Breaking News

Konduri Srinivasa Rao

నగరంలో 3వ 6వ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించిన ఆర్ డివో…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్కీ ఖాజావలి గురువారం నగరంలోని 3వ మరియు 6వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు, సచివాలయాల పనితీరు ఆరా తీశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ పధకాల సమాచారం, లబ్దిదారుల వివరాలు సరిగా డిస్ ప్లే చేశారా లేదా పరిశీలించారు. సచివాలయాల సేవలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా, గ్రీవెన్సు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించారా లేదా రికార్డులు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హాజరు అమలు పరిశీలించారు. ప్రతిరోజు ఫీవర్ సర్వే చేస్తున్నారా, …

Read More »

వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై సమీక్షా సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను …

Read More »

పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ఆహ్లాదరమైన వాతావరణంలో ఉండే విధంగా తీర్చి దిద్దాలి…

-ప్రభుత్వ గుర్తింపు అనుమతులు పొందిఉన్నపాఠశాలు మాత్రమే ప్రారంభించాలి… -ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16 వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నందున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేవిధంగా అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఉప విద్యాధికారి కమల కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా ఆమె …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను నిర్మిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం గుడివాడ రూరల్ మండలం లింగవరంలో పలువురు గ్రామస్థులు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కళ్ళేపల్లి శంకరరావు మాట్లాడుతూ ఇళ్ళపట్టాల ఎంపిక ప్రక్రియలో 18 మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారని చెప్పారు. వీరంతా ఇళ్ళు లేని నిరుపేదలేనని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక …

Read More »

వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణీత సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులకు అందించాలి…

-పట్టణంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్దఎత్తున జగనన్న పచ్చతోరణం నిర్వహిస్తాం… -మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాతలు ,స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుడివాడ పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్నఅన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలో పెద్ద ఎత్తున జగనన్న పచ్చతోరణం పథకాన్ని ప్రారంబించడం జరగుతుందని మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ అన్నారు. గురువారం గుడివాడ పట్టణంలో నిర్వహించే పలు అంశాలపై మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఉన్న 34 వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిర్ణీత …

Read More »

అక్రిడేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయిలందరికీ హెల్త్ కార్డులు…

-అంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయ సంఘం వినతిపై కమీషనర్ సానుకూల స్పందన -గతంలో అక్రిడేషన్లతో పనిలేకుండానే డస్క్ జర్నలిస్టులకు ఆరోగ్య భీమా -ఇదే విషయాన్ని విజయ కుమర్ రెడ్డికి వివరించిన అన్నపురెడ్డి, రాజా రమేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రిడిటేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయిల సంఘం వినతిపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల …

Read More »

ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ఆవరణలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ఆవరణలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ముందస్తు చర్యలపై ప్రొటోకాల్ డైరెక్టరు, జిఐడి డిప్యూటి సెక్రటరీ యం. బాలసుబ్రహ్మణ్యం రెడ్డితో కలిసి జిల్లాకలెక్టరు జె.నివాస్ లైజనింగ్ డిపార్ట్ మెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ఆగష్టు 15 శనివారం …

Read More »

అట్టడుగు వర్గాల అభ్యున్నతికే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధిక ప్రాధాన్యత…

-లిడ్ క్యాప్ ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తాం… -రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగువర్గాల వారికి ఆర్ధికప్రయోజనాలను కల్పించి సమాజంలో సముచితం స్థానం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పో రేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ …

Read More »

ప్రజల వద్దకే పరిపాలన సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందజేస్తూ ప్రజల వద్దకే పరిపాలన ను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం నియోజకవర్గంలోని మొగల్రాజపురం నందు స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదికలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ఆగస్ట్ 17 న జర్నలిస్టుల సమస్యలపై సావధాన దినం!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే చెల్లించాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని తన సమక్షంలో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆగస్ట్ 17 న రాష్ట్ర వ్యాప్తంగా “సావధాన దినం” పాటించాలని ఏ.పి.యు.డబ్ల్యూ.జే. పిలుపు ఇచ్చింది. యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, ప్రత్యేక ఆహ్వానితుల అత్యవసర సమావేశం బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. …

Read More »