Breaking News

Daily Archives: March 15, 2025

అధికారులు సమిష్టి కృషితో అన్ని రంగాల్లోను జిల్లాను అగ్రగామిగా నిలపాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త అధికారులు సమిష్టి కృషితో అన్ని రంగాల్లోను జిల్లాను అగ్రగామిగా నిలపాలని భూ ప‌రిపాల‌న చీఫ్ క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ), జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి అన్నారు. నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖల ప్రగతిని జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలు, కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల అమలు నూరుశాతం జరగాలన్నారు. ప్రభుత్వ …

Read More »

చైత‌న్య స్ఫూర్తి.. వినియోగ‌దారుల హ‌క్కుల‌కు దిక్సూచి..

– హ‌క్కుల‌పై అవ‌గాహ‌న పెంపొందించేందుకు వినూత్న కార్య‌క్ర‌మాలు – ఒక‌రు వేసే ముంద‌డుగు.. ఎంద‌రో వినియోగదారుల‌కు వెలుగురేఖ‌ – ప్ర‌తిఒక్క‌రూ సుస్థిర జీవ‌న‌శైలిని అల‌వ‌రచుకోవాలి – ప్ర‌పంచ వినియోగ‌దారుల‌ హ‌క్కుల దినోత్స‌వంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చైత‌న్య స్ఫూర్తి వినియోగ‌దారుల హ‌క్కుల‌కు దిక్సూచి అని.. వినియోగ‌దారులు త‌మ హ‌క్కుల‌పై త‌ప్ప‌నిస‌రిగా అవ‌గాహ‌న పెంపొందించుకొని, హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. శ‌నివారం ప్ర‌పంచ వినియోగ‌దారుల హ‌క్కుల దినోత్స‌వం సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య …

Read More »

మ‌నిషి చేసే చిన్న త‌ప్పు.. త‌న మ‌నుగ‌డ‌కే పెద్ద ముప్పు

– సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను వినియోగించ‌కుండా సంక‌ల్పించుకుందాం – స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర ప్ర‌తిజ్ఞ‌లో ప్ర‌తి ప‌దాన్ని స‌రైన విధంగా అర్థం చేసుకొని ముందుకు క‌దులుదాం – భూ ప‌రిపాల‌న చీఫ్ క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ), జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి, కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌నిషి చేసే చిన్న త‌ప్పు.. త‌న మ‌నుగ‌డ‌కే పెద్ద ముప్పు అని.. ఒక‌సారి వాడి ప‌డేసే ప్లాస్టిక్‌ను వినియోగించ‌కుండా మ‌నం చేసే ఓ చిరు …

Read More »

స్టెల్లా కళాశాలలో ఇన్ఫర్మేషన్ కార్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో ఇన్ఫర్మేషన్ కార్నర్ ను ఎంపీ కేశినేని శివనాథ్ మరియు కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాంజీ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా గా మహిళలకు మరియు విద్యార్థినులకు అన్ని రకాల సమాచార మరియు మద్దతు ఇచ్చే హెల్ప్లైన్ సెంటర్ గా ఈ సమాచార విభాగం ఉపయోగ పడుతుందని ఈవెంట్స్ నివేదికలు హెలోలైన్ సమాచారాలు సామాజిక అంశాల గురించి ఈ విభాగం విద్యార్థినులకు తోడ్పడుతుందని ప్రిన్ ఐపల్ డాక్టర్ సిస్టర్ జాసింత …

Read More »

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్ర‌జలంద‌రూ భాగ‌స్వాములు కావాలి : ఎంపి కేశినేని శివనాథ్

-స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని , ఎమ్మెల్యే గ‌ద్దె విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ర్యావర‌ణానికి హానిక‌ర‌మైన 19 ర‌కాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను ప్ర‌భుత్వం నిషేధించింద‌ని, ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడ‌కం పూర్తిగా తగ్గించాలి. ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించుకోవాలంటే ప్ర‌జ‌ల స‌హ‌కారంతోనే సాధ్యం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్ర‌జలంద‌రూ భాగ‌స్వాములు కావాలని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కోరారు. పోల్యూష‌న్ కంట్ర‌లో బోర్డ్, ఆటోన‌గ‌ర్ ఐలా సంస్థ‌, న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం మ‌హానాడు రోడ్ లో …

Read More »

ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై అవగాహ‌న స‌ద‌స్సు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాలి

-ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ కో-ఆర్డినేటర్ మాదిగాని గురునాథం జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఉపాధి రంగంలో మహిళలతో పాటు,యువతీ యువకులు ముందడుగు వేసి ఎంటర్ ప్రెన్యూర్స్ రాణించేందుకు జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలపై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటుచేయిస్తున్నారు. ఆ స‌ద‌స్సులు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కోరారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య,ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ …

Read More »

నేష‌న‌ల్ తైక్వాండో విన్న‌ర్స్ ను అభినందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవ‌ల హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన జాతీయ స్థాయి క్యాడిట్ (అండ‌ర్ 14) , సీనియ‌ర్ తైక్వాండో పోటీల్లో 46 ప‌త‌కాలు సాధించిన క్రీడాకారులు, కోచ్ మ‌లిశెట్టి అంక‌మ్మ‌రావు, టీమ్ మేనేజ‌ర్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు షేక్ క‌రీముల్లా ఆధ్వ‌ర్యంలో గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ శ‌నివారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ను తైక్వాండో క్రీడాకారులు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. జిల్లాకు చెందిన కోచ్ …

Read More »

శాస్ బ్యూటీ అండ్ సెలూన్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురం స్వాతి థియేటర్ రోడ్ లో నూతనం గా ఏర్పాటు చేసిన శాస్ బ్యూటీ అండ్ సెలూన్ ను ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం ప్రారంభించారు.. అధినేత చుంచు సురేష్ కి అభినందనలు తెలిపారు.. తమ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు చుంచు సురేష్ కుటుంబ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య, …

Read More »

లవకుశ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం గాంధీనగర్ లోని కార్యాలయంలో  1963వ సంవత్సరంలో నాటి నుండి నేటి వరకు చలనచిత్ర రంగంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదగినటువంటి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు  రాముడు కింద నటించినటువంటి  “లవ కుశ” చలనచిత్రంలో లవకుశ పాత్రలు నేటి వరకు కూడా ఎవరు మరవ లేనటువంటి విషయమని నేటికీ ప్రేక్షకుడు మరువనటువంటి లవ కుశ లో కుసులు పాత్ర లో నటించినటువంటి పియూరి నాగ సుబ్రహ్మణ్యం ( నాగరాజు) గారిని సాంస్కృతిక విభాగం గౌరవ అధ్యక్షులు, టిడిపి …

Read More »

ఉన్న‌త విద్యా కేంద్రంగా విజ‌య‌వాడ‌

-స‌హ‌స్ర ఐఐటి – జేఈఈ అండ్ నీట్ అకాడ‌మీ ప్రారంభోత్స‌వంలో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్న‌త విద్యా కేంద్రంగా విజ‌య‌వాడ‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌భుత్వ విప్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. న‌గ‌రంలోని సీతారాంపురంలోని యూనియ‌న్ బ్యాంక్ భ‌వ‌నంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన స‌హ‌స్ర ఐఐటి – జేఈఈ అండ్ నీట్ అకాడ‌మీని ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ముఖ్య అతిథిగా శ‌నివారం ఉద‌యం పాల్గొని ప్రారంభించారు. …

Read More »