Breaking News

Konduri Srinivasa Rao

సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నిరసన ప్రదర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యములోని కేంద్ర ప్రభుత్వం రైల్వే మార్గాలను, రైళ్లను, రైల్వే స్టేడియం లను, దేశము లో కెల్లా ప్రఖ్యాతి గాంచిన హిల్ స్టేషన్ లను మరియు రైల్వే స్టేషన్ లను మానిటైజేషన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయటాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దేశ వ్యాప్త నిరసన ప్రదర్శనలో భాగముగా బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే …

Read More »

జగనన్న స్వచ్ఛ సంకల్పం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు పిలుపునిచ్చారు స్థానిక సారధి ఇంజినీరింగ్ కళాశాలలో జగనన్న స్వచ్ఛసంకల్పం నూజివీడు నియోజకవర్గ స్ధాయి వర్క్ షాప్ కార్యక్రమంపై గ్రామ సర్పంచులు, అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్ది ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త …

Read More »

రహదారి భద్రత అవగాహన కార్యక్రమం….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : FCTS మరియు డ్రైవింగ్ ట్రాక్ గన్నవరం ప్రాంగణంలో బుధవారం దాదాపు 200 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు మరియు భారీ వాహన డ్రైవర్లు కు VHEEDU ROAD SAFETY NGO డైరెక్టర్  వాసు అసోసియేషన్‌తో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి RTO శ్రీ సారధి ముఖ్య అతిథి గా పాల్గొని డ్రైవర్స్ కు రహదారి పై పాటించవలిసిన భద్రత విషయాలు తెలియజేయటం జరిగినది NGO డైరెక్టర్  వాసు మరియు ఐషర్ మోటార్స్‌కు …

Read More »

కొరమేను సీడ్ తయారీ విధానాన్ని పరిశీలించిన రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు…

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు నియోజకవర్గం లో కొర్లపాడు గ్రామంలో కొరమేను హెచరిలో కొరమేను పిల్లల తయారీని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తో కలసి కొర్లపాడు లో గల కొరమేను హెచరిలో కొరమేను సీడ్ తయారీని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విజయదుర్గ కొరమేను హెచరిలో కొరమేను గుడ్డు నుంచి కొరమేను సీడ్ …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ హితం కోరుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  సూచించారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఛైర్మన్ కొల్లూరు రామకృష్ణ ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ …

Read More »

యజ్ఞంలా జగనన్న పచ్చతోరణం-వనమహోత్సవం కార్యక్రమం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం కృషి చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. సత్యనారాయణపురంలోని A.K.T.P.M. హైస్కూల్ నందు APWJU ఆధ్వర్యంలో చేపట్టిన ‘సీఎం వైఎస్ జగనన్న జర్నలిస్టుల పచ్చతోరణం’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన …

Read More »

హిస్టారికల్ అకాడమీ నూతన డైరక్టర్ కు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ హిస్టారికల్ అకాడమీ నూతన డైరెక్టర్ గా నియమితులైన వాజిత్ ఖాన్  ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే  సత్కరించి అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పదవులు, అన్ని నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్‌ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కే దక్కుతుందన్నారు. తద్వారా ఆయా …

Read More »

ఐ. సి. డి. ఎస్. కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలు…

-అంగన్వాడీలను బలోపేతం చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది… -ఎమ్మెల్యే చేతుల మీదుగా పోషకాహార కిట్లు అందజేత… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోషకాహార మాసోత్సవాలలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమాన్ని 58వ డివిజన్ లోని షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు  శైలజారెడ్డి తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా …

Read More »

ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ ను సంద‌ర్శించిన క‌మిష‌న‌ర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి, దాని నుండి వనరులను తిరిగి పొందడానికి న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలో నిర్వ‌హిస్తున్న సింగ్ నగర్ నందలి ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ ను న‌గ‌ర పాలక సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌ బుధ‌వారం అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ చేశారు. ప్లాంట్ ల యొక్క పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఆయ‌న అధికారుల‌కు పలు సూచనలు చేసారు. నగరంలో అన్ని ప్రాంతాలలో రోడ్లు వెంబడి గల …

Read More »

కృష్ణా జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నియమితులైన యం. రమాదేవి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నియమితులైన యం. రమాదేవి నేడు భాద్యతలు స్వీకరించారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్ని మర్యాదపూర్వకంగా కలిసి రమాదేవి మొక్కను అందజేసారు.

Read More »