విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు కమిటీ చైర్మన్ గా గురజాల ఆనంద్ కుమార్ (జీకే) నియామకం చేశామని రాష్ట్ర సంఘ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడపి వెంకటప్రసాద్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో చిట్టినగర్ లో పుల్లేటికుర్తి వారి కళ్యాణ మండపం లో ఫిబ్రవరి 9వ తేదీన లో జరిగిన విశ్వబ్రాహ్మణుల రాష్ట్రస్థాయి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం నెంబర్ 563/73 విస్కృత స్థాయి …
Read More »Daily Archives: March 15, 2025
క్యారమ్ బోర్డ్ క్రీడ పట్ల కలక్టర్ కు ఆసక్తీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బిజీ బిజీ సమీక్ష లో భాగంగా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తిరిగి క్యాంపు కార్యాలయానికి బయలుదేరే సమయంలో నగరపాలక సంస్థ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్యారమ్ బోర్డ్ మీద కలక్టర్ ప్రశాంతి దృష్టి పెట్టడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ డి నరసింహ కిషోర్, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో కలిసి కలెక్టరు క్యారెమ్స్ …
Read More »“వాటర్ లెస్ – ఒడోర్ లెస్ ” ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరలని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి వినియోగం – దుర్గంధం లేని టాయిలెట్స్ ఏర్పాటు పై రోసారి ప్రొఫెషనల్ టీం తో శనివారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లు సమావేశం నిర్వహించారు. స్ధానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం మేసర్స్ రోసారి ప్రొఫెషనల్ తో “వాటర్ లెస్ – ఒడోర్ లెస్ ” ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ …
Read More »వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము నందు ప్రతినెల మూడవ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కార్యాలయము సిబ్బందితో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల్లో ఉన్న చెత్తాచెదరం వంటి వాటిని పోగులుగా పెట్టి కాల్చివేయడం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం మరుగుదొడ్లను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి
-జనవాణి అర్జీల పరిష్కారం దిశగా మంత్రి కందుల దుర్గేష్ అడుగులు -నిడదవోలు కార్యాలయంలో ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జనవాణి కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. శనివారం సంబంధిత అర్జీదారులతో మంత్రి దుర్గేష్ ప్రత్యక్షంగా మాట్లాడి అర్జీలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం తమ దృష్టికి వచ్చిన సమస్య …
Read More »స్వచ్ఛ నిడదవోలు దిశగా అడుగులు
-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరిన మంత్రి దుర్గేష్ -స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యులైతే సత్వర ఫలితాలు వస్తాయన్న మంత్రి దుర్గేష్ -స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాటలు వేస్తుందన్న మంత్రి దుర్గేష్ -ప్రతి గ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని సూచించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, …
Read More »డ్రోన్ టెక్నాలజీపై 3-రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్… : ప్రిన్సిపాల్ రామచంద్ర రావు
-“వ్యాపారవాణిజ్యం & అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు: డ్రోన్ టెక్నాలజీలో అవకాశాలను అన్వేషణ” -రోజు 2: సాంకేతిక సెషన్లు మరియు డ్రోన్ ఫ్లయింగ్ ప్రదర్శన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ టెక్నాలజీపై 3-రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ యొక్క రెండవ రోజు లోతైన సాంకేతిక సెషన్లు మరియు ప్రాయోగిక డ్రోన్ ఫ్లయింగ్ ప్రదర్శనపై కేంద్రీకృతమైంది. ఈ రోజు పాల్గొనేవారికి బలమైన సిద్దాంతపరమైన పునాది మరియు అనుభవజ్ఞానాన్ని అందించడానికి రూపొందించబడింది. ప్రథాన అంశాలు.. 1. డ్రోన్ శక్తులు మరియు నియంత్రణలు: డ్రోన్ కదలికల …
Read More »జిల్లా కార్యాలయాల్లో స్వర్ణాంధ్ర – స్వఛ ఆంధ్రా కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం స్ధానిక వైటీసీ ఆవరణలో ఉన్న పలు ప్రభుత్వ ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయం లో డి ఎస్ డి వో జివిడి మురళీ, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూధర్ కింగ్ , ఎడి ప్రదీప్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ ఇంజనీర్ కే. శాంత కుమారి, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, యితర సిబ్బంది, డ్వామా, డి ఆర్ డి ఎ, జిల్లా గ్రామ …
Read More »సిఎం చేతుల మీదుగా స్వచ్ఛత అవార్డు పొందిన అంగన్వాడీ కార్యకర్త జి లక్ష్మీ
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పల్ల కడియం, అంగన్వాడి కేంద్రం 2 కు చెందిన అంగన్వాడీ కార్యకర్త జి లక్ష్మి పరిశుభ్రత పై గ్రామంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శనివారము తణుకు పట్టణంలో పాల్గొన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అవార్డు అందజేశారు. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త జి. లక్ష్మి ఒక్కరే ఈ అవార్డుకు …
Read More »మార్చి 16 న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్
-స్క్రీనింగ్ టెస్ట్ కు హజరు కానున్న 696 మంది అభ్యర్థులు -పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి లేదు -నియమాలను ఉల్లంఘించిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 16 వ తేదీన ఎపిపి ఎస్సీ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు …
Read More »
Prajavartha Online Telugu News