-సోదరభావం పెంచే పవిత్ర ఇఫ్తార్ కార్యక్రమాన్ని వక్ఫ్ బిల్లు అంశానికి జోడించటం సమంజసం కాదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో ప్రజా సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం గానీ,ఎన్నికల తరువాత ఎటువంటి ప్రభుత్వ పదవులు …
Read More »Daily Archives: March 27, 2025
పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు కానున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు కానున్న పాఠశాలల పునః వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలన్నారు. …
Read More »వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, మిల్లర్లు, రైతులతో కార్యశాల నిర్వహించి రానున్న ఖరీఫ్, రబి సీజన్లలో పండించవలసిన వరి పంటలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం …
Read More »హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ (ర.అలై) ఆవులియా వారి 437వ గంధం మహోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ (ర.అలై) ఆవులియా వారి 437వ గంధం మహోత్సవాలు ముజావర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గురువారం తీన్మార్, ప్రత్యేక వాయిద్య బృందాలతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రత్యేక అలంకరణలతో, సర్వ మతల ఐక్యత చాటుతూ తరలివచ్చిన అతిథుల నడుమ భవానిపురం హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గా నుండి ఊరేగింపు బయలుదేరి పున్నమి హోటల్ వద్ద మలుపు తీసుకుని తిరిగి ఉదయం వరకు భవానిపురం పురవీధులలో వేలాదిగా తరలివచ్చిన …
Read More »జిల్లాల సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల సమీక్షా సమావేశమును గురువారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు ఇన్సురెన్సు, మెడికల్ సర్వీసెస్ అడిషనల్ సెక్రటరీ గంధం చంద్రుడు IAS, సంబంధిత శాఖల తో జోనల్ సమీక్షా సమావేశము గుంటూరు జిల్లా పరిషత్తు కాన్ఫరెన్సు హాల్, గుంటూరు నందు నిర్వహించినారు. ఈ సమీక్షా సమావేశము నందు వారు ఇన్సూర్డు పర్సన్స్ రిజిస్ట్రేషన్ గురించి సూచనలు ఇస్తూ 10 లేదా ఆపైన కార్మికులు పనిచేస్తున్న …
Read More »త్వరలో ప్రహరీ గోడ నిర్మాణం
-ఆర్.టి.ఒ. కార్యాలయ గోడపై గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆర్.టి.ఒ. కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణాన్ని త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ తూర్పు శాసనభ్యులు గద్దె రామమోహన్ వెల్లడించారు. గురువారం నాడు గద్దె రామమోహన్ ఈ విషయంపై రాష్ట్ర సెక్రటేరియట్ నందు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశ అనంతరం శాసనభ్యులు మాట్లడుతూ ఆర్.టి.ఒ. కార్యాలయానికి దక్షిణాన, బందరు కాల్వ వైపున ఉన్న ప్రహరీగోడ దక్షిణం వైపునకు వాలిపోయి ఉన్నదని, అక్కడ నివాసముంటున్న గృహాల వారు అది ఎప్పుడు తమ …
Read More »సమాజంలోని అందరూ సమాన స్థాయికి రావాలన్నదే టీడీపీ లక్ష్యం
-తెలుగుదేశం అంటేనే ప్రజలకు సేవ చేసే పార్టీ -5వ డివిజన్లో రూ. 50 వేల విలువ చేసే బండ్లు, ఆటో డౌన్పేమెంట్ రూ.30 వేలను చెల్లించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేదలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని సమాన స్థాయికి రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. …
Read More »మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 15వ డివిజన్, మసీద్ – ఎ – ఖుబా మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విఫ్తార్ విందు భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్ష ముగించిన ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం గొప్ప పుణ్యకార్యమన్నారు.అనంతరం …
Read More »వై.యన్.ఆర్.చారిటీ ద్వారా తోపుడు బండ్లు వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ మరియు వై.యన్.ఆర్. చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అద్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం వై.యన్.ఆర్.చారిటీ చైర్మన్ యలమంచిలి జయ ప్రకాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ సున్నంబట్టీల సెంటర్ నందు నిరుపేద కుటుంబాలకి చెందిన మేరీ రాణి,దివ్య జీవనోపాధి నిమిత్తం రూ.30,000/- విలువ చేసే …
Read More »ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీతో 2వ రోజు రూ.3.15 కోట్లు ఆస్తి పన్ను చెల్లించిన నగర ప్రజలు… : కమిషనర్ పులి శ్రీనివాసులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (4 రోజులే) గడువు ఉన్నందున గురువారం 2600 మంది వడ్డీ రాయితీని సద్వినియోగపరచుకొని రూ.3.15 కోట్లు పన్ను చెల్లించారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీపై 50 శాతం రాయితీకి గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారుల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. గురువారం రూ.3.15 కోట్లు పన్ను చెల్లించారన్నారు. పన్ను చెల్లింపుదారులకు …
Read More »
Prajavartha Online Telugu News