Breaking News

Daily Archives: March 3, 2025

అనధికార, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అనుమతులు లేని, నగరపాలక సంస్థ నుండి అనుమతులు పొంది నిబందనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని, భవన నిర్మాణ పనులు ప్రారంభించిన నాటి నుండే నిబందనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానం 2024 డిశంబర్ 17న వెలువరిచిన ఉత్తర్వుల మేరకు ఏపి హైకోర్ట్ రిజిస్ట్రార్ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర …

Read More »

సుగాలి ప్రీతిపై పాటను ఆవిష్కరించిన న్యూ హోప్ ఫౌండేషన్

-ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ శ్రావణ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2017 టిడిపి ప్రభుత్వంలో దారుణ హత్యకు గురయిన గిరిజన బాలిక సుగాలి ప్రీతి పై విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఓ పాటను ఆవిష్కరించారు న్యూ హోప్ ఫౌండేషన్ చైర్మన్ మంచా నాగమల్లేశ్వరి ఆహ్వానం మేరకు…ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు,హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ పాల్గొన్నారు. ముందుగా పాట పోస్టర్ ను ఆవిష్కరించారు జడ శ్రావణ్, న్యూ హోప్ ఫౌండేషన్ సభ్యులు…అనంతరం …

Read More »

తడి పొడి చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తడి పొడి చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో తడి పొడి చెత్త సేకరణ, ఎమ్మెస్ఎంఈ సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా కొంతమంది తడి పొడి చెత్తను వేరు వేరుగా కాకుండా కలిపే ఇస్తున్నారని, దీనిపై …

Read More »

పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ఆధ్వ‌ర్యంలో క్యాండిల్ ర్యాలీ

వీరుల‌పాడు, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8వ తేదీ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పంచాయతీ ఛాంపియ‌న్స్ మహిళ‌ల‌తో క్యాండిల్ నిర్వ‌హించారు. సోమ‌వారం వీరుల‌పాడు మండ‌లంలోని బోడ‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ స‌మావేశం నిర్వ‌హించారు. అనంతరం మ‌హిళ‌లు ఆర్థిక స్వాలంబ‌న సాధించి సాధికార‌త దిశ‌గా అడుగువేయాల‌ని, ఇందుకోసం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందిస్తార‌ని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేట‌ర్స్ జివి న‌ర‌సింహారావు, సొంగా సంజ‌య్ వ‌ర్మ తెలిపారు. అదే విధంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మ‌హిళ‌లు కుటీర ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసుకుని …

Read More »

ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ తో ఏపీఐఐసీ ఛైర్మ‌న్ మంతెన, ఎంపి కేశినేని స‌మావేశం

-జి.వో నెంబ‌ర్ 5,6 ర‌ద్దు , ట్యాక్స్ త‌గ్గించేందుకు కృషి విజ‌య‌వాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఆటోన‌గ‌ర్ లో నెల‌కొని వున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ మంద‌డుగు వేశారు. సోమ‌వారం ఉద‌యం త‌న కార్యాల‌యంలో ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ తో ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈస‌మావేశంలో జి.వో నెంబ‌ర్ 5,6 ర‌ద్దు అంశం, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, సెట్ బ్యాక్ ట్యాక్స్ ర‌ద్దు అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. త‌క్ష‌ణం ఎంపి కేశినేని శివ‌నాథ్ ఏపీఐఐసీ ఛైర్మ‌న్ మంతెన రామరాజు …

Read More »

గ్రామీణ ప్రాంత మ‌హిళ‌ల ఆర్థిక స్వాలంబ‌న‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి

-బోడ‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌తో స‌మావేశ‌మైన పంచాయతీ ఛాంపియ‌న్స్ వీరుల‌పాడు,  నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో స‌మగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్ష‌ణ పొందిన పంచాయ‌తీ చాంపియ‌న్స్ నందిగామ నియోజ‌క‌వ‌ర్గం వీరుల‌పాడు మండ‌లంలోని బోద‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామాల్లో స‌మ‌గ్ర గ్రామీణాభివృద్దికి శ్రీకారం చుట్టారు. పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకుని గ్రామాల‌ను ఏ విధంగా అభివృద్ది వైపు న‌డిపిస్తార‌నే అంశంపై బోడ‌వాడ‌, జ‌మ్మ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయ‌తీ …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్

-ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అభివృద్ధి పై చ‌ర్చ‌లు -నూత‌న ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చేందుకు ఎంపి కేశినేని కృషి విజయ‌వాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఆటో మొబైల్ రంగంలో నూత‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు స్థాపించ‌టానికి కావాల్సిన స‌దుపాయాలు, ప్ర‌భుత్వం అందించాల్సిన స‌హాయ స‌హ‌కారాలు, కొన‌సాగుతున్న ప‌రిశ్ర‌మ‌ల‌కు అందించాల్సిన‌ చేయూత గురించి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తో చ‌ర్చించారు. ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఆటోన‌గ‌ర్ లోని ఆటోమొబైల్ పారిశ్రామిక వేత్త‌ల‌తోపాటు ఇత‌ర పారిశ్రామిక‌వేత్త‌లు సోమ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ‌లో పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ …

Read More »

స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన స్థానం కొరకు నగర ప్రజలు సహకరించాలి

-స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ కార్యక్రమములో పాల్గొనాలి -కేతన్ గార్గ్, కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరములో స్వచ్చ సర్వేక్షణ్‌ – 2024 లోని వివిధ అంశముల అమలు తీరును పరిశీలన చేయుటకు స్వచ్చభారత్‌ మిషన్ సభ్యులు వారములో నగరములో పర్యటిస్తున్నందున అన్ని విభాగముల అధికారులు పూర్తి ఆప్రమత్తముగా ఉండవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనరు కేతన్‌గార్గ్‌ ఆదేశించియున్నారు. ది.03-03-2025 తేదిన నగరపాలక సంస్థ కార్యాలయములో వివిధ విభాగాధిపతులు, నగరములోని జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులతో సమావేశము నిర్వహించి సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ తీసికొనుట ద్వారా ప్రజల …

Read More »

ప్రపంచ వినికిడి దినోత్సవం ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఎం& హెచ్ ఓ డాక్టర్ కే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వినికిడి సమస్య తో చాలామంది వారి యొక్క నిత్యజీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు. పుట్టుక నుండి సరియైనటువంటి వినికిడి పరీక్షలు నిర్వహించి ఏవైనా వినికిడి సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు అయితే వాటికి చిన్న వయసు నుండే సత్వర చికిత్స అందించడం ద్వారా రాబోవు రోజుల్లో వారి యొక్క …

Read More »

రహదారి పనులని మరింత వేగవంతంగా పూర్తి చెయ్యాలి….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5000 హె. లక్ష్యానికి 2821 హె. ప్రగతి సాదించటం జరిగినదని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయవలెనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఆసియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ …

Read More »