-1వ తేదీనే 97% శాతం మందికి పెన్షన్స్ అందజేత… -ఎవరికి అవసరమో వారి వారకే పెన్షన్స్ అందించాలనది ప్రభుత్వ లక్ష్యం… -కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారు… -మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక పెన్షన్లకు సంబంధించి దుష్ప్రచారం చేస్తోంది, అన్యాయం జరిగిపోతుందన్నట్లు విష ప్రచారంలో భాగంగా పెన్షన్లకు ఎసరు పెడుతున్నారంటూ ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్లపై ఆధారపడి జీవితాలు గడుపుతున్న వృద్ధుల్లో, పెద్దవాళ్లలో అపోహలు పెంచడానికి ప్రయత్నాలు చేసింది ఎవరో అందరికి తెలుసు అని నగర మేయర్ శ్రీమతి …
Read More »Konduri Srinivasa Rao
సిబ్బంది సమయపాలన పాటించాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-సచివాలయ ఉద్యోగుల సేవలు ప్రజలకు అందుబాటు ఉండాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సూచించారు. శనివారం 36వ డివిజన్ హనుమాన్ పేటలో డా.జంద్యాల దక్షిణమూర్తి మునిసిపల్ హైస్కూల్ నందలి 193 & 195 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు ప్రవర్తనా నియమావళిని తప్పని సరిగా పాటించాలని, అతిక్రమించిన వారిపై …
Read More »పశువులను రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పశువులను విచ్చలవిడిగా రోడ్లపైకి వదలడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదులుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ హెచ్చరించారు. శుక్రవారం అర్దరాత్రి కృష్ణలంక ప్రాంతములో రోడ్లు పై సంచరిస్తూ ప్రజలకు, పారిశుధ్య నిర్వహణకు అవరోధం కలిగిస్తూ తిరుగుతున్నా 50 ఆవులు మరియు ఆవు దూడలను నగరపాలక సంస్థ సిబ్బంది స్వాధీన పరచుకొని ఆర్.ఆర్.పేట లోని క్యాటిల్ షెడ్ లో పెట్టడం జరిగిందన్నారు. ఆవుల యజమానులు …
Read More »పౌరులకు మెరుగైన సేవలందిద్దాం… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్
-రోటరీ, లయన్ క్లబ్ ప్రతినిధులతో కమీషనర్ సమావేశం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న రోటరీ, లయస్ క్లబ్ ప్రతినిధులతో నగర పాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యారు. విజయవాడలో విద్యా, వైద్యం, పారిశుధ్యం, జీవనోపాధి రంగాల్లో మరింత మంది సేవలందించేందుకు నగరపాలక సంస్థ తో కలిసి పనిచేసేందకు ముందుకు రావాలని రోటరీ, లయన్ క్లబ్ ప్రతినిధులకు కమిషనర్ సూచించారు. ఇప్పటికే రోటరీ, లయన్ క్లబ్ …
Read More »కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చి దిద్దడమే జగనన్న స్వచ్చ సంకల్ప ముఖ్యోద్దేశ్యం…
-ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలి… -ప్రతి గ్రామంలో ఆయా గ్రామ పంచాయితీలు గ్రీన్ అంబాసిడర్గా సిద్ధం చేసుకోవాలి… -సీఈవో, సూర్యప్రకాశరావు, డీపీఓ జ్యోతి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, పరిశరాల పరిశుభ్రత, కాలుష్య నివారణ దిశగా గ్రామాలను తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్చసంకల్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నదని జిల్లా పరిషత్ సీఇవో పీఎస్. సూర్య చంద్రరావు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు లో శనివారం నియోజకవర్గ స్థాయి జగనన్న స్వచ్చసంకల్ప అవగాహన …
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం : మల్లాది విష్ణు
-ఎమ్మెల్యేచేతుల మీదుగా రూ. 4.21 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు రూ. 4.21 లక్షలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 745 …
Read More »ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలు, పిల్లలకు నూటికి నూరు శాతం పోషకాహారం పంపిణీ జరిగే విధంగా చూడాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోషకాహార మాసోత్సవం కార్యక్రమాన్ని 30వ డివిజన్ కేఎల్ రావు నగర్ – 3 లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సెప్టెంబరు 1 నుంచి 30వ తేదీ వరకు పోషకాహార మాసోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం …
Read More »యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి: మల్లాది విష్ణు
-నున్న వికాస్ కాలేజీలో అండర్ -19 హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నున్న వికాస్ కాలేజీలో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యండ్ బాల్ జూనియర్ గాల్స్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే …
Read More »అగ్ని ప్రమాద బాధితులకు మల్లాది విష్ణు పరామర్శ…
-బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రామకృష్ణాపురం బుద్ధంరాజు వారి వీధిలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దమై నిరాశ్రయులైన బాధిత కుటుంబ సభ్యులను స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. ఘటన స్థలిని పరిశీలించిన అనంతరం ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు …
Read More »కొవ్వూరులో తనిఖీ నిర్వహించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు వార్షిక తనిఖీల్లో భాగంగా కొవ్వూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాల యం ను డిఎస్పి కార్యాల యం తనిఖీ నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ శనివారం కొవ్వూరు పట్టణం లోని రూరల్ సర్కిల్ ఆఫీస్ నందు, మరియు కొవ్వూరు డీఎస్పీ ఆఫీస్ నందు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ రికార్డులను పరి శీలించారు. ఈ తనిఖీల్లో కొవ్వూరు డి.ఎస్.పి బి శ్రీనాథ్ కొవ్వూరు పట్టణ సర్కిల్ …
Read More »