– ఊరూవాడా స్వచ్ఛతా మార్గంలో పయనించాలి – స్వచ్ఛతా స్ఫూర్తి ఒక్క రోజుతో ఆగిపోకూడదు – అది మన రోజువారీ జవితంలో భాగం కావాలి – సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు గట్టిగా కృషిచేయాలి – ఏ రైతు బజారులోనూ పాలిథిన్ సంచులు కనిపించకూడదు – క్లాత్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలి – అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం …
Read More »Daily Archives: March 12, 2025
పీ4 సర్వేతో ప్రతీ గృహానికి లబ్ధి చేకూరుతుంది…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రణాళిక శాఖ రూపొందించిన అవగాహన, క్యూఆర్ కోడ్ తో కూడిన పోస్టర్ను ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 దిశగా ముందుకు వెళుతుందన్నారు. …
Read More »నిరంతర మార్కెట్ డిమాండ్ వుండే ఏకైక పంట – మొక్కజొన్న
-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు. -ఆహార వినియోగానికి మాత్రమే కాకుండా ఇథనాల్ ఉత్పత్తికి కూడా చాలా అవసరమైన పంట -స్టార్చ్ , ఫార్మా ఉత్పత్తులకు ,పేపర్ ,పౌల్ట్రీ మరియు పశువుల దాణా తయారీలోనూ ప్రధాన ముడిసరుకుగా వుండి వాణిజ్య మార్కెట్ లో డిమాండ్ పెంచుకుంటున్న మొక్కజొన్న పంట విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది.12/03/25 న విజయవాడ లో మొక్కజొన్న సాగులో దిగుబడులు పెంచటానికి నూతన సాంకేతిక ఆవిష్కరణలు – సాగు సమస్యలు – అధిగమించే పద్ధతులు అనే అంశంపై రాష్ట్రములోని …
Read More »నిరుపేదలకు మరో సువర్ణావకాశం
-గృహ నిర్మాణానికి అదనపు సాయం -నెరవేరనున్న సొంతింటి కల -లబ్ధిదారులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -మీడియా సమావేశంలో ఆర్డీవో చైతన్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమకు కూడా ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్న నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ద్వారా అదనపు సాయం పొందడం ఇప్పుడు చాలా సరళతరం చేసిందని ఎన్టీఆర్ జిల్లా ఆర్డీవో చైతన్య చెప్పారు. బుధవారం కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. పెరిగిన ఖర్చుల భారంతో సొంతింటి కలను …
Read More »పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా ప్రత్యేక ప్యాకేజీలు
– వినూత్న ఆలోచనలతో జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి – టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంపైనా ప్రత్యేక దృష్టి – జిల్లా పర్యాటక మండలి (డీటీసీ) సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సేవారంగంలోని పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ చూపడం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్లో …
Read More »అదనపు లబ్ధితో సొంతింటి కల సాకారం చేసుకోండి..
– ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు అదనపు ప్రయోజనం – లబ్ధిదారులు ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకోవాలి – మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెరిగిన ఖర్చుల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గృహ నిర్మాణాలను పూర్తిచేసుకోవడం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ లబ్ధిదారులకు సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన …
Read More »విజయవాడలో ఘనంగా 54వ జాతీయ భద్రత వారోత్సవాలు
-జండాను ఆవిష్కరించి వారోత్సవాలు ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ -యాజమాన్యాల చేతిలో కార్మికుల ప్రాణాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మంగళవారం 54వ జాతీయ భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా 54 వ జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని కార్మికులతో పాటు …
Read More »అత్యంత కచ్చితత్వంతో రీసర్వే పనులు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ యజమానుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రీసర్వే పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ కంచికచర్ల మండలం, గండేపల్లిలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. గ్రామం పరిధిలో సర్వే పురోగతిని రికార్డుల ఆధారంగా పరిశీలించారు. రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని.. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు …
Read More »రక్షిత మంచినీటి ట్యాంకుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వండి
– ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలూ నిర్వహించాలి – ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకూడదు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య అనేది ఉండకూడదని.. రక్షిత తాగునీటి పథకాల ట్యాంకుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ నందిగామ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా విస్తృతంగా పర్యటించారు. తొలుత నందిగామ మండలం, అంబారుపేట గ్రామంలో …
Read More »ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలుర తో మరియు వారి కుటుంబ సభ్యుల తో మాట్లాడి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచితంగా న్యాయవాదిని పొందడం వారి హక్కు అని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అందిస్తున్న సేవల గురించి వివరించారు. వసతి గృహములో …
Read More »
Prajavartha Online Telugu News