Breaking News

Konduri Srinivasa Rao

నగర వ్యాప్తంగా వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమ‌వారం హరే క్రిష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో, కొత్త‌పేట‌ యాద‌వ్ క‌ల్యాణ మండ‌పంలో, బ్ర‌హ్మాణ వీధిలో వేణుగోపాల స్వామి దేవాల‌యంలో, శ్రీ కృష్ణ ప్రార్దన మందిరం, రామవరప్పాడు రింగ్ వ‌ద్ద ఆలయంతో సహా పలు చోట్ల జరిగిన కృష్ణాష్టమి  వేడుకలలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి …

Read More »

సెంట్రల్ నియోజకవర్గవ్యాప్తంగా వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పాయకాపురం సంతోషిమాత ఆలయంలో మన గుడి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం నేడన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఆదేశముల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో “మన గుడి ” కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగిందన్నారు. గోవు సమస్త దేవతా స్వరూపమన్నారు. ప్రతి …

Read More »

రైతులను ఆదుకోండి…

పలాస, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వంశధార కాలువ ద్వారా పారుతున్న నీరు ఎగువ దిగువ ప్రాంత రైతుల సాగుకు అందేలా చూడాల్సింది పోయి. ప్రాంతాల అభిమానంతో పక్షపాత వైఖరి అవలంభిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు చేస్తున్న తీరుపై పలాస నియోజకవర్గం రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి దిగువ ప్రాంత రైతుల పొట్టకొట్టారు. సంవత్సరాలుగా కరువు ప్రాంతంగా మిగిలిపోయే విదంగా అచ్చెన్నాయుడు చేసిన నిర్వాకం టెక్కలి నియోజకవర్గం ఎగువ ప్రాంతంలో …

Read More »

అక్టోబర్2న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున సలాం సి.యం సార్ కార్యక్రమం : ఎం.డి.జాని పాషా

-సలాం సి.యం సార్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎం.యల్.సి డొక్కా.మాణిక్య వరప్రసాద్ -సచివాలయ వ్యవస్థ ద్వారానే గాంధీజీ కలలు కన్న నిజమైన గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యింది… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సంకూరి.రాజారావు అధ్యక్షతన గుంటూరు జిల్లా సమావేశానికి ముఖ్యఅతిధులుగా హాజరైన మాజీ మంత్రి ప్రస్తుత శాసనమండలి సభ్యులు డొక్కా.మాణిక్య వరప్రసాద్ మరియు ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ముందుగా సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్2వ తేదీన ముఖ్యమంత్రికు మరియు …

Read More »

శ్వేత పత్రం విడుదల చేయాలి… : ఎన్.యస్.యు.ఐ. వేముల శ్రీనివాస్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SC, ST సబ్ ప్లాన్ ను చట్టం ద్వారా నాటి తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఇప్పటి వైసిపి ప్రభుత్వం వరకూ ఖర్చు పెట్టిన నిధులు, ఖర్చు చేసినవి పోగా పెండింగ్ లో ఉన్న నిధులు యొక్క వివరాలు శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

ఏ ఏ సి ఐ జిల్లా 225 సౌత్ ఇన్స్టాలేషన్ మరియు కొత్త క్లబ్ లు ఇన్స్టాలేషన్ ప్రమాణ స్వీకారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మిల్క్ ఫ్యాక్టరీ లోని వి కన్వర్షన్ నందు అంతర్జాతీయ కూటమి క్లబ్బు సంఘం ఏ ఏ సి ఐ జిల్లా 225 సౌత్ ఇన్స్టాలేషన్ మరియు కొత్త క్లబ్ లు ఇన్స్టాలేషన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాఏ ఏ సి ఐ చైర్మన్ సి బాలచంద్రన్, ఎస్ఎంసి సంస్థాపన అధికారి మరియు అంతర్జాతీయ సలహాదారు కె బూచి రామ్, ప్రత్యేక అతిధి కృష్ణా పాల యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు డాక్టర్ …

Read More »

జగనన్న చేదోడుతో ఆర్థిక చేయూత … వెనుకబడిన తరగతుల శ్రేయస్సుకు భరోసా…

-సొంత షాపులు కలిగిన నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా రూ.10,000ల చొప్పున ఆర్థిక సాయం… -ఆయా వర్గాల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం… -వృత్తికి అవసరమైన పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం సాయం అందజేత… -జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్ లు కుట్టే అవకాశం దర్జీలకు ఇచ్చిన ప్రభుత్వం… -అక్టోబర్ లో ప్రారంభం కానున్న రెండో విడత జగనన్న చేదోడు కార్యాచరణ సిద్ధం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న …

Read More »

మంగళవారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ లో18 నుంచి 45 లోపు వయస్సు గల వారందరికీ వ్యాక్సినేషన్ అందించి విజయవంతం చెయ్యాలి… : కలెక్టరు జె. నివాస్

-సచివాలయానికి 200 చొప్పున 800 సచివాలయాలకు లక్షా60 వేల మోతాదులు అందించాం… -కంట్రోలు రూమ్ ద్వారా ఉదయం 6 గం. నుంచే వ్యాక్సినేషన్, డేటా ఎంట్రీ ప్రక్రియ ను పర్యవేక్షించాలి… -మంగళవారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కు సోమవారం ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకోవాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్రణంలో భాగంగా జిల్లా లో 18 నుండి 45 సం.రం.ల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ అందించే ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ముందస్తు ప్రణాళికను స్దిదం చెయ్యాలని కలెక్టరు …

Read More »

నేతన్నకు అపన్న హస్తం… వైఎస్సార్ నేతన్న నేస్తం…

-నేతన్న బతుకుల్లో వెలుగులు నింపుతున్న వైఎస్సార్ నేతన్ననేస్తం… -ఒక్కో కుటుంబం ఖాతాకు రూ.24 వేల చొప్పున జమ… -కృష్ణా జిల్లాలో మూడు విడతల్లో 81.54 కోట్లు అందజేత… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ చేనేత కార్మికుడి అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఇస్తున్న అపూర్వ కానుక వైఎస్సార్ నేతన్న నేస్తం, నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపి చేనేత వృత్తికి గత వైభవం తీసుకువచ్చేందుకు అమలు చేస్తోన్న వైఎస్సార్ నేతన్న నేస్తం నేతన్నల పాలిట అపన్న హస్తంగా మారింది. నేతన్నల కష్టనష్టాలు, …

Read More »

ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు… 

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన సొమ్మును ఇచ్చిన మాటకు కట్టుబడి నేరుగా భాదితుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచెయ్యడం పట్ల జిల్లాలో పలువురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 2019 నవంబర్ నెలలో రూ.10 వేలు లోపు డిపాజిట్ చేసిన వారికి జమచెయ్యడం జరిగింది. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు, ప్రత్యేకించి రూ .20,000 కంటే తక్కువ డిపాజిట్లు చెల్లించిన చిన్న పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశలో డిపాజిట్ల …

Read More »