-కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎన్నో జీవితాలను కాపాడవచ్చు నని కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం విద్యార్థులు RAWEP ప్రోగ్రామ్ లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమం రెండవ రోజు కోరుకొండ మండలం, శ్రీరంగ పట్నం గ్రామం లో ఆరోగ్య …
Read More »Daily Archives: April 5, 2025
నగరంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు
-పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎస్పీ నరసింహ కిషోర్ జెఎసి చిన్న రాముడు సంఘాల నాయకులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ నాయకుడుగా, స్వాతంత్ర్య సమరయోధుడు గా , మంత్రిగా కాకుండా ఒక సంఘ సంస్కర్త గా సంఘాల అభివృద్ధికి ఎంతో కృషి చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక జామ్ పేట చర్చి సెంటర్ లో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, …
Read More »ఆ ఆర్థిక సంవత్సరంలో 30వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-ఒక్క రోజులో అత్యధిక ఎస్ హెచ్ జి ఉత్పత్తులు ఆన్లైన్ లో అమ్మకం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు -ఎస్ హెచ్ జి సంఘాల సమగ్ర సమాచారం ఆన్ లైన్ చేయడం అభినందనీయం -ఈ ఏడాది 80వేల సంఘాలకు రూ. 8వేల కోట్ల రుణాలను పట్టణ పేద కుటుంబాలకు అందించాలన్నదే ధ్యేయం -సీఎం ఆదేశాలతో మెప్మా సిబ్బందికి హెచ్ఆర్ఎంఎస్ రూపొందిస్తున్నాం -మెప్మాలో ఖాళీలు త్వరలో భర్తీ చేస్తాం. -మెప్మా సంస్థలో ఈ-కామర్స్ పాలసీని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా విస్తృత మార్కెట్ కల్పిస్తాము. -పొంగూరు నారాయణ, పురపాలక, …
Read More »క్రైస్తవ సమాజం సంయమనం పాటించాలి…
-పాస్టర్స్ జెఎసి, పాస్టర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవ.గోవాడ రాబర్ట్ సునీల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న తరుణంలో క్రైస్తవ సమాజం సంయమనం పాటించాలని పాస్టర్స్ జెఎసి, పాస్టర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవ.గోవాడ రాబర్ట్ సునీల్ కోరారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి పై పాస్టర్లు, రాజకీయ నాయకులు వారికి తెలిసీ తెలియని విషయాలను వివిధ టీవీ ఛానెల్స్, …
Read More »విజయవాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం
-10వ డివిజన్లో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖ అధికారులతో చర్చించి రూపొందించిన మాస్టర్ ప్లాన్తో రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమతో చెప్పారని అన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని …
Read More »దేశానికి మార్గదర్శకులైన నలుగురైదుగురు నాయకుల్లో సీఎం చంద్రబాబు ఒకరు : ఎంపి కేశినేని శివనాథ్
-ముప్పాళ్ల గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం -ప్రజావేదిక నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు -సామాజిక న్యాయం చేయటమే సీఎం చంద్రబాబు ధ్యేయం -బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ బాటలో తెలుగుదేశంపార్టీ -రాష్ట్రానికి సీ.బి.ఎన్. పేరే ఒక బ్రాండ్ -సీఎం చంద్రబాబు ఇచ్చిన కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త వుండాలనే నినాదం ఒక విప్లవం చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త : కాలానుగుణంగా పరిశ్రమల్లో రాబోయే మార్పులను ముందుగానే గమనించి , తన ఆలోచనల్లో 20 సంవత్సరాలు ముందు వుంటూ వాటిని …
Read More »బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు పీ4తో శ్రీకారం
-కులరహిత సమాజం కోసం పోరాడిన నవయుగ వైతాళికుడు బాబూ జగ్జీవన్ రామ్ -బాబూ జగ్జీవన్ రామ్ కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన నివాళి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థానంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ4 అనే విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. శిఖామణి సెంటర్ లో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ …
Read More »ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
-నివాళులర్పించిన ఎన్డీఏ కూటమి నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ బీ కాలనీ షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలు శనివారం అప్నా బజార్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జనసేన 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష, టిడిపి 42 వ డివిజన్ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్, ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మాజీ కార్పొరేటర్ యేదుపాటి …
Read More »ఎన్డీఏ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
-పాల్గొన్న దళిత సంఘాల నాయకులు, కూటమినేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, దళిత సంఘాల నాయకులు ఎన్డీఏ కూటమినేతలు కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతి అభివృద్ధికి కృషి చేశారని , ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని కొనియాడారు. …
Read More »వెలంపల్లిని కలిసిన వైసిపి రాష్ట్ర ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు శిరంశెట్టి పూర్ణచంద్రరావు, బూదాల శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసిపి కార్యాలయం నందు శనివారం నాడు ఇటీవల నూతనంగా నియమితులైన వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు, 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు, బూదాల శ్రీనివాసరావు లు మాజి మంత్రి, పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావుని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు వారిని శాలువాతో సన్మానించారు.పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన …
Read More »
Prajavartha Online Telugu News