-డెలివరి చేసే క్రమంలో ఎటువంటి అదనపు రుసుం వసూలు చెయ్యరాదు -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలని , డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చెయ్యవద్దు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో ఏజెన్సీస్ ప్రతి నిధులతోసమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ దీపం 2 …
Read More »Daily Archives: March 3, 2025
వేసవిలోనూ రైతులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా
-గృహ, పారిశ్రామిక, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చర్యలు -ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి -ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలి -డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవికాలంలో అధిక వినియోగానికి తగినట్లు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. వేసవి లో విద్యుత్ వినియోగం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం …
Read More »వ్యవసాయ కనెక్షన్లకు, ఉచిత విద్యుత్ కు రూ.12,400 కోట్ల వ్యయం
-పగటి పూటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా -కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే రైతులకు 22,709 కనెక్షన్ల ఏర్పాటు -ఇప్పటి వరకు 69,975 వ్యవసాయ కనెక్షన్ల మంజూరు -ఇప్పటికే లక్ష పీఎం కుసుమ్ కనెక్షన్లు, కేంద్ర సహకారంతో త్వరలో 2 లక్షలు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా… అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా వ్యవసాయ ఉచిత విద్యుత్ …
Read More »బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టి కృషి అవసరం
– బాల్య వివాహాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని.. బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ సివిల్ కోర్టు …
Read More »పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
-వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు సోమవారం మధ్యాహ్నం నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. SSC పబ్లిక్ పరీక్షల, మార్చి-2025 హాల్ టిక్కెట్లను వాట్సాప్ – మన మిత్ర ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా తొలిసారిగా ప్రక్రియ ప్రారంభించామన్నారు. వాట్సాప్ లో ఇలా …
Read More »ఈ నెల 5వ తేదీన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమము…
-జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి డీఎంఎఫ్ విజయ కుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5 వ తేదీ బుధవారం జిల్లాలోని 17 మండలాల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సామూహిక పద్దతిలో వరి పండించు 141 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు.. కార్యక్రమంలో గ్రామ రైతు సోదరులు అందరూ సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఆ …
Read More »క్రొత్త MSME కస్టమర్లకు అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్ (వన్ టౌన్, విజయవాడ)లో సోమవారం MSME ఔట్రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించి, బ్యాంక్ యొక్క పాత్ర మరియు క్రొత్త MSME కస్టమర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మువ్వల శ్రీధర్, రీజనల్ హెడ్,విజయవాడ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం మొదలవగా, ఎం.ఎస్. రామారావు, డిప్యూటీ జోనల్ హెడ్ ఈ ఔట్ రీచ్ క్యాంపును నిర్వహించడంలోని హేతుబద్ధతపై మరింత అవగాహన కల్పించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఆఫీస్, ముంబై …
Read More »ప్రాథమిక దశలోనే వినికిడి సమస్యలను గుర్తించాలి…
– ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి – ప్రపంచ వినికిడి దినోత్సవ ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యకర జీవితానికి మంచి పునాది వేయొచ్చని.. చెవి సంరక్షణ, వినికిడి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో …
Read More »బాలల న్యాయ చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలచే నడుపబడుతున్న బాలల సంరక్షణ కేంద్రాలు బాలల న్యాయ (జువెనైల్ జస్టిస్) చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో ఆయా బాలల సంరక్షణ కేంద్రాల యాజమాన్యాలను కోరారు. ఇందుకొరకై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. కొంతమంది బాల సంరక్షణ కేంద్రాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రకటన …
Read More »మహిళా శక్తి,ని, యుక్తిని చాటిచెప్పేలా మహిళా దినోత్సవ వేడుకలు
– సరైన కార్యాచరణతో ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధంకండి – సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా శక్తిని, యుక్తిని చాటిచెప్పేలా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల సన్నద్ధతపై చర్చించేందుకు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News