-ఆటో కొనుగోలుకు రూ.35 వేలు అందచేసిన గద్దె క్రాంతికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ సేవ, తోటివారికి సహాయం చేసే గుణాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చూసి తామంతా నేర్చుకున్నామని తెలుగుదేశం పార్టీ యువత విభాగం నాయకుడు గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వనగర్కు చెందిన నడికట్ల కృష్ణమోహన్కు ఆటో కొనుగోలు నిమిత్తం డౌన్పేమెంట్గా రూ.35 వేలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ పటమటలోని తూర్పు …
Read More »Daily Archives: March 1, 2025
‘ఆశా’లకు కూటమి సర్కారు ఆసరా
-వరాలు కురిపించిన సీఎం చంద్రబాబు -గ్రాట్యూటీ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్…ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు లబ్ధి -జీతం చెల్లింపుతో పాటు 180 రోజుల ప్రసూతి సెలవుకు అంగీకారం -పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు -ఆరోగ్య శాఖ సమీక్షలో కీలక నిర్ణయాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -రాష్ట్రంలోని 42,752 మంది ఆశా వర్కర్లకు చేకూరనున్న లబ్ధి -సిఎం నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన మంత్రి సత్యకుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశా వర్కర్లకు ముఖ్యమంత్రి …
Read More »పెదపాలపర్రు గ్రామాభివృద్దిలో భాగస్వామ్యానికి భరోసా
-ఉత్సాహభరిత వాతావరణంలో 1987 పూర్వవిద్యార్ధుల సమ్మేళనం ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామం అభవృద్దికి అండదండలు అందిస్తామని పెదపాలపర్రు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్ధులు ముందుకు వచ్చారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలోని ఈదర శోభనాద్రి చౌదరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1987 సంవత్సరంలో పదవతరగతి చదివిన పూర్వవిద్యార్ధులు సమావేశం అయ్యారు. అడిపాడారు. కబుర్లతో కాలక్షేపం చేసారు. అనాడు తరగతిలో చేసిన అల్లర్లను నెమరవేసుకున్నారు. ఇప్పడు ఏవరు ఏస్దాయిలో ఉన్నారన్న దానిపై చర్చించారు. నాటి పదవతరగతి బృందంలోని …
Read More »ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమైన నేపథ్యంలో తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస జూనియర్ కళాశాల ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆకస్మిక తనిఖీ చేసి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ తో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. …
Read More »మొదటి సంవత్సరం ఇంటర్ లాంగ్వేజ్ పేపర్ -1 పబ్లిక్ పరీక్షలకు 32,344 మంది విద్యార్థులు హాజరు : ఆర్.ఐ. ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,344 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 15 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 31,851 మంది, ఒకేషనల్లో 1,313 మంది …
Read More »నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థలం: స్వీమ్స్ నర్సింగ్ కళాశాల-తిరుపతి, తేది: 01-03-2025. విషయము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారిచే నిర్వహించబడుతున్న స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ మరియు ప్లేస్మెంట్స్ నర్సస్ టు జర్మన్ అను ఉచిత శిక్షణా కార్యక్రమమును పర్యవేక్షించిన మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -ఏపీఎస్ఎస్ డిసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమలు చేపడుతుంది ఇందులో భాగంగా భవిష్యత్లో హెల్త్ కేర్ సెక్టార్ నందు వివిధ దేశాల్లో ఉన్న నర్సింగ్ ఉద్యోగాల కొరకై రాష్ట్ర …
Read More »వ్యవసాయం మరియు గ్రామీణ శ్రేయస్సుపై వర్చువల్ సమావేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం మరియు గ్రామీణ శ్రేయస్సుపై బడ్జెట్ అనంతర విషయాల గురించి భారత ప్రధానమంత్రి వర్చువల్ గా పాల్గొనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో డిఆర్డిఏ సమావేశ మందిరం నందు బ్యాంకర్లు అందరూ వారి యొక్క కస్టమర్లు అయినటువంటి రైతులతో కలిసి మరియు అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు పాల్గొనడం వీక్షన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వర్చువల్ గా పాల్గొన్నారు. మన తిరుపతి జిల్లా నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా …
Read More »ఈ – పంట సూపర్ చెక్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-ప్రతి ఒక్క రైతు తాము సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ అధికారుల సహకారంతో పంట నమోదు ఈ- క్రాప్ చేయించుకోవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట మండలం, గాజులమండ్యం గ్రామ పొలాల్లో ఈ క్రాప్ లో గ్రామ వ్యవసాయ సహాయకులు నమోదు చేసిన పంటలను సూపర్ చెక్ తనిఖీ చేసి రైతులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు తాము సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ అధికారుల సహకారంతో పంట నమోదు (ఈ క్రాప్) చేయించుకోవాలని …
Read More »బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చాం
-గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరి మొహంలో చిరునవ్వు లేదు -గత పాలకులు అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు -పేదరికం లేని సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది -మే నెల నుంచి తల్లికి వందనం, ఉగాది నుంచి పీ4కు శ్రీకారం -జూన్ నాటికి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయు పోస్టులు భర్తీ చేసి పోస్టింగులిస్తాం -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి -చిత్తూరు జిల్లా జి.డి నెల్లూరులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ -జి.డి. నెల్లూరులో 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్న …
Read More »స్వంత వాహనాలను టాక్సీలుగా వాడితే కఠిన చర్యలు
-జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళి మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు స్థానిక తిరుపతి రవాణా శాఖ అధికారి కార్యాలయంలో టాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లు మరియు యజమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 14 రోజులుగా ఉబర్ సంస్థ కింద ఉన్న టాక్సీ క్యాబ్ డ్రైవర్లు వారు ఎదుర్కొన్న సమస్యల్ని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాహనమునకు తగినంత కిరాయి రావడంలేదని మరియు ముఖ్యంగా తిరుపతి విమానాశ్రయం లో పార్కింగ్ వసతి కల్పించడం …
Read More »
Prajavartha Online Telugu News