Breaking News

Monthly Archives: January 2025

ఫ్లెమింగో ఫెస్టివల్‌ లో భాగంగా శ్రీసిటీలో ప్రత్యేక సదస్సులు

– జీవవైవిద్యం-పరిశ్రమల భాగస్వామ్యం, ఎకో-టూరిజం తదితర అంశాలపై చర్చలు – ప్రకృతి పరిరక్షణ చర్యల కోసం CSR క్రింద ఏటా కోటి వెచ్చిస్తామన్న శ్రీసిటీ ఎండీ – సూళ్లూరుపేట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శ్రీసిటీ స్టాల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్‌ లో ఎంపిక చేసిన ఐదు కీలక వేదికలలో ఒకటైన శ్రీసిటీ, జీవవైవిద్యానికి కార్పొరేట్ సహకారం, సుస్థిరత, ఎకో-టూరిజం అంశాలలో వినూత్న ఆలోచనలు రేకిత్తించే సదస్సులకు వేదికగా నిలిచింది. అలాగే …

Read More »

విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సులు…

-జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సుల ఏర్పాటుతో చేయించడం జరిగింది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా యందలి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరికీ ఫ్లెమింగో పక్షుల గురించి పులికాట్ సరస్సు నందు పక్షుల యొక్క ఆగమనం మొదలగు విషయాలపై తెలియజేయు నిమిత్తం పూర్తిగా ఉచితంగా ప్రైవేటు యాజమాన్య పాఠశాల వారు ఏర్పాటు చేయబడిన బస్సుల ద్వారా 2600 మంది …

Read More »

మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

-స్వచ్చ సర్వేక్షన్ లో ఉత్తమ ర్యాంకుకు సహకరించండి. -కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త : మన ఇంటితో పాటు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, కార్పొరేటర్లు ఆర్.సి మునికృష్ణ, అన్నా అనితా, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని పరిసరాలను …

Read More »

రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుకుందాం

-మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతినెల మూడవ శనివారాన్ని స్వర్ణ ఆంధ్ర • స్వచ్ఛ ఆంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక 3వ డివిజన్ మాచవరం(జోశ్యుల వారి తోట)లో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ బిసి కళాశాల బాలుర వసతి గృహం వద్ద చీపురు పట్టి పరిశుభ్రం చేశారు. …

Read More »

పట్టణాలు, గ్రామాల పరిశుభ్రతే స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం… : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్

కాటూరు (ఉయ్యూరు), నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. శనివారం ఆయన ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బాగంగా గ్రామంలో …

Read More »

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత- రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

-మన ఆరోగ్యం నగర పరిశుభ్రతతో కాపాడుకుందాం- గద్దె రామ్మోహన్ రావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు -నగర పరిధిలోని 64 వార్డులలో విస్తృతంగా చేపట్టిన స్వచ్ఛ దివస్ – డాక్టర్ డి చంద్రశేఖర్, నగర ఇంచార్జి కమిషనర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన ఇంటిని ప్రతిరోజు పరిశుభ్రంగా ఎలా ఉంచుకుంటున్నామో అలాగే పరిసరాలని నగరాన్ని అంతకంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి

-పరిశుభ్రమైన , ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే ఉత్తమ ఫలితాలు -మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంధ్రప్రదేశ్ సామాజిక సేవా కార్యక్రమంలో ఐదు కోట్ల ఆంధ్రులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కోసం ముందుకొచ్చిన లక్షలాదిమందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని, గాంధీజీ కలలు కన్న పరిశుభ్రమైన భారతదేశం కోసం మనమంతా పాటుపడదామని ముఖ్యమంత్రి అన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని, అది మైదుకూరు నుంచే …

Read More »

రహదారి భద్రత – మీ జీవితానికి రక్ష – శ్రద్ధ వహించండి

నందిగామ,  నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా  శని వారం న ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయము, నందిగామ నందు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ , స్వర, కె.యం.ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య,కంటి శిబిరాన్ని నిర్వహించామని RTO యం.పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా RTO యం.పద్మావతి  మాట్లాడుతూ డ్రైవరులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి చూపు, బిపి, షుగర్ పరీక్షలు చేయించుకొని తదనుగుణముగా జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ప్రమాదాలు జరగవు అని తెలిపారు. సహాయ మోటార్ …

Read More »

క్యాన్సర్ పై ప్రచార భేరి

-ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు -దాదాపు 50 వేల మందికిపైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు -రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు -క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ పది …

Read More »

పచ్చదనం పరిశుభ్రతలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరం…

-ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ పాటించాలి…. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పచ్చదనం పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం తో పాటు ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని విధిగా అమలు చేసి కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేయాలనీ అధికారులకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం స్టేట్ గెస్ట్ ఆవరణలో …

Read More »