Breaking News

Daily Archives: March 3, 2025

కంది సాగులో యాంత్రీకరణ ఆవశ్యకతకు గుర్తింపు

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -కంది పైరు ఎదుగుదలలో వాటి ఎత్తు ,వెడల్పుల నిడివి వల్ల పిచికారీ ఇబ్బంది , కోత,నూర్పిడి లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించటానికి యాంత్రీకరణ పై దృష్టి పెట్టాం  -గత ఖరీఫ్ 24 సంవత్సరం లో గణనీయంగా 3.62 లక్షల హెక్టార్ల వరకు పెరిగిన కంది విస్తీర్ణం .ఉత్పత్తి అంచనా 2.52 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి -కందిసాగు ఎక్కువగా వున్న అనంతపురం ,సత్యసాయి ,ప్రకాశం జిల్లాలలో ఉత్పత్తి ,ఉత్పాదకత పెంచడానికి మరింత దృష్టి పెట్టాం  విజయవాడ, …

Read More »

హైదరాబాద్ లో ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిశీలించిన అబ్దుల్ అజీజ్

-ఆస్తులను పరిరక్షించి, అభివృద్ధి పరుస్తాం. -తద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచుతాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ నగరంలోని బీకే గూడా, ఎస్సార్ నగర్, హిమాయత్ నగర్ లలో గల కర్నూల్ అంజుమన్ – ఏ – ఇస్లామియా కు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. బి.కె గూడా నందు గల 3.40 ఎకరాల వక్ఫ్ భూమిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ …

Read More »

పదవ తరగతి పరీక్షలు నిజాయితీగా నిర్వహిద్దాం… : కడప ఆర్జెడి శామ్యూల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు తిరుపతిలోని కశ్యప ఆడిటోరియం లో జిల్లా పదవ తరగతి చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కడప ఆర్జెడి కే. శామ్యూల్ మాట్లాడుతూ మార్చి 17న ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను పూర్తి నిష్పక్షపాతంగా, కాపీయింగ్ కు ఎలాంటి అవకాశం లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రధానమైన సూచనలు: 1. పరీక్షల నిర్వహణ చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలి. 164 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ …

Read More »

నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం, 2nd లాంగ్వేజ్ పేపర్ – II పబ్లిక్ పరీక్షలకు 28,783 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 28, 783 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2nd లాంగ్వేజ్ పేపర్ – II పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 28,322 …

Read More »

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం శాఖధిపతులు మరియు సచివాలయ సిబ్బందితో టెలికాన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సానిటేషన్, ప్లానింగ్, ఎమినిటీ సెక్రటరీలు సమన్వయంతో పని చేయాలని, ఎమినిటీస్ అందరూ సకాలంలో పన్నులు వసూలు చేయాలని, ఒక సచివాలయం పరిధిలో ఎటువంటి సమస్య ఉన్న వెంటనే …

Read More »

విజయవాడ నగరపాలక సంస్థ మెప్మా, హోమ్ ట్రయాంగిల్ ఆధ్వర్యంలో హోమ్ సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మెప్మా, హోమ్ ట్రయాంగిల్ సంయుక్తంగా ప్లంబింగ్ సేవలు, విద్యుత్ సేవలు, గృహపకరణాలు, రిపేరింగ్ సేవలకు, హోమ్ ట్రయాంగిల్ అనే ఆప్ ద్వారా వారిలో గల నైపుణ్యం ను విజయవాడ నగర ప్రజలకు అందించి, చక్కటి ఆదాయాన్ని పొందటానికి సదవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు మెప్మా ఎండి తేజ్ భరత్. సోమవారం ఉదయం గవర్నర్ పేటలో గల ఎలక్ట్రిషన్ ట్రైనింగ్ సెంటర్ ను విచ్చేసి అక్కడున్న సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా …

Read More »

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వ్యాప్తి, నీటి కాలుష్యం కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆయన జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పంచాయతీరాజ్, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ …

Read More »