-బేబీకేర్ వెనుక శాస్త్రీయతను అనుభవపూర్వకంగా తెలుసుకున్న 2,000 మంది పైగా మాతృమూర్తులు -శిశువుల చర్మానికి సంబంధించిన శాస్త్రీయత, మొదటి రోజు నుంచే శిశువుల చర్మాన్ని సంరక్షించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించిన కార్యక్రమం -కాజల్ అగర్వాల్, మిలానా నాగరాజ్, గాయత్రి యువరాజ్, రితికా తమిళ్సెల్వి, శ్రీదేవి అశోక్ తదితర సెలెబ్రిటీ మాతృమూర్తులు ఇందులో తమ పేరెంటింగ్ అనుభవాలను షేర్ చేసుకున్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రగామి బేబీ కేర్ బ్రాండ్ అయిన జాన్సన్స్ బేబీ, ONEder Labs పేరిట మెగా కార్యక్రమాన్ని నిర్వహించింది. …
Read More »Daily Archives: March 12, 2025
మూడోసారి విజయవంతంగా కిడ్నీ మార్పిడి
– శరత్స్ ఇనిస్టిట్యూట్ అరుదైన ఘనత – మొదటిసారి తల్లి, రెండోసారి భర్త.. ఇప్పుడు తండ్రి – మహిళకు మూడుసార్లు కిడ్నీ దానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబసభ్యులు – సంక్లిష్టతలను అధిగమించి విజయవంతంగా చికిత్స పూర్తి చేసిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. శరత్ బాబు – చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయిన మహిళ – శరత్స్ ఇనిస్టిట్యూట్ లో అత్యాధునిక 24×7 హీమో డయాలసిస్ యూనిట్ – డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా డయాలసిస్ సేవలు, కిడ్నీ మార్పిడి చికిత్సలు …
Read More »థియేటర్లలో ఆకస్మిక ఫైర్ తనఖీ నిర్వహించిన విఎంసి ఫైర్ సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఉదయం కళామందిర్ థియేటర్, శైలజ థియేటర్ కాంప్లెక్స్, రాజ్ యువరాజ్ థియేటర్ కాంప్లెక్స్ లో ఆకస్మిక తనఖి నిర్వహించారు విఎంసి ఫైర్ సిబ్బంది. ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ థియేటర్ వారితోనే ఆపరేట్ చేయించడమే కాకుండా థియేటర్ మొత్తంలో అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకున్నారా లేదా వంటి విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. థియేటర్ కి కావాల్సిన అగ్నిమాపక నివారణ చర్యలు సక్రమంగా ఉన్నాయా లేవా అని …
Read More »చలివేంద్రాలలో నీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు పరివేక్షిస్తుండండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చలివేంద్రాలలో నీటి కొరత లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరివేక్షిస్తుండండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం ఇంజనీరింగ్ సిబ్బందితో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి చలివేంద్రాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 77 చలివేంద్రాలలో ఎటువంటి తాగునీటి కొరత ఉండకూడదని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ త్రాగునీరు నిత్యం ప్రజలకు అందేటట్టు చూసుకోవాలని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సర్కిల్ పరిధిలో …
Read More »అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్లు ఏర్పాటు చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్లు ఏర్పాటు చేయండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ తో పర్యటించి న్యూ ఆర్టీసీ కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీ, తోట వారి వీధి, కోనేరు వారి వీధి, జె డి నగర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామాయణపు వారి వీధి, తోట వారి …
Read More »రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొని మరింత మెరుగైన పనితీరు కనపర్చాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొని మరింత మెరుగైన పనితీరు కనపర్చాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవిలతో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) పురోగతి, రీ సర్వే, గ్రామ వార్డు …
Read More »నాపై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేస్తున్నాను… : పేరం శివనాగేశ్వరరావు గౌడ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాపై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా చేస్తున్నాను… అని రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పర్యటించటం జరిగింది. నెల్లూరు జిల్లా గ్రామ కాపురస్థులు మిరియాల వెంకట రామయ్య కల్చరల్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా …
Read More »ఉపాధ్యాయులు సమాజంలో మార్పు తీసుకురాగలరు
-క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే ఉపాధ్యాయులకు సాధ్యమని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్ కాంప్లెక్స్ పాఠశాలల్లో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా వర్చువల్ విధానంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాభివ్రద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రపంచ బ్యాంకు సహాయంతో “సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ …
Read More »ప్రజారోగ్య సంరక్షణ పరిశోధన కార్యక్రమంలో భాగంగా ముగిసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్నగర్, పాయకాపురం, విజయవాడ, కేంద్రీయ ఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా పరిషత్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో ప్రజారోగ్య సంరక్షణ పరిశోధన కార్యక్రమంలో భాగంగా పరిశోధకుల కోసం రెండు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం విజయవాడ, గాంధీనగర్లోని ఓ ప్రముఖ హోటల్నందు మార్చి11, 12 తేదీల్లో రెండు రోజులు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడిరది. బుధవారం ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జ్, ప్రాంతీయ ఆయుర్వేద …
Read More »
Prajavartha Online Telugu News