Breaking News

Daily Archives: March 27, 2025

తూర్పు గోదావరి జిల్లా అభివృద్ది సామర్ధ్య పెంపు పై ప్రతిపాదనలకు సిఎం ఆమోదం

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపధ్యంలో విజన్ డాక్యుమెంట్ ను వివరించిన కలక్టర్ ప్రశాంతి -జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలియ చేసిన కలక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో రెండో రోజు తూర్పుగోదావరి జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మౌలిక సదుపాయాలు , సేవా రంగం, పర్యటక …

Read More »

తూర్పు గోదావరి జిల్లా అభివృద్ది సామర్ధ్య పెంపు పై ప్రతిపాదనలకు సిఎం ఆమోదం

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపధ్యంలో విజన్ డాక్యుమెంట్ ను వివరించిన కలక్టర్ ప్రశాంతి -జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలియ చేసిన కలక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో రెండో రోజు తూర్పుగోదావరి జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మౌలిక సదుపాయాలు , సేవా రంగం, పర్యటక …

Read More »

నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు లైన్ క్లియర్

-త్వరలోనే సంబంధిత రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ: మంత్రి కందుల దుర్గేష్ -కలెక్టర్ల సదస్సులో ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబునాయుడు: మంత్రి దుర్గేష్ -కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ -ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు కేబినెట్ దృష్టికి ఇన్ ఫుట్ సబ్సిడీ సమస్యను తీసుకువచ్చిన మంత్రి దుర్గేష్ -ఎట్టకేలకు నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల చేసే దిశగా అడుగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల …

Read More »

ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటివరకు ఒక బ్యాంకు ఖాతాకు ఒకరే నామినీగా ఉండేవారు. ఇక నుంచి మనం గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు. ఇదే రూల్ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)కు కూడా వర్తిస్తుంది. ఈమేరకు ప్రతిపాదనలతో కూడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లుకు మెజారిటీ ఓట్లు లభించాయి. అంతకుముందు 2024 డిసెంబరులో ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. లాకర్ల విషయానికి వస్తే.. వాటికి పాత పద్ధతిలోనే ఒకరికి మించి …

Read More »

మెట్రో భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై ప్ర‌త్యేక దృష్టి

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ మెట్రో భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్నామ‌ని, ఏపీ మెట్రోరైలు కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏపీఎంఆర్‌సీఎల్‌) అందించిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం ఉమ్మ‌డి త‌నిఖీల‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం జ‌రిగిన మెట్రోరైలు కార్పొరేష‌న్ బోర్డు స‌మావేశానికి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ క‌లెక్టర్ కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేక‌ర‌ణ సంబంధిత అంశాల‌పై రాష్ట్ర పుర‌పాల‌క‌, …

Read More »

ఆప్కో చేనేత వస్త్రాలపై 30% శాతం ప్రత్యేక తగ్గింపు……

-కొన్ని రకాల వస్త్రాలపై 50% వరకు రాయితీ…. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30% శాతం ప్రత్యేక తగ్గింపుతో పాటు కొన్ని రకాల వస్త్రాలపై 50% వరకు ఇవ్వడం జరుగుతుందని ఆప్కో మండల వాణిజ్యాధికారి డి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ఆప్కో విక్రయశాలలతో పాటు ఆప్కో హ్యాండ్లూమ్స్.కామ్ అమెజాన్, ప్లిఫ్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలలోను 30, కొన్ని రకాల వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక రాయితీ అందుబాటులో …

Read More »

2047 నాటికి మురికి వాడల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

– విజన్ 2047 పదిసూత్రాల అమలుతో రాష్ట్రంలో అన్ని రంగాలు ముందజ ఖాయం -ముఖ్యమంత్రి విజన్ కు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము -అర్బన్ డెవలప్ మెంట్ కు కేంద్రం బడ్జెట్ లో నిధులు కేటాయించడం హర్షనీయం -పట్టణాల అభివృద్ధికి ప్లానర్ లు,ఆర్కిటెక్ట్ లు తమ వంతు సహకారం అందించాలని -పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి మన రాష్ట్రం మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మున్సిపల్ …

Read More »

నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌పై ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ కీల‌కం

– సామాన్య ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు స‌మ‌ష్టి కృషి అవ‌స‌రం – భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌పై ఏప్రిల్‌లో వ‌ర్క్‌షాప్‌ – ఉత్ప‌త్తి, వినియోగ‌, వ్యాపార వ‌ర్గాలతో మేధో మ‌థ‌నం – ధ‌ర‌ల ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాలకు భ‌రోసా క‌ల్పించేలా కూర‌గాయ‌లు, ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌పై ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని, బ్లాక్ మార్కెట్ వంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ‌కుండా నిఘాతో పాటు అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. …

Read More »

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి

-ప్రతి వారం సమీక్ష చేపట్టాలి… క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలి -శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, మౌలిక వసతుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై పురోగతి నివేదికలు సిద్ధం చేయాలని …

Read More »

టిఫిన్, భోజనాన్ని ప్రభుత్వ నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండేలా చూడాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో టిఫిన్, మధ్యాహ్నం, భోజనాన్ని ప్రభుత్వ నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండేలా చూడాలని, శుక్రవారం నుండే మార్చిన సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అధికారులను, అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి అన్న క్యాంటీన్లలో ఆహార సమయాలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ 7 నుండి …

Read More »