ్మోహన్ మరణం కాపులకు తీరనిలోటని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దశరధ రామిరెడ్డి అన్నారు. మహా కుంభమేళా కు వెళ్ళి గుండె పోటుతో అకాల మరణం చెందడం తీవ్రంగా కలచివేసింద న్నారు. ఈ సందర్భంగా బేతు రామ్మోహన్ సంతాప సభ సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ మేరకు ఆల్ ఇండియా జైహింద్ పార్టీ జాతీయ అధ్యక్షులు దశరధ రామిరెడ్డి మాట్లాడుతూ కాపునాడు జిల్లా …
Read More »Tag Archives: vijayawda
సత్యనారాయణపురంలో కోవెల జ్యూయలరీ షోరూమ్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సత్యనారాయణపురంలో ప్రప్రదమంగా కోవెల జ్యూయలరీ షోరూమ్ ను నూతనంగా నెలకొల్పారు. సోమవారం ఈ షోరూమ్ ను హరిహరవీరమల్లు ఫేం నిధి అగర్వాల్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి,కోవెల జ్యూయలరీ షోరూమ్ నిర్వాహకులు రమేష్ దంపతులకు ఆశీర్వచనాలను అందచేశారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ షోరూంను హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ లాంఛనంగా ప్రారంభించి షోరూమ్ …
Read More »నగరంలో రానున్న స్మార్ట్ రోడ్లు
-డ్రోన్ల ద్వారా 17 కిలోమీటర్ల రోడ్ సర్వే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నగరంలో స్మార్ట్ రోడ్ల కొరకు శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు సర్కిల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో స్మార్ట్ రోడ్లను 11 ప్రాంతాలలో నిర్మించేందుకు 17 కిలోమీటర్ల రోడ్ సర్వేను …
Read More »అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీం జీవోను అమలు చేయాలి
-APUWJ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల హౌసింగ్ స్కీం విషయంలో గతంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ పేరిట ఇచ్చిన జీవోను పునరుద్ధరించాలని ఏపీయుడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఏపీయుడబ్ల్యూజె విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం ఆదివారం అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు పాల్గొని కొత్త అక్రెడిటేషన్లు, జర్నలిస్టుల హౌసింగ్ స్కీం తదితర …
Read More »ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు రక్షణ కల్పించండి – భూమిక శ్రీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమ పెళ్ళి చేసుకున్న తనకు తల్లిదండ్రులు నుంచి రక్షణ కల్పించాలని సరిధే భూమిక శ్రీ కోరారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్ తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తమ తలిదండ్రులు మూడు సంవత్సరాల క్రితం హరిప్రసాద్ పై కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ఈ క్రమంలో …
Read More »ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో, బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ BIRED వారి సహకారంతో, వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమము “భారత వికాస్ పరిషత్ భవనము, రాజీవ్ నగర్, విజయవాడ” నందు అతి త్వరలో ప్రారంభించునున్నట్లు ఎన్. టి. ఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు …
Read More »ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. కంచికచర్ల మండలం కీసర ఇసుక స్టాక్ పాయింట్ వద్ద శుక్రవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంపిణీ విధానాన్ని,స్టాక్ పాయింట్ వద్ద రిజిస్టర్ పరిశీలించారు. స్టాక్ పాయింట్ వద్ద బుకింగ్ అవకాశం ఉండకూడదన్నారు. నూతన పాలసీ అమలులోకి వచ్చే వరకు యెటువంటి విమర్శలకు, లోటుపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని జాయింట్ …
Read More »iJU జాతీయ నాయకులు స్వర్గీయ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్ధంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : iJU జాతీయ నాయకులు స్వర్గీయ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు I.V సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, IJU నాయకులు ఎస్కే బాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు యేచూరు శివ. విజయవాడ అర్బన్ యూనియన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాస నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ రమణారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మీరా, …
Read More »జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం
-జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. -రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు. -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీడియో కాన్ఫరెన్స్ లో పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లను తెలియజేసిన… రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివరించారు.శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల తో జూలై …
Read More »‘పిల్లలకు పిల్లలు ఉన్నప్పుడు’ బాల్యవివాహలు అంతరించటానికి చివరి అంకము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ కోర్టు 49 సం గల ఒక వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్షను విధించటం జరిగింది ఇందుకు కారణం, ఈ వ్యక్తి ఒక చిన్న బాలికను బాల్యవివాహము చేసుకొని బలవంతముగా మానభంగము చేసినందులకు విధించబడిన శిక్ష ఇది. మన దేశములోవున్న అన్ని స్వచ్చంద సంస్థలు ఇలాంటి శిక్షలను దేశమంతా అమలువరచవలసినదిగా అభ్యర్ధించటము జరిగినది. ఢిల్లి (POCSO) కొర్టు ఈ వ్యక్తి నుండి 10.5 లక్షల రూపాయలను పరిహారముగా ఇప్పించటము జరిగినది. వాసవ్య మహిళా మండలి సంకీర్ణ …
Read More »
Prajavartha Online Telugu News