-2014-19 వరకు మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు -2022-23,2023-24 సం లకు గాను వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు భారం మోపింది -గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదు మరో సారి సభా ముఖంగా స్పష్టం చేశారు. …
Read More »Daily Archives: March 7, 2025
శ్రీనివాస్ గోల్డ్ & డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో శ్రీనివాస గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా షోరూం ప్రోప్రైటర్స్ ఆత్మకూరు వెంకట జగన్మోహన్రావు (శ్రీనివాసరావు), ఆత్మకూరు సురేష్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా డైమండ్ అండ్ జ్యువెలరీ అమ్మకాల్లో నరసరావుపేటలో శ్రీనివాస గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందామని తెలిపారు. అదేవిధంగా అనుభవంతో పాటు నాణ్యతమైన క్రొత్త డిజైన్ లతో బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వినియోగదారుల అభివృద్ధికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆర్డర్ …
Read More »ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర యూనిట్గానే అమలు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ధర్నాచౌక్ వద్ద వర్గీకరణపై ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొవాలని నిరసన సభ నిర్వహించారు. దీనికి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ అధ్యక్షత వహించారు. ప్రధాన వ్యక్తగా విచ్చేసిన బ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి, డిలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో …
Read More »నగరంలోని యువకులందరూ ఒక ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగాలి : ఎంపి కేశినేని శివనాథ్
-గోల్డ్ వర్క్ షాప్ ప్రారంభించిన ఎంపి కేశినేని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. నగరంలోని యువకులందరూ ఒక ఎంటర్ ప్రెన్యూర్ ఎదగాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని శివాలయం స్ట్రీట్ జెండా సందులో ఎస్.ఆర్.పి గోల్డ్ వర్క్స్ షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కు షాప్ యాజమాని సాయిరాజ్ పాటిల్ తో పాటు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా …
Read More »జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, IAS అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ (DLAMC) సమావేశం శుక్రవారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఆధార్ సంబంధిత కార్యకలాపాలపై సమీక్ష జరిపి, పౌరులకు ఆధార్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబడింది. జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, IAS మాట్లాడుతూ, ఆధార్ సేవల వేగవంతమైన &సమర్థవంతమైన నిర్వహణకు జిల్లా స్థాయిలో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News