-కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి -బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసిపి కార్యాలయం నందు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో బాబు జగజీవన్ రామ్ గారి చిత్రపటానికి పూల మాలలు …
Read More »Daily Archives: April 5, 2025
ఘనంగా భారతీ తీర్థ మహా స్వామి జన్మదినోత్సవ ముగింపు వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారి 75వ జన్మదినోత్సవ వేడుకలు సత్యనారాయణపురంలోని గాయత్రీ కళ్యాణ మండపంలో ఘనంగా ముగిశాయి. గత నెల 30 న ప్రారంభమైన ఉత్సవాలు శనివారం సంపూర్ణ కృష్ణ యజర్వేద పారాయణంతో ముగిశాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొనటం సంతోషాన్ని కలిగించిందన్నారు. వారం రోజుల పాటు పకడ్బందీగా వేడుకలను నిర్వహించిన కమిటీ …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
-వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో …
Read More »జగ్జీవన్ రామ్ చూపిన బాట అనుసరణీయం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలో పదవులను అలంకరించిన వారెందరో ఉన్నా.. చరిత్ర గతిని శాసించిన వారు కొందరే ఉంటారని, అటువంటి వారిలో బాబూ జగ్జీవన్ రామ్ అగ్రగణ్యులని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ రెడ్ సర్కిల్ నందు జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డా.జగ్జీవన్ రామ్ 117 వ జయంతిని పురస్కరించుకుని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డితో కలిసి ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన …
Read More »ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుపై 5% రిబేట్
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి పన్ను మరియు ఖాళీ స్థలాల పన్నుపై ఐదు శాతం రిబేట్ అందుబాటులో ఉందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులను ముందస్తుగా చెల్లించిన పౌరులకు ఈ రాయితీ వర్తించనుంది. శనివారం నాడు కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, 2025-26 సంవత్సరానికి సంబంధించి మొదటి మరియు రెండవ అర్ధ సంవత్సరాల ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నును ఏకమొత్తంలో చెల్లించినచో …
Read More »బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయం
-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విఎంసి అధికారులు, సిబ్బందితో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశసేవకుడిగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని …
Read More »అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలి…
-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మార్చి చివరి వారం, ఏప్రియల్ మొదటి వారాల్లో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలవల్ల దెబ్బతిన్న ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటల రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్లు డిమాండ్ చేశారు. ఒక వైపు మండుతున్న ఎండలు, మరో వైపు ఆకస్మాత్తుగా కురిసిన ఆకాల వర్షాలు రైతాంగాన్ని ఆతలాకుతలం చేశాయి. మిర్చి, పసుపు, మినుము,పెసర, వరి, …
Read More »ఘనంగా డాక్టర్ బాబు జగజ్జివన్ రావు 118వ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ రోజు డాక్టర్ బాబు జగజ్జివన్ రావు 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరపల్లి ఆంజనేయులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేవరపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరుగా పేరుగాంచిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారని, సమానత్వం,సౌబ్రాతృత్వం ప్రాతిపదికనే దేశ సమైక్యత సాధ్యపడుతుందని చాటిన జాతీయవాదని, జాతీయ …
Read More »
Prajavartha Online Telugu News